NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
    తదుపరి వార్తా కథనం
    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్
    విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కాంగ్రెస్

    భారత్-చైనా: 1962 యుద్ధం, 2020లో ఘర్షణ మధ్య పోలిక లేదు: జైరామ్ రమేష్

    వ్రాసిన వారు Stalin
    Jan 30, 2023
    03:35 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    1962లో అప్పటి ప్రధాని నెహ్రూ హయాంలో చైనాతో యుద్ధం తర్వాత భారత్ తన భూభాగాన్ని కోల్పోయిందని, మోదీ హయాంలో కాదని విదేశాంగ మంత్రి జైశంకర్ ఇటీవల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ తీవ్రస్థాయిలో మండిపడింది.

    1962లో భారతదేశం తన భూభాగాన్ని రక్షించుకోవడానికి చైనాతో యుద్ధానికి దిగిందని, 2020లో మోదీ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల చైనా ఆక్రమించుకుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేష్. ఫలితంగా భారత్ వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని భారత్ కోల్పోయిందన్నారు. అందుకే ఆ రెండు ఘటనల మధ్య పోలిక లేదన్నారు.

    లద్దాఖ్‌లో భారత భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నా మోదీ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఇందుకోసం 'Deny, Distract, Lie and Justify(డీడీఎల్‌జే)' వ్యూహాన్ని అనుసరిస్తోందన్నారు.

    కాంగ్రెస్

    మోదీ ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చేందుకే కాంగ్రెస్‌పై ఆరోపణలు: రమేశ్

    ప్రాదేశిక పరాభవాన్ని కప్పిపుచ్చేందుకు మోదీ ప్రభుత్వం 'తిరస్కరించడం, దృష్టిని మరల్చడం, అబద్ధం చెప్పడం, సమర్థించడం(డీడీఎల్‌జే)' వ్యూహంతో ముందుకెళ్తోందన్నారు జైరామ్ రమేష్.

    మోదీ ప్రభుత్వ వైఫల్యం నుంచి దేశ ప్రజల దృష్టిని మరల్చేందుకే విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ఇటీవల కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశారన్నారు.

    2017లో చైనా రాయబారితో రాహుల్ గాంధీ భేటీపై విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలపై జైరామ్ రమేష్ ఘాటుగా స్పందించారు. బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు అప్పటి భారత రాయబారి అయిన జైశంకర్ ప్రతిపక్ష రిపబ్లికన్ నేతలను ఎలా కలిశారని జైరామ్ రమేష్ ప్రశ్నించారు. ప్రతిపక్ష నాయకులకు దౌత్యవేత్తలను కలిసే అర్హత లేదని స్పష్టం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    భారతదేశం
    చైనా
    సుబ్రమణ్యం జైశంకర్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు బీజేపీ
    'సర్జికల్ దాడులకు ఎలాంటి రుజువు లేదు', కేంద్రంపై దిగ్విజయ సింగ్ విసుర్లు జమ్ముకశ్మీర్
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కేరళ

    భారతదేశం

    2023 MacBook Pro, Mac miniను ప్రకటించిన ఆపిల్ సంస్థ ఆపిల్
    'రిపబ్లిక్ డే' ఈవెంట్‌లో 50 విమానాలు ఫ్లైపాస్ట్: ఐఏఎఫ్ భారతదేశం
    ఆటో ఎక్స్‌పో 2023లో 10-సీట్ల టాటా మ్యాజిక్ ఎలక్ట్రిక్ వాహనాన్ని ప్రదర్శించిన టాటా మోటార్స్ టాటా
    మహిళా రెజ్లర్లపై కోచ్‌లు లైంగిక వేధింపులు ప్రపంచం

    చైనా

    శక్తివంతమైన ఇంజన్‌తో వస్తున్న MBP C650V క్రూయిజర్ ఆటో మొబైల్
    చైనాలో అందుబాటులోకి వచ్చిన Redmi K60 సిరీస్ ఆండ్రాయిడ్ ఫోన్
    కరోనా విజృంభణ వేళ.. భారత జెనరిక్ ఔషధాల కోసం ఎగబడుతున్న చైనీయులు కోవిడ్
    'పొరుగు దేశాలతో మంచి సంబంధాలను కోరుకుంటున్నాం'.. పాక్, చైనాకు భారత్ గట్టి కౌంటర్ సుబ్రమణ్యం జైశంకర్

    సుబ్రమణ్యం జైశంకర్

    పాక్‌ను 'ఉగ్రవాద కేంద్రం' అంటే.. చాలా చిన్న పదం అవుతుంది: జైశంకర్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025