NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు
    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు
    భారతదేశం

    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు

    వ్రాసిన వారు Naveen Stalin
    May 02, 2023 | 12:55 pm 1 నిమి చదవండి
    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు
    దిల్లీలో భారీ వర్షాలు: 13ఏళ్లలో రెండో కూలెస్ట్ డేగా రికార్డు

    దిల్లీలో పలు ప్రాంతాల్లో సోమవారం భారీ వర్షం కురిసింది. దీంతో సోమవారం ఢిల్లీలో ఉష్ణోగ్రత 26.1 డిగ్రీలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ఈ సీజన్‌లో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఇది 13డిగ్రీలు తక్కువని వెల్లడించింది. దీంతో గత 13ఏళ్లలో దిల్లీలో మే నెలలో అతి చల్లని రెండో రోజుగా సోమవారం(మే 1వ తేదీ) నిలిచినట్లు ఐఎండీ పేర్కొంది. అంతకుముందు 2021 మే 19న టౌక్టే తుఫాను ప్రభావం కారణంగా దిల్లీలో 23.8°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇది మొదటి కూలెస్ట్ డేగా రికార్డుల్లోకి ఎక్కింది.

    దిల్లీలో మరో రెండు రోజుల పాటు వర్షాలు

    గతేడాది మే 1వ తేదీన 43.5 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కాగా, ఈ ఏడాది 26.1 డిగ్రీలు మాత్రమే రికార్డు అయినట్లు అధికారులు చెబుతున్నారు. దేశ రాజధానిలో వచ్చే రెండు, మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు, వర్షాలు కురుస్తాయని, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఐఎండీ సీనియర్ సైంటిస్ట్ డాక్టర్ నరేష్ కుమార్ తెలిపారు. ఇదిలా ఉంటే, మంగళవారం గాలులతో పాటు తేలికపాటి వర్షం లేదా ఉరుములతో కూడిన వర్షంతో పాటు సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు 27 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రతలు 19 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశం ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    దిల్లీ
    ఐఎండీ
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీ

    తీహార్ జైలులో గ్యాంగ్‌స్టర్ టిల్లు తాజ్‌పురియా దారుణ హత్య తాజా వార్తలు
    దిల్లీలో వ్యక్తిని 3కిలో మీటర్లు ఈడ్చుకెళ్లిని కారు  బిహార్
    దిల్లీలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులు; పాజిటివ్ రేటు 22.74శాతం కోవిడ్
    భవన నిర్మాణ కార్మికులకు కేజ్రీవాల్ గుడ్‌న్యూస్: ఉచిత బస్ పాస్‌లు; 75 శాతం రాయితో ఇళ్లు  అరవింద్ కేజ్రీవాల్

    ఐఎండీ

    తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు తెలంగాణ
    తెలంగాణలో మరో మూడు రోజుల పాటు వర్షాలు; ఆందోళనలో రైతన్నలు  తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ

    తాజా వార్తలు

    కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభానికి ముహూర్తం ఖరారు; ఈ నెలఖరులోనే!  నరేంద్ర మోదీ
    ప్రభుత్వాస్పత్రుల్లో ఖాళీలన్నీ భర్తీ చేయాలి, నిరంతరం పర్యవేక్షించాలి: సీఎం జగన్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు కర్ణాటక
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  ప్రియాంక గాంధీ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    విడాకులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు; 6నెలల వెయిటింగ్ పీరియడ్‌ అవసరం లేదని తీర్పు సుప్రీంకోర్టు
    కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డికి అస్వస్థత; దిల్లీలో ఎయిమ్స్‌లో చేరిక జి.కిషన్ రెడ్డి
    గ్యాస్ వినియోగదారులకు గుడ్‌న్యూస్: రూ. 171.50 తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్ ధర వాణిజ్య సిలిండర్
    91ఎఫ్‌ఎం ట్రాన్స్‌మీటర్ల ప్రారంభంతో రేడియో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023