తదుపరి వార్తా కథనం

సిక్కింలో భారీ హిమపాతం, ఆరుగురు పర్యాటకులు మృతి; మంచులో చిక్కుకున్న 150మంది
వ్రాసిన వారు
Stalin
Apr 04, 2023
03:49 pm
ఈ వార్తాకథనం ఏంటి
సిక్కింలోని నాథు లా పర్వత మార్గంలో మంగళవారం భారీ హిమపాతం సంభవించింది. అనేక మంది పర్యాటకులు మంచులో చిక్కుకుపోయారు.
మంచులో చిక్కుకొని చిన్నారి సహా ఆరుగురు మృతి చెందినట్లు అధికారులు గుర్తించారు.
మంచులో మరో 150మందికి పైగా పర్యాటకులు చిక్కుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.
పర్వత మార్గంలో రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నట్లు అధికారులు వెల్లడించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సిక్కింలో భారీ హిమపాతం దృశ్యాలు
🚨 Breaking:
— OsintTV📺 (@OsintTV) April 4, 2023
Report: A massive avalanche hit the Jawaharlal Nehru road connecting Gangtok with Nathula Pass, Sikkim, Around 12:20 PM on Tuesday
Leaving at least 6 tourists dead and 80 others still trapped in the snow.
Awaiting for more details pic.twitter.com/U8ST9V3GQ4