NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి 
    తదుపరి వార్తా కథనం
    Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి 
    రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి

    Uttarakhand: రుద్రప్రయాగ్‌లో విరిగిపడ్డ కొండచరియలు; ఐదుగురు యాత్రికులు మృతి 

    వ్రాసిన వారు Stalin
    Aug 12, 2023
    09:44 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తరాఖండ్‌లోని రుద్రప్రయాగ్ జిల్లాలోని చౌకీ ఫాటా పరిధిలోని తర్సాలి వద్ద ఘోర ప్రమాదం జరిగింది.

    యాత్రికులు ప్రయాణిస్తున్న కారుపై కొండచరియలు విరిగిపడటంతో ఐదుగురు మరణించినట్లు పోలీసులు శనివారం తెలిపారు.

    మృతుల్లో గుజరాత్‌కు చెందిన ముగ్గురు భక్తులు, హరిద్వార్‌కు చెందిన ఒకరు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదో బాధితుడిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు.

    గుజరాత్‌కు బాధితులు కేదార్‌నాథ్‌కు వెళుతుండగా గురువారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా వారి మృతదేహాలను శుక్రవారం వెలికితీసినట్లు పోలీసులు తెలిపారు.

    ఉత్తరాఖండ్

    60 మీటర్ల హైవే ధ్వంసం

    తర్సలిలో కొండపై నుంచి భారీ బండరాళ్ల శిలలు పడటంతో కేదార్‌నాథ్‌గ్యా హైవే 60 మీటర్ల వరకు ధ్వంసమైంది. బండరాళ్లన్నీ ఒక్కసారిగా కారుపై పడటంతో అందరూ అక్కడిక్కడే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు.

    రుద్రప్రయాగతో సహా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రాష్ట్రంలోని పలు చోట్ల కొండచరియలు విరిగిపడి రవాణా స్తంభించిపోయింది. పలువురు మృతి చెందారు.

    ఉత్తరాఖండ్‌లోని చాలా జిల్లాల్లో ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14 వరకు అతి భారీ వర్షాల కారణంగా 'రెడ్' అలర్ట్, 'ఆరెంజ్' అలర్ట్‌లను వాతావరణ శాఖ ప్రకటించింది.

    ఇదిలావుండగా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి కొద్దిరోజుల క్రితం కొండచరియలు విరిగిపడి ఒక వ్యక్తి గల్లంతైన ప్రదేశాన్ని పరిశీలించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తరాఖండ్
    కేదార్‌నాథ్ యాత్ర
    తాజా వార్తలు

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి ఇస్రో

    కేదార్‌నాథ్ యాత్ర

    కేదార్‌నాథ్ యాత్రలో విషాదం.. కొండచరియలు విరిగిపడి 12 మందికిపైగా గల్లంతు ఉత్తరాఖండ్

    తాజా వార్తలు

    గద్దర్‌కు కడసారి వీడ్కోలు పలికేందుకు తరలివస్తున్న అభిమానులు; అంతిమయాత్ర సాగనుంది ఇలా! గద్దర్
    Ayodhya: అయోధ్యలో రామమందిరం కోసం 400కిలోల తాళం తయారు చేసిన వృద్ధ దంపతులు  అయోధ్య
    Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది దిల్లీ
    పార్లమెంటుకు వచ్చిన రాహుల్ గాంధీకి గ్రాండ్ వెల్‌కమ్ రాహుల్ గాంధీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025