NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 
    తదుపరి వార్తా కథనం
    వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 
    వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా

    వ్యాపారవేత్త దర్శన్‌కు లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను నేనే ఇచ్చా: మహువా మోయిత్రా 

    వ్రాసిన వారు Stalin
    Oct 28, 2023
    03:32 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఎంపీ నిషికాంత్ దూబే, తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మోయిత్రా మధ్య వివాదం ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు.

    తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో నిషికాంత్ దూబే చేసిన ఆరోపణలను మహువా మోయిత్రా తిరస్కరించారు.

    అవన్నీ వాస్తవం కాదని పేర్కొన్నారు. అయితే పార్లమెంట్ల లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌‌లను మాత్రం తన మిత్రుడు, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీకి ఇచ్చిన మాట వాస్తవమేనని మోయిత్రా ఒప్పుకున్నారు.

    అయితే ఎవరు లాగిన్ అవ్వాలి, ఎవరు చేయకూడదు అనేది రూల్ లేనందున దర్శన్ హీరానందానీకి తన పార్లమెంటు లాగిన్, పాస్‌వర్డ్ ఇచ్చానని మొయిత్రా చెప్పారు.

    మోయిత్రా

    ఓటీపీ నాకే వస్తుంది: మోయిత్రా 

    ఏ ఎంపీ కూడా తన ఒక్కరి వద్దే లాగిన్, పాస్‌వర్డ్‌లను ఉంచుకోరని, అతని సహాయకుల వద్ద కూడా ఉంచుతారని మోయిత్రా పేర్కొన్నారు.

    అయితే తన ఐడీ, పాస్‌వర్డ్ ఎవరి వద్ద ఉన్నా.. అది ఓపెన్ కావడానికి అవసరమయ్యే ఓటీపీ నెంబర్ నంబర్ తన ఒక్కరి ఫోన్‌కే వస్తుందని దాని వద్ద, లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ దుర్వినియోగం అవడానికి అవకాశం లేదన్నారు.

    తనను బెదిరించడానికి వారు తప్పుడు వ్యవక్తిని ఎంచుకున్నట్లు మోయిత్రా ఆరోపించారు.

    జార్ఖండి పిట్‌బుల్స్ అన్నీ పూర్తి చేయలేవన్నారు. తాను నిజం కోసం పోరాడుతూనే ఉంటానన్నారు.

    2024లో ఏమి జరుగుతుందో మీరు చూస్తారని వెల్లడించారు. దర్శన్ హీరానందని దుబాయ్ నుంచి లాగిన్ అయ్యాడన్న ఆరోపణ హాస్యాస్పదమన్నారు.

    మోయిత్రా

    నవంబర్ 2న ఎథిక్స్ ప్యానెల్ ముందు హాజరు కావాల్సిందే..

    పార్లమెంట్‌లో ప్రశ్నలు అడిగినందుకు డబ్బులు తీసుకున్నారన్న ఆరోపణలపై తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా నవంబర్ 2న హాజరు కావాలని లోక్‌సభ ఎథిక్స్ కమిటీ శనివారం స్పష్టం చేసింది.

    అయితే తొలుత అక్టోబర్ 31న హాజరు కావాలని ఎథిక్స్ కమిటీ మొయిత్రా సూచించింది.

    అయితే తాను అందుబాటులో ఉండటం లేదని నవంబర్ 5 తర్వాతే అందుబాటులో ఉంటానని కమిటీకి లేఖ రాసింది.

    ఈ క్రమంలో నవంబర్ 2న విచారణకు హాజరుకావాల్సిందేనని కమిటీ నోటీసులు జారీ చేసింది. ఇక ఆ తర్వాత పొడిగింపు అనేది ఉండదని స్పష్టం చేసింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మహువా మోయిత్రా
    తృణమూల్ కాంగ్రెస్‌
    ఎంపీ
    లోక్‌సభ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    మహువా మోయిత్రా

    మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ ఫిర్యాదు..అక్టోబర్ 26న ఎథిక్స్ ప్యానెల్ విచారణ  తృణమూల్ కాంగ్రెస్‌
    పీఎంఓ హీరానందని సంతకం చేయమని బలవంతం చేసింది: మహువా మోయిత్రా తృణమూల్ కాంగ్రెస్‌
    మహువా మొయిత్రా కేసులో అనూహ్యం.. కేసు నుంచి తప్పుకున్న లాయర్, అక్టోబర్ 31న విచారణ  లోక్‌సభ
    Fresh attack on Mahua Moitra: మహువా మోయిత్రాపై బీజేపీ ఎంపీ తాజా దాడి భారతదేశం

    తృణమూల్ కాంగ్రెస్‌

    Mahua Moitra: 'క్యాష్ ఫర్ క్వేరి' కేసులో మహువా మోయిత్రాకు సమన్లు.. 31న హాజరు కావాల్సిందే!  ఇండియా
    Jyotipriya Mallick: రేషన్ స్కామ్ కేసులో బెంగాల్ మంత్రిని అరెస్ట్ చేసిన ఈడీ  పశ్చిమ బెంగాల్

    ఎంపీ

    దిల్లీ మద్యం పాలసీ కేసు: వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డికి ఈడీ నోటీసులు ఆంధ్రప్రదేశ్
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు; లోక్‌సభ సెక్రటరీ జనరల్ ఉత్తర్వులు రాహుల్ గాంధీ
    ప్రజల సొమ్మును అదానీ కంపెనీల్లోకి మళ్లించిన ప్రధాని మోదీ: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    లోక్‌సభ

    డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు గ్రీన్ సిగ్నల్.. ఆమోదించిన లోక్‌సభ కేంద్ర ప్రభుత్వం
    No Confidence Motion: నేడే మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం; లోక్‌సభలో ఏం జరగబోతోంది?  అవిశ్వాస తీర్మానం
    Rahul Gandhi: లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చను ప్రారంభించనున్న రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం అందుకే తీసుకొచ్చాం: కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్  అవిశ్వాస తీర్మానం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025