NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!
    తదుపరి వార్తా కథనం
    Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!
    గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!

    Electricity bills: గుడ్ న్యూస్.. విద్యుత్ చెల్లింపులు ఇకపై పాత పద్ధతిలోనే!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2024
    01:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    విద్యుత్ వినియోగదారులకు గుడ్ న్యూస్ అందింది. ఇకపై గతంలో మాదిరిగానే విద్యుత్ బిల్లులను మొబైల్ యూపీఐ యాప్‌ల ద్వారా చెల్లింపులు చేసుకొనే అవకాశం ఉంది.

    ఆర్బీఐ మార్గదర్శకాలతో ఇటీవల యూపీఐ యాప్‌లతో విద్యుత్ బిల్లులు చెల్లించే ప్రక్రియకు బ్రేక్ పడింది.

    దీంతో మొబైల్ డిజిటల్ యాప్‌లతో సులభంగా చెల్లించే వినియోగదారులకు అంతరాయం ఏర్పడింది.

    ఇక విద్యుత్ బిల్లులను సులభంగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్‌లోని ఏపీసీపీడీసీఎల్‌లు భారత బిల్ పేమెంట్ సిస్టం(బీబీపీఎస్)లో చేరాయి.

    Details

    బీబీపీఎస్ లోకి చేరుతున్న విద్యుత్ సంస్థలు

    డిస్కంలు బీబీపీఎస్‌లోకి చేరాయి. ఇకపై బ్యాంకులు, ఫిన్‌టెక్ యాప్‌లు, వెబ్‌సైట్‌లతో పాటు బీబీపీఎస్ ఆధారిత ప్లాట్ ఫాం ద్వారానూ బిల్లులను సురక్షితంగా చెల్లించవచ్చని ఎన్‌పీసీఐకి చెందిన భారత బిల్ పే లిమిటెట్ సీఈఓ నూపూర్ చతుర్వేది ఒక ప్రకటనలో తెలిపారు.

    రిజర్వ్ బ్యాంకు జులై 1 నుంచి యూపీఐ ద్వారా నేరుగా విద్యుత్ బిల్లులు చెల్లింపులను నిలిపివేసిన విషయం తెలిసిందే.

    ఈ నేపథ్యంలో విద్యుత్ సంస్థలు బీబీపీఎస్‌లోకి చేరుతుండటంతో యూపీఐ చెల్లింపులకు అవకాశం లభించింది

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    విద్యుత్
    ఇండియా

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    విద్యుత్

    కూల్ రూఫ్ విధానాన్ని ప్రారంభించిన కేటీఆర్; దేశంలో మొదటి రాష్ట్రంగా నిలిచిన తెలంగాణ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    సింగరేణి ఆధ్వర్యంలో కరెంట్ వెలుగులు; కొత్త థర్మల్, సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు ఆమోదం తెలంగాణ
    సింగరేణిపై వేసవి ఎఫెక్ట్: రోజుకు 2.3 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యం తాజా వార్తలు
    ఆంధ్రప్రదేశ్: మండుతున్న ఎండలు, ఉక్కపోత; 4రోజుల్లోనే అమాంతం పెరిగిన విద్యుత్ వినియోగం ఆంధ్రప్రదేశ్

    ఇండియా

    Dhruv Rathi: బీజేపీ నేత ఫిర్యాదుపై యూట్యూబర్ ధ్రువ్ రాఠికి నోటీసులు ​​జారీ మహారాష్ట్ర
    Bangalore: బెంగళూరులో దారుణం.. హాస్టల్‌లోకి వెళ్లి మహిళ గొంతు కొసిన నిందితుడు బెంగళూరు
    Dog Meat : బెంగళూరు హోటళ్లలో కుక్క మాంసం..? 90 డబ్బాలు పట్టివేత! బెంగళూరు
    Delhi: దిల్లీలో నీటి మునిగిన కోచింగ్ సెంటర్.. ముగ్గురు సివిల్స్ అభ్యర్థులు మృతి దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025