NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
    భారతదేశం

    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం

    వ్రాసిన వారు Naveen Stalin
    March 06, 2023 | 04:58 pm 1 నిమి చదవండి
    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం
    చైనా ఆధీనంలో భారత భూభాగం, పార్లమెంట్‌లో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వరు: కేంద్రంపై రాహుల్ ధ్వజం

    లండన్ వేదికగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోసారి కేంద్రంపై విరుచుకుపడ్డారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలో, పార్లమెంటులో ప్రతిపక్ష మాట్లాడనివ్వదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. లండన్‌లోని హౌన్స్‌లోలో భారతీయ ప్రవాసులను ఉద్దేశించి గాంధీ మాట్లాడారు. భారత భూభాగంలోకి చైనా చొరబడిందని పేర్కొన్నారు. అయితే ప్రతిపక్ష పార్టీలు దాని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి అనుమతించలేదని మండిపడ్డారు. చైనా చొరబాటు, నరేంద్ర మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ, అదానీ గ్రూప్-హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వివాదం వంటి సమస్యలపై బీజేపీని కాంగ్రెస ప్రశ్నిచిందని చెప్పారు.

    బలమైన వారితో పోరాడకూడదనేది ఆర్ఎస్ఎస్-బీజేపీ సిద్ధాంతం: రాహుల్

    దేశంలో ప్రతిపక్ష భావనను కేంద్ర ప్రభుత్వం అనుమతించదని, పార్లమెంటులో కూడా అదే జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పారు. చైనా చొరబాటుపై పార్లమెంట్‌లో మాట్లాడటానికి అనుమతి ఇవ్వకపోవడం సిగ్గుచేటన్నారు. చైనా బలంగా ఉందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన వ్యాఖ్యలను రాహుల్ పిరికితనంగా అభివర్ణించారు. హిందుత్వ సిద్ధాంతకర్త సావర్కర్ పుస్తకాన్ని ప్రస్తావిస్తూ.. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ తత్వశాస్త్రంలో పిరికితనం ప్రధానమైనదన్నారు. బలమైన వారితో పోరాడకూడదనేది వారి ఉద్దేశమన్నారు. అలా అయితే, భారతదేశం చాలా బలంగా ఉన్న బ్రిటీష్‌ వారితో పోరాడి స్వాతంత్ర్యం సాధించి ఉండకూడదని గాంధీ పేర్కొన్నారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    రాహుల్ గాంధీ
    కాంగ్రెస్
    బీజేపీ

    రాహుల్ గాంధీ

    'కాంగ్రెస్, చైనా భాయ్ భాయ్'; రాహుల్ గాంధీపై బీజేపీ కౌంటర్ అటాక్ బీజేపీ
    భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: కేంబ్రిడ్జ్ ఉపన్యాసంలో రాహుల్ గాంధీ కాంగ్రెస్
    Congress Plenary: అదానీ, మోదీ ఇద్దరూ ఒక్కటే; నిజం బయట పడేవరకూ ప్రశ్నిస్తూనే ఉంటాం: రాహుల్ గాంధీ ఛత్తీస్‌గఢ్
    కాంగ్రెస్ ప్లీనరీ: సీడబ్ల్యూసీకి ఎన్నికలు వద్దంటూ తీర్మానం; ఖర్గేకు బాధ్యత అప్పగింత కాంగ్రెస్

    కాంగ్రెస్

    రేవంత్ రెడ్డి కాన్వాయ్‌కు భారీ ప్రమాదం; కార్లు ధ్వంసం రేవంత్ రెడ్డి
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    కర్ణాటకలో 'PayCM' క్యూఆర్ కోడ్ పోస్టర్ల కలకలం; కాంగ్రెస్‌పై బీజేపీ ఫైర్ కర్ణాటక
    D Srinivas: సీనియర్ నాయకుడు డి. శ్రీనివాస్‌కు తీవ్ర అస్వస్థత తెలంగాణ

    బీజేపీ

    బీజేపీ ఎమ్మెల్యే కొడుకు ఇంట్లో రూ.6కోట్లు స్వాధీనం; అరెస్టు చేసిన అధికారులు కర్ణాటక
    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    దిల్లీ మద్యం కేసు: 'సీబీఐ తర్వాత అరెస్టు చేసేది ఎమ్మెల్సీ కవితనే' కల్వకుంట్ల కవిత
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023