NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ
    తదుపరి వార్తా కథనం
    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ
    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ

    తెలంగాణ రేషన్‌కార్డు‌దారులకు గుడ్ న్యూస్; ఏప్రిల్ నుంచి పోషకాల బియ్యం పంపిణీ

    వ్రాసిన వారు Stalin
    Mar 28, 2023
    10:22 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని రేషన్‌కార్డు‌దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ఏప్రిల్ నుంచి పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

    వాస్తవానికి గత ఏడాదిన్నరగా రాష్ట్రంలో ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ప్రయోగాత్మకంగా సరఫరా చేస్తున్నారు. ఇది విజయవంతం కావడంతో వచ్చే నెల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    అలాగే మార్చి నెలలో మిగిలిపోయిన బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేయొద్దని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ రేషన్ షాపు నిర్వాహకులకు ఆదేశాలు జారీ చేసింది.

    తెలంగాణ

    మొత్తం 90లక్షల మందికి లబ్ధి

    పోషకాలు మిళితం చేసిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో మొత్తం 90లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. నెలకు రాష్ట్రప్రభుత్వం దాదాపు 1.90లక్షల టన్నుల బియ్యాన్ని వినియోగదారులకు పంపిణీ చేస్తోంది.

    ఫోర్టిఫైడ్ బియ్యాన్ని సరఫరా సరఫరా చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వపై అదనంగా రూ.31.20కోట్ల భారం పడనుంది.

    దేశ ప్రజల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పోషకాలు మిళితం చేసిన బియ్యాన్ని సరఫరా చేయాలని కేంద్రం గతంలో ఆదేశాలు జారీ చేసింది.

    ఆ ఆదేశాలకు అనుగునంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు అమలు చేస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    తాజా వార్తలు
    తెలంగాణ లేటెస్ట్ న్యూస్

    తాజా

    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ
    Hyderabad: మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి కన్నుమూత హైదరాబాద్

    తెలంగాణ

    తెలంగాణలో 'ఫాక్స్‌కాన్' భారీ పెట్టుబడులు; లక్షమందికి ఉపాధి అవకాశాలు హైదరాబాద్
    'దిల్లీ కంటే రాజ్‌భవన్ దగ్గర'; తెలంగాణ సీఎస్‌పై గవర్నర్ తమిళసై ఫైర్ తమిళసై సౌందరరాజన్
    ఆరుద్ర భార్య, ప్రముఖ రచయిత కె.రామలక్ష్మి కన్నుమూత ఆంధ్రప్రదేశ్
    బెంగళూరులో 100,000 ఉద్యోగాలను సృష్టించనున్న Foxconn ఐఫోన్ ప్లాంట్ ఆపిల్

    తాజా వార్తలు

    సరుకు రవాణాలో వాల్తేరు డివిజన్ రికార్డు: భారతీయ రైల్వే విశాఖపట్టణం
    Andhra pradesh: ఉత్కంఠగా ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్; ఓటేసిన సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్
    'మోదీ' ఇంటిపేరుపై రాహుల్ గాంధీ ఆరోపణలు; రెండేళ్ల జైలు శిక్ష విధించిన సూరత్ కోర్టు రాహుల్ గాంధీ
    అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో కొత్త వివాదం; టిప్పు సుల్తాన్‌ను ఎవరు చంపారు? కర్ణాటక

    తెలంగాణ లేటెస్ట్ న్యూస్

    దిల్లీ మద్యం కేసు: అన్ని ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత; అధికారులకు లేఖ కల్వకుంట్ల కవిత
    హైదరాబాద్: నానక్‌రామ్‌గూడ యూఎస్ కాన్సులేట్‌లో కార్యకలాపాలు షురూ; స్పందించిన అమెరికా హైదరాబాద్
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం కరీంనగర్
    హైదరాబాద్: ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వద్ద 90రోజులుగా ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025