NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు
    తదుపరి వార్తా కథనం
    Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు
    Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు

    Delhi: బాడీ బిల్డింగ్‌ కోసం ఏకంగా భారీ సంఖ్యలో కాయిన్లు,మ్యాగ్నెట్‌లు మింగేశాడు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 27, 2024
    10:47 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జింక్‌ తింటే బాడీ బిల్టింగ్‌ చేయొచ్చనే ఆలోచనలతో ఓ యువకుడు ఏకంగా కాయిన్స్‌, మ్యాగ్నెట్స్‌ తిన్నాడు.

    20 రోజులుగా వాంతులు, కడుపునొప్పి ఎక్కువవడంతో అతడికి టెస్టులు చేయగా అతడి పొట్టలో భారీ సంఖ్యలో కాయిన్లు, మ్యాగ్నెట్‌లు ఉన్నట్లు బయటపడింది.

    దీంతో అతడిని దేశ రాజధాని దిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు.

    కాయిన్లు, మ్యాగ్నెట్‌లు పొట్టలో ఉండడంతో ఆ వ్యక్తి మానసిక రుగ్మతతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.

    వైద్యులు అతడికి శస్త్రచికిత్స చేసి అతడి కడుపు నుండి ప్రేగు నుండి ఏకంగా 39 కాయిన్లు(1,2,5 రూపాయల నాణాలు), 37 అయస్కాంతాలను బయటికి తీశారు.

    వారం రోజుల పాటు రోగిని అబ్జర్వేషన్‌లో ఉంచిన వైద్యులు అతడిని ఆ తరువాత డిశ్చార్జ్ చేశారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పొట్టలో భారీ సంఖ్యలో కాయిన్లు, మ్యాగ్నెట్‌లు

    Doctors at Sir Gangaram Hospital have successfully removed 39 coins and 37 magnets from the intestine of a 26-year-old youth, a schizophrenia patient, who had swallowed them presuming zinc would help "build his body".https://t.co/uHmWKi22Vv pic.twitter.com/DgtbetKJKx

    — The Times Of India (@timesofindia) February 27, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    Miss world 2025: శిల్పకళా వేదికగా మిస్‌ వరల్డ్‌ టాలెంట్‌ ఫినాలేలో 24 దేశాల అందగత్తెలు పోటీ తెలంగాణ
    Vizag Steel: విశాఖ స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్‌ 2లో అగ్నిప్రమాదం  వైజాగ్
    CM Chandrababu: ఢిల్లీ పర్యటనలో సీఎం చంద్రబాబు.. నేడు ఏడుగురు కేంద్ర మంత్రులతో భేటీ  చంద్రబాబు నాయుడు
    Stock Market : లాభాలో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. 24,700 ఎగువన నిఫ్టీ స్టాక్ మార్కెట్

    దిల్లీ

    భవనంలో అగ్ని ప్రమాదం.. 9 నెలల చిన్నారి సహా నలుగురు మృతి  అగ్నిప్రమాదం
    ACP Son Murder: ఏసీపీ కొడుకు దారుణ హత్య.. కాలువలో విసిరేసిన మృతదేహం  హర్యానా
    Delhi: బీజేపీ కుట్ర.. మా ఏడుగురు ఎమ్మెల్యేలకు రూ.25 కోట్ల చొప్పున ఆఫర్: కేజ్రీవాల్ సంచలన కామెంట్స్ బీజేపీ
    Land For Job Scam: లాలూ యాదవ్ భార్య రబ్రీ దేవి, కుమార్తెకు దిల్లీ కోర్టు సమన్లు  బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025