NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం 
    తదుపరి వార్తా కథనం
    Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం 
    Hyderabad: మింట్ కాంపౌండ్‌లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.లక్షలు విలువ చేసే పుస్తకాలు బూడిద

    Hyderabad: మింట్ కాంపౌండ్‌లోని ప్రభుత్వం ప్రింటింగ్ ప్రెస్‌లో భారీ అగ్ని ప్రమాదం 

    వ్రాసిన వారు Stalin
    Jan 24, 2024
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్ సచివాలయంలోని మింట్‌ కాంపౌండ్‌లో గల టెక్ట్స్‌ బుక్‌ ప్రింటింగ్‌ ప్రెస్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

    ఈ ప్రమాదంలో లక్షలాది రూపాయల విలువచేసే పుస్తకాలు అగ్నికి ఆహుతయ్యాయి.

    తొలుత అగ్నిప్రమాదంపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం అగ్నిమాపక సిబ్బందిని సంఘటనా స్థలానికి పంపినట్లు అధికారులు అధికారులు తెలిపారు.

    నాలుగు అగ్నిమాపక యంత్రాలు ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి.

    షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. అయితే సమగ్ర పరిశీలన తర్వాత ఖచ్చితమైన కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    అగ్నిప్రమాద దృశ్యాలు

    మింట్ కాంపౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం..

    ఎగిసిపడుతున్న మంటలు ఘటన స్థలానికి చేరుకున్న ఐదు ఫైర్ ఇంజన్స్..

    మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది..#Mintcompound #fireincident #Mintcompoundfireincident #Fireengines #NewsUpdate #bigtvlive pic.twitter.com/ZOcDbjjvr4

    — BIG TV Breaking News (@bigtvtelugu) January 24, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    అగ్నిప్రమాదం
    తాజా వార్తలు

    తాజా

    Manchu Vishnu: ఇప్పటికీ నా చేతికి రాలేదు.. హార్డ్‌డిస్క్‌ మాయంపై మళ్లీ స్పందించిన మంచు విష్ణు మంచు విష్ణు
    India's COVID-19 surge: దేశంలో 4300 దాటిన కరోనా కేసులు- ఏ రాష్ట్రంలో ఎక్కువ అంటే? కరోనా కొత్త కేసులు
    Ather Rizta: భారతీయులను మెప్పించిన రిజ్టా.. ఏడాదిలో లక్ష అమ్మకాలు! ఆటో మొబైల్
    Pakistan Spy: పాక్‌ కోసం గూఢచర్యం చేస్తున్న మరో యూట్యూబర్‌ అరెస్ట్‌ పంజాబ్

    హైదరాబాద్

    Safest city: భారత్‌లో అత్యంత సురక్షితమైన నగరాల్లో హైదరాబాద్ స్థానం ఎంతంటే?  కోల్‌కతా
    Pawan Chandrababu: హైదరాబాద్‌లో చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ సమావేశం.. ఈ అంశాలపై చర్చ చంద్రబాబు నాయుడు
    Pushpa Jagadish: చిక్కుల్లో పడ్డ 'పుష్ప' జగదీశ్‌..జూనియర్ ఆర్టిస్టు మృతి కేసులో అరెస్ట్ పుష్ప 2
    Pragathi Bhavan: బద్దలైన ప్రగతి భవన్ గేట్లు.. అంబేద్కర్ ప్రజాభవన్'లో భారీ మార్పులు భారతదేశం

    అగ్నిప్రమాదం

    ఆర్మీ వాహనంలో చెలరేగిన మంటలు; నలుగురు జవాన్లు మృతి  జమ్ముకశ్మీర్
    గయానా: పాఠశాల వసతి గృహంలో అగ్ని ప్రమాదం; 19మంది విద్యార్థులు మృతి గయానా
    కోచింగ్ సెంటర్‌లో అగ్నిప్రమాదం, కిటికీల నుంచి దూకిన విద్యార్థులు దిల్లీ
    తిరుపతి: గోవిందరాజస్వామి ఆలయం సమీపంలో భారీ అగ్నిప్రమాదం తిరుపతి

    తాజా వార్తలు

    Maldives: మాల్దీవుల అధ్యక్షుడి నిర్వాకం.. 14 ఏళ్ల బాలుడు మృతి మాల్దీవులు
    Shoaib Malik: 'షోయబ్ మాలిక్ అక్రమ సంబంధాలతో సానియా విసిగిపోయింది' సానియా మీర్జా
    Hanu-Man: అయోధ్య రామమందిరానికి 'హనుమాన్' టీమ్ ఎన్ని కోట్లు విరాళంగా ఇచ్చిందో తెలుసా? అయోధ్య
    Ram Mandir: అయోధ్య శాటిలైట్ ఫోటోలను విడుదల చేసిన ఇస్రో.. రామమందిరం ఎలా కనిపిస్తుందో తెలుసా?  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025