NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి 
    తదుపరి వార్తా కథనం
    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి 
    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షను కోర్టు అనుమతి

    ట్రిపుల్ ఐటీ స్టూడెంట్ డెత్ కేసు: అనుమానితులపై నార్కో పరీక్షకు కోర్టు అనుమతి 

    వ్రాసిన వారు Stalin
    Jun 14, 2023
    03:57 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఐఐటీ ఖరగ్‌పూర్ విద్యార్థి ఫైజాన్ అహ్మద్ మృతిపై విచారణకు కోల్‌కతా హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది.

    ఫైజాన్ అహ్మద్ శరీరంపై గాయాలున్నట్లు పోస్టుమార్టంలో తేలడంతో ఈ కేసులో అనుమానితులకు నార్కో టెస్టు చేసేందుకు కోర్టు అనుమతించింది.

    రెండోసారి నిర్వహించిన పోస్టుమార్టం నివేదికలో బయటపడిన నివేదికల ఆధారంగా నార్కో టెస్టు చేసేందుకు కోర్టు అనుమతి అనుమతి ఇచ్చింది.

    మొదటిసారి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం మృతదేహాన్ని ఖననం చేశారు. అయితే ఫైజాన్ అహ్మద్ మృతి అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కోల్‌కత్తా హైకోర్టు ఆదేశాల మేరకు రెండోసారి పోస్ట్ మార్టం కోసం మృతదేహాన్ని వెలికితీశారు.

    ఐఐటీ

    ఫైజాన్ అహ్మద్ ఆత్మహత్య కాదు, హత్య చేశారు: కుటుంబ సభ్యులు

    మృతదేహాన్ని పశ్చిమ బెంగాల్ పోలీసుల బృందం కోల్‌కతాకు తీసుకెళ్లింది. అక్కడ కోర్టు నియమించిన నిపుణుడితో రెండో శవపరీక్ష నిర్వహించారు.

    గతేడాది అక్టోబర్ 14న క్యాంపస్ ఆవరణలోని హాస్టల్ గదిలో ఫైజాన్ అహ్మద్ శవమై కనిపించాడు. ఇది ఆత్మహత్యేనని కళాశాల అధికారులు చెప్పగా, కుటుంబ సభ్యులు మాత్రం హత్య చేశారని ఆరోపించారు.

    ర్యాగింగ్‌ వల్లే అతను చనిపోయాడని, ఐఐటీ-ఖరగ్‌పూర్‌ యాజమాన్యం అతని ఫిర్యాదులను పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఫైజాన్ అహ్మద్‌ది కచ్చితంగా హత్యేనని వారు చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కోల్‌కతా
    పశ్చిమ బెంగాల్
    తాజా వార్తలు

    తాజా

    Chikmagalur: ఊటీ, మున్నార్‌ను మర్చిపోండి... ఇప్పుడు ఈ కొత్త హిల్ వైపే అందరిచూపు!  కర్ణాటక
    Income Tax Returns: ఆదాయపు పన్ను రిటర్నులకు సిద్ధంగా ఉన్నారా? ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    USA: పాకిస్థాన్‌కు ఐఎంఎఫ్‌ రుణం ఇవ్వడంపై తప్పుపడుతున్న అమెరికా సైనిక వ్యూహాకర్తలు  అమెరికా
    Ravindra Jadeja: ఇన్‌స్టాలో పోస్టు.. టెస్టులకు జడేజా గుడ్‌బై చెబుతాడా?  జడేజా

    కోల్‌కతా

    ఏడేళ్ల బాలిక కిడ్నాప్, ఆపై హత్య; సూట్‌కేస్‌లో మృతదేహం స్వాధీనం పశ్చిమ బెంగాల్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    పశ్చిమ బెంగాల్‌: పిడుగుపాటుకు 14మంది బలి పశ్చిమ బెంగాల్
    దేశంలోనే రెండో అత్యుత్తమ హై స్ట్రీట్‌గా నిలిచిన సోమాజిగూడ  హైదరాబాద్

    పశ్చిమ బెంగాల్

    కోల్‌కతా ఎయిర్‌పోర్టులో మరో ఇద్దరికి పాజిటివ్.. అందులో ఒకరు బ్రిటన్ దేశస్థురాలు కోవిడ్
    తల్లి మరణించిన బాధను దిగమింగుకొని.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ను ప్రాంరభించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    'జై శ్రీరామ్ అన్నందుకే ఈ దారుణం'.. వందే భారత్ ఎక్స్ ప్రెస్‌ రైలుపై రాళ్ల దాడి భారతదేశం
    పశ్చిమ బెంగాల్: అమెరికా నుంచి వచ్చిన నలుగురిలో బీఎఫ్-7 వేరియంట్ కోవిడ్

    తాజా వార్తలు

    రానున్న 5 రోజుల్లో భారీ వర్షాలు: 8 జిల్లాల్లో ఎల్లో అలర్ట్  ఐఎండీ
    మైనింగ్ స్కామ్‌ కేసులో బిహార్, జార్ఖండ్, బెంగాల్‌లోని 27చోట్ల ఈడీ సోదాలు  బిహార్
    'జల్ జీవన్ మిషన్' పూర్తయితే భారత్‌లో 4లక్షల మరణాలను నివారించవచ్చు: డబ్ల్యూహెచ్ఓ  ప్రపంచ ఆరోగ్య సంస్థ
    కేంద్రం ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా 'ఆప్' మహా ధర్నా; భారీగా బలగాల మోహరింపు  దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025