NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
    తదుపరి వార్తా కథనం
    భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్
    భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్

    భారీ వర్షాల కారణంగా హిమాచల్‌లో రూ.10వేల కోట్ల నష్టం: సీఎం సుఖ్వీందర్

    వ్రాసిన వారు Stalin
    Aug 16, 2023
    06:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హిమాచల్ ప్రదేశ్‌లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో భారీగా ఆస్తినష్టం, ప్రాణ నష్టం జరిగినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు బుధవారం పేర్కొన్నారు.

    భారీ వర్షాల కారణంగా వచ్చిన వరదలకు రోడ్లు కొట్టుకుపోయాయి. అలాగే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసమయ్యాయి.

    ఈ క్రమంలో కొండచరియలు విరిగిపడి పలువురు చనిపోయారు. అనేక ఇళ్లు కొట్టుకుపోయాయి. వర్షాలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 61మంది చనిపోయినట్లు సుఖ్వీందర్ సింగ్ సుఖు వెల్లడించారు.

    వర్షాల కారణంగా రాష్ట్రానిని మొత్తం రూ.10, 000 కోట్ల ఆస్తినష్టం వాటినట్లు ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు పేర్కొన్నారు.

    రాష్ట్రంలో మౌలిక సదుపాయాలను తిరిగి పునరుద్ధరిచండానికి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పడుతుందని ఆయన వివరించారు.

    వర్షాలు

    కొనసాగుతున్న సహాయక చర్యలు

    హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రాలోని పాంగ్ డ్యామ్ సమీపంలోని లోతట్టు ప్రాంతాల నుంచి దాదాపు 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

    ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా డ్యాంలో నీటిమట్టం పెరగడంతో తరలింపు ప్రక్రియ చేపట్టారు. ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు బుధవారం కాంగ్రా బయలుదేరగా, అక్కడ ఒక డ్యామ్ పొంగిపొర్లడంతో లోతట్టు ప్రాంతాలలో వరద పోటెత్తింది.

    కాంగ్రాలో 100 మంది చిక్కుకున్నారని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని సీఎం చెప్పారు. సిమ్లాలో మరో మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

    భారీ వర్షాల కారణంగా రాష్ట్రంలో పాఠశాలలు,కళాశాలలను మూసివేశారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా హిమాచల్ ప్రదేశ్‌లో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిలిపివేయడం గమనార్హం.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హిమాచల్ ప్రదేశ్
    భారీ వర్షాలు
    తాజా వార్తలు

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం

    భారీ వర్షాలు

    తెలంగాణలో వచ్చే 5రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ తెలంగాణ
    రానున్న రెండు రోజుల్లో ఏపీలో వర్షాలు.. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణలో రానున్న నాలుగు రోజులు వానలే వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ తెలంగాణ
    IMD: ఈ వారం తెలంగాణ,ఏపీతో పాటు ఆ రాష్ట్రాల్లో భారీ వర్షాలు; ఐఎండీ హెచ్చరిక  ఐఎండీ

    తాజా వార్తలు

    వారు ముమ్మాటికి 'ఆదివాసీ'లే.. వనవాసులు అంటే ఒప్పుకోం: రాహుల్ గాంధీ  రాహుల్ గాంధీ
    ఆగస్టు 14న Garena Free Fire Max కోడ్‌లు రీడీమ్ చేసుకునే విధానం  ఫ్రీ ఫైర్ మాక్స్
    హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు హిమాచల్ ప్రదేశ్
    హర్యానా: నుహ్‌లో రెండు వారాల తర్వాత ఇంటర్నెట్ పునరుద్ధరణ  హర్యానా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025