NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
    తదుపరి వార్తా కథనం
    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా
    ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో దేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం అంచనా

    రైతులకు గుడ్ న్యూస్; ఈ ఏడాది సాధారణ వర్షాపాతమే: ఐఎండీ అంచనా

    వ్రాసిన వారు Stalin
    Apr 11, 2023
    02:47 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది రుతుపవనాల సీజన్‌లో భారతదేశంలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని కేంద్రం వెల్లడించింది. సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ వర్షాలు కురిసే అవకాశం 67 శాతం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసినట్లు కేంద్రం పేర్కొంది.

    భారతదేశంలో నైరుతి రుతుపవనాల సీజన్‌లో (జూన్ నుంచి సెప్టెంబర్ వరకు) సాధారణ వర్షపాతం నమోదవుతుందని, ఇది దాదాపు 87 సెంటీమీటర్ల దీర్ఘకాల సగటులో 96 శాతంగా నమోదయ్యే అవకాశం ఉందని భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రవిచంద్రన్ తెలిపారు.

    ఐఎండీ

    జూన్ 1 నాటికి కేరళలోకి ప్రవేశించినున్న రుతుపవనాలు

    భారతదేశం అంతటా కోట్లాది మంది రైతులు తమ పొలాలను వార్షిక రుతుపవనాలపై ఆధారపడి సాగు చేసుకుంటారు. ఐఎండీ అంచనా వేసినట్లు వర్షాలు పడితే వరి, సోయాబీన్స్, మొక్కజొన్న, చెరకు వంటి పంటల ఉత్పత్తి పెరుగుతుంది. ఆహార ధరలు తగ్గడానికి, ద్రవ్యోల్బణాన్ని అదుపులో ఉండటానికి దోహదపడుతుంది.

    రుతుపవనాల సీజన్‌లో ఎల్‌నినో పరిస్థితులు అభివృద్ధి చెందే అవకాశం ఉందని, దాని ప్రభావం ద్వితీయార్ధంలో ఉండవచ్చని ఐఎండీ తెలిపింది.

    అన్ని ఎల్ నినోలు చెడ్డవి కావని పేర్కొంది. ఎల్ నినో అనేది మధ్య, తూర్పు ఉష్ణమండల పసిఫిక్ మహాసముద్రంలో సముద్ర ఉపరితలం వేడెక్కే దశను సూచిస్తుంది.

    సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ దక్షిణ కొనపై కురిసే వర్షాలు, సెప్టెంబర్ నాటికి తిరోగమనం చెందుతాయని ఐఎండీ చెప్పింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఐఎండీ
    భారతదేశం
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    ఐఎండీ

    తెలంగాణలోని 18జిల్లాల్లో వర్షాలు; ఎల్లో అలర్ట్ జారీ చేసిన ఐఎండీ తెలంగాణ
    తెలంగాణలో 4రోజులు ఎండలే ఎండలు; ఆరెంజ్, యెల్లో హెచ్చరికలు జారీ తెలంగాణ
    హైదరాబాద్‌ వాసులూ జాగ్రత్త; పెరిగిన పగటి పూట ఉష్ణోగ్రతలు హైదరాబాద్

    భారతదేశం

    మారుతి, హ్యుందాయ్, టాటా నుండి 2023లో విడుదల కానున్న కొత్త కాంపాక్ట్ కార్లు ఆటో మొబైల్
    1.59 లక్షల పోస్టాఫీసుల్లో అందుబాటులో ఉన్న మహిళా సమ్మాన్ సేవింగ్స్ పథకం మహిళ
    ఏప్రిల్ 2న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    దేశంలో ఒక్కరోజులో 27శాతం పెరిగిన కరోనా కేసులు; కొత్తగా 3,823 మందికి వైరస్ కోవిడ్

    తాజా వార్తలు

    మస్క్ ట్విట్టర్ ఖాతాలో మళ్లీ వచ్చిన చేరిన 'పిట్ట'; డోజికాయిన్ లోగో తొలగింపు ఎలాన్ మస్క్
    గగన్‌యాన్‌లో కీలక పురోగతి; మానవ-రేటెడ్ ఇంజిన్‌ను విజయవంతంగా పరీక్షించిన ఇస్రో ఇస్రో
    అనంతపురం ఆర్టీఏ ఆఫీస్ సమీపంలో భారీ పేలుడు; ఒకరు దర్మరణం ఆంధ్రప్రదేశ్
    'అబార్షన్ మాత్ర' వినియోగంపై అమెరికా కోర్టులు ఒకేరోజు వేర్వేరు తీర్పులు అమెరికా

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన ఈసీ; మే 10న పోలింగ్, 13న కౌంటింగ్ కర్ణాటక
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? రాహుల్ గాంధీ
    భారతదేశపు మొట్టమొదటి మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ బెంగళూరు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025