NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
    తదుపరి వార్తా కథనం
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 
    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

    సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. ప్రొబేషన్ ఖరారు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 

    వ్రాసిన వారు Stalin
    Apr 18, 2023
    01:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

    రెండో విడత నోటిఫికేషన్ ద్వారా సచివాలయాల్లో ఉద్యోగాలు పొందిన వారికి ప్రొబేషన్ ఖరారు చేస్తూ ఆంధ్రప్రదేశ్ సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది.

    2020లో విడుదల చేసిన నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు పొందిన వారందరూ ప్రస్తుతం నెలకు రూ.15 వేలు వేతనం పొందుతున్నారు.

    ప్రొబేషన్‌ పూర్తయిన గ్రేడ్‌ 5 పంచాయతీ కార్యదర్శులు, వార్డు పరిపాలనా కార్యదర్శులు ప్రస్తుతం రూ. 23,120 అందుకుంటున్నారు. డీఏ, హెచ్‌ఆర్‌ఏ కలిపిన తర్వాత వారి జీతం రూ. 29,598 పెరుగుతుంది.

    ఏపీ

    పెరిగిన వేతనాలు మే 1నుంచి అమలు

    మిగిలిన 17శాఖల ఉద్యోగులకు ప్రస్తుతం రూ.22,460 అందుతుండగా.. డీఏ, హెచ్ఆర్ఏ కలిపి రూ. 28,753 జీతం పెరుగుతుందని అధికారులు తెలిపారు.

    పట్టణ ప్రాంతాల్లో కొంతమందికి హెచ్‌ఆర్‌ఏ స్లాబ్ ప్రకారం కొంచెం ఎక్కువ జీతం లభిస్తుంది.

    పెరిగిన వేతనాలు మే 1నుంచి అమల్లోకి రానున్నాయి. అంటే జూన్ 1నుంచి పెరిగిన వేతనం ఖాతాల్లో పడనుంది.

    రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వార్డు సచివాలయాల్లో 19 రకాల ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీటిలో 1.34 లక్షల శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు సృష్టించబడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    ప్రభుత్వం
    తాజా వార్తలు
    సచివాలయం

    తాజా

    Pawan Kalyan: రాజధానిపై కుట్రలు చేసిన వారిని విడిచిపెట్టం : పవన్‌ కళ్యాణ్ హెచ్చరిక పవన్ కళ్యాణ్
    ENG vs IND: ఇంగ్లాండ్‌ టూర్‌కు ముందు కీలక మార్పు.. భారత జట్టుకు కొత్త కోచ్ ఇంగ్లండ్
    Tragedy : బెంగళూరులో దారుణం.. సెక్స్‌కి నిరాకరించిందని.. బాలికను హత్య చేసి సూట్‌కేస్‌లో పడేశారు! బెంగళూరు
    Thuglife : దారుణంగా పడిపోయిన థగ్ లైఫ్‌ కలెక్షన్లు.. మూడ్రోజుల్లో ఎంతంటే? కమల్ హాసన్

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఉద్యోగం
    ఆంధ్రప్రదేశ్: గ్రూప్ 4 మెయిన్స్ పరీక్ష తేదీని ప్రకటించిన ఏపీపీఎస్సీ ఉద్యోగం
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    ప్రభుత్వం

    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్
    ఆస్ట్రేలియా చారిత్రక నిర్ణయం, కరెన్సీపై క్వీన్ ఎలిజబెత్ చిత్రం తొలగింపు ఆస్ట్రేలియా

    తాజా వార్తలు

    దేశంలో కొత్తగా 11,109మందికి కరోనా; 7నెలల గరిష్టానికి కేసులు కరోనా కొత్త కేసులు
    'ఆపరేషన్ ఝాన్సీ' ఎలా జరిగింది? పక్కా ప్లానింగ్ యూపీ పోలీసులు అసద్‌ ఎన్‌కౌంటర్ చేశారా?  ఉత్తర్‌ప్రదేశ్
    వయోకామ్18 రిలయన్స్, బోధి ట్రీ సిస్టమ్స్, పారామౌంట్ గ్లోబల్‌ వ్యూహాత్మక డీల్ పూర్తి  రిలయెన్స్
    అమృత్‌సర్‌కు అమృత్‌పాల్ సింగ్!; నిఘాను పెంచిన పంజాబ్ పోలీసులు పంజాబ్

    సచివాలయం

    సచివాలయం, అంబేద్కర్ విగ్రహం, అమరవీరుల స్థూపాన్ని పరిశీలించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: ఏప్రిల్ 30న నూతన సచివాలయ ప్రారంభోత్సవం తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025