NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి
    తదుపరి వార్తా కథనం
    Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి
    NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి

    Congress: NDA మిత్రపక్షాలకు పోర్ట్‌ఫోలియో, కేటాయింపులపై కాంగ్రెస్ దాడి

    వ్రాసిన వారు Stalin
    Jun 11, 2024
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఎన్డీయే మిత్రపక్షాలకు సరైన ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై కాంగ్రెస్ విమర్శల దాడి చేసింది.

    ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మహారాష్ట్ర లోని తన మిత్రపక్షాలను భ్రమింప చేశారని పేర్కొంది.

    ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ క్యాబినెట్‌లో మంత్రివర్గంలో శాఖల కేటాయింపుపై భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాని మిత్రపక్షాలపై.. ప్రతిపక్షాల భారత కూటమి (ఇండియా)సోమవారం తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది.

    పార్టీ నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ భాగస్వాములకు అన్యాయం జరిగిందని పేర్కొంది.

    వివరాలు 

    బిజెపికి అగ్ర పీఠం,మిత్రపక్షాలకు మొండి చేయి 

    సంకీర్ణ ధర్మం అనే సామెతను గ్రహించిన నరేంద్ర మోడీ ప్రభుత్వం, కేంద్ర మంత్రివర్గంలో బీజేపీ -ఎన్డీయే మిత్రపక్షాలకు గణనీయమైన ప్రాతినిధ్యం కల్పించింది.

    అయితే హోం, ఆర్థిక, విదేశీ వ్యవహారాలు, రక్షణ శాఖలతోపాటు చాలా వరకు కీలక మంత్రిత్వ శాఖలను పార్టీ ఎంపీలకే కేటాయించారు.

    మహారాష్ట్రలోని తన మిత్రపక్షాలను ప్రధాని మోదీ ప్రాధేయపడేలా చేశారని కాంగ్రెస్ నేత జైరాం రమేష్ పేర్కొన్నారు.

    ఎన్‌సిపి నేత ప్రఫుల్ పటేల్ మోదీ మంత్రివర్గంలో సహాయ మంత్రి గా వుండటానికి ఇష్టపడలేదన్నారు. అందుకే ఆ ప్రతిపాదనను "తిరస్కరించారని" జైరాం రమేష్ గుర్తు చేశారు.

    వివరాలు 

    వాషింగ్ మెషీన్ పని తీరులో వైవిధ్యం 

    "బిజెపి-బ్రాండ్ వాషింగ్ మెషీన్ ప్రత్యేక లక్షణం 'స్లో, ఫాస్ట్ సూపర్-ఫాస్ట్' అని వివిధ మోడ్‌లను కలిగి ఉందని (పటేల్) తెలుసుకోవాలని చమత్కరించారు. ఆయన గ్రహించి వుండకపోవచ్చన్నారు.

    మరోవైపు, రవ్‌నీత్ బిట్టు స్వతంత్ర అభ్యర్ధి లూథియానాలో తమ పార్టీ చేతిలో ఓడిపోయారు.

    కానీ తర్వాత కూడా సూపర్-ఫాస్ట్ మోడ్‌లో ఉన్నట్లు స్పష్టంగా ఉంది" అని కాంగ్రెస్ నాయకుడు ఎక్స్‌లో అన్నారు. రవ్‌నీత్ బిట్టుకు తాజాగా కేంద్రంలో మంత్రి పదవి దక్కింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    కాంగ్రెస్

    Congress: కాంగ్రెస్‌కు సుప్రీంకోర్టులో భారీ ఊరట.. తదుపరి విచారణను జూలై 24వ తేదీకి వాయిదా  సుప్రీంకోర్టు
    Chidambaram:కచ్చతీవు వివాదం.. విదేశాంగ మంత్రిపై చిదంబరం తీవ్ర విమర్శలు   సుబ్రమణ్యం జైశంకర్
    LS polls: కడప నుంచి వైఎస్‌ షర్మిల.. 17మంది అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన కాంగ్రెస్‌ వైఎస్ షర్మిల
    Gourav Vallabh: కాంగ్రెస్ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ రాజీనామా  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025