English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు
    తదుపరి వార్తా కథనం
    బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు

    బీబీసీ కార్యాలయాల్లో రెండోరోజు కొనసాగుతున్న ఆదాయపు పన్నుశాఖ సోదాలు

    వ్రాసిన వారు Stalin
    Feb 15, 2023
    05:10 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముంబయి, దిల్లీలో బీబీసీకి చెందిన కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ సోదాలు బుధవారం కూడా కొనసాగాయి.

    పన్ను ఎగవేత ఆరోపణల నేపథ్యంలో ఐటీ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. 2012 నాటి ఖాతా వివరాలను కూడా తనిఖీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

    బీబీసీ అనుబంధ కంపెనీల అంతర్జాతీయ పన్నులు, నదగు బదిలీలో జరిగిన అవకతవకలను తేల్చేందుకు ఈ సర్వేలు జరుగుతున్నాయని అధికారులు చెప్పారు.

    ఇదిలా ఉంటే, బీబీసీ సిబ్బంది నుంచి తీసుకున్న ఫోన్లను తిరిగి ఇచ్చేస్తామని, ఇవి ఐటీ దాడులు కాదని, సర్వే మాత్రమే చేస్తున్నట్లు అధికారులు చెప్పారు.

    బీబీసీ వద్ద చాలా డేటా ఉందని, అందుకే ఒక రోజులో ఈ సర్వే తేలదని ఐటీ అధికారులు చెబుతున్నారు.

    బీబీసీ

    ఐటీ సోదాలపై స్పందించిన అమెరికా

    బీబీసీ ఆఫీసులపై దాడుల అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది. ఇప్పటికే దీనిపై అమెరికా కూడా స్పందించింది. ఐటీ దాడులు జరుగుతున్నాయని తమకు తెలుసునని, దానిపై ఇప్పుడే ఎటువంటి వ్యాఖ్యలు చేయలేమని అమెరికా పేర్కొంది.

    అయితే ఈ వ్యవహారంపై యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. గ్లోబల్ మీడియా హక్కుల సంఘాలు, భారతదేశ ప్రతిపక్ష నాయకులు ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.

    2002లో జరిగిన గుజరాత్ అల్లర్లలో ప్రధాని మోదీ ప్రమేయం ఉందంటూ 'ఇండియా: ది మోదీ క్వచ్చన్' పేరుతో రెండు ఎపిసోడ్లతో కూడిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ఆ డాక్యుమెంటరీ వీడియో లింకులపై కేంద్రం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో బీబీసీ ఆఫీస్‌లపై ఐటీ దాడులు చేయడం గమనార్హం.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీబీసీ
    ముంబై
    దిల్లీ

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    బీబీసీ

    బీబీబీ డాక్యుమెంటరీని నిషేధించడంపై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు సుప్రీంకోర్టు
    బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్ సుప్రీంకోర్టు
    BBC: బీబీసీ దిల్లీ, ముంబయి కార్యాలయాల్లో ఐటీ బృందాల సోదాలు దిల్లీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: బీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలపై రాజకీయ దుమారం ప్రధాన మంత్రి

    ముంబై

    విస్తారా విమానంలో ఇటాలియన్ ప్రయాణికురాలి బీభత్సం, మద్యం మత్తులో అర్ధనగ్న ప్రదర్శన విమానం
    'ముంబయిలో తాలిబన్ ఉగ్రదాడులు', ఎన్‌ఐఏకు బెదిరింపు మెయిల్ ఎన్ఐఏ
    'రోడ్డుపై ప్రయాణిస్తే విమానాల కంటే వేగంగా వెళ్లొచ్చు', నితిన్ గడ్కరీ కామెంట్స్ నితిన్ గడ్కరీ
    జర్నలిస్టు రాణా అయ్యూబ్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టేవేత సుప్రీంకోర్టు

    దిల్లీ

    దిల్లీ ప్రమాదం రిపీట్: నోయిడాలో స్విగ్గీ డెలివరీ బాయ్‌ను కిలోమీటర్ లాక్కెళ్లిన కారు ఉత్తర్‌ప్రదేశ్
    ఢిల్లీ ప్రమాదంలో ఆరో అరెస్టు: పోలీసుల అదుపులో అంజలిని ఈడ్చుకెళ్లిన కారు యజమాని రోడ్డు ప్రమాదం
    దిల్లీ ప్రమాదం షాకింగ్ అప్డేట్: అంజలి కారుకింద ఇరుక్కుందని తెలిసి కూడా.. రోడ్డు ప్రమాదం
    ఇండిగో విమానంలో మందుబాబుల రచ్చ.. ఎయిర్ హోస్టెస్‌పై లైంగిక వేధింపులు బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025