
Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలు.. సెప్టెంబరు 7 వరకు స్కూల్స్ బంద్
ఈ వార్తాకథనం ఏంటి
హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు 2025 సెప్టెంబరు 7 వరకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు ప్రభుత్వ,ప్రైవేట్ స్కూల్స్ అన్ని విధాల అమలులో ఉంటాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్న భారీ వర్షాలను దృష్టిలో పెట్టుకుని అధికారులు స్కూల్స్ మూసివేయాలని ఆదేశించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. హిమాచల్ ప్రదేశ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ రాకేష్ కవర్ అధికారిక ఆదేశాన్ని జారీచేశారు. అన్ని స్కూల్స్, కళాశాలలు,ఇతర విద్యాసంస్థలు సెప్టెంబరు 7 వరకు మూసివేయాలని సూచించారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సెప్టెంబరు 7 వరకు హిమాచల్ ప్రదేశ్లో స్కూల్స్ బంద్
प्रदेश भर में बीते कई दिनों से हो रही मूसलाधार बारिश और भूस्खलन की घटनाओं ने हम सभी को चिंतित और व्यथित किया है। इस संकट की घड़ी में बच्चों, अभिभावकों और शिक्षकों की सुरक्षा हमारी सर्वोच्च प्राथमिकता है।
— Sukhvinder Singh Sukhu (@SukhuSukhvinder) September 3, 2025
मौसम की स्थिति का अवलोकन करते हुए, हमने प्रदेश के सभी सरकारी एवं निजी… pic.twitter.com/eTCqRUKoOc