NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
    తదుపరి వార్తా కథనం
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు
    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్విసూర్యనా?

    విమానంలో ఎమర్జెన్సీ డోర్ తెరిచింది తేజస్వి సూర్యనా? 'బీజేపీ వీఐపీ బ్రాట్స్' కాంగ్రెస్ వ్యంగ్యాస్త్రాలు

    వ్రాసిన వారు Stalin
    Jan 18, 2023
    11:24 am

    ఈ వార్తాకథనం ఏంటి

    విమానాల్లో ప్రయాణికుల అనుచిత ప్రవర్తనలు ఇటీవల ఎక్కువ అవుతున్నాయి. తాజాగా ఇండిగో విమానంలో జరిగిన ఒక ఘటనపై కాంగ్రెస్ ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించింది.

    అయితే ఈ ఘటనలో నిందితుడిగా బెంగళూరు సౌత్ లోక్‌సభ నియోజకవర్గ ఎంపీ తేజస్వీ సూర్య అంటూ ప్రచారం జరుగుతోంది. సూర్యనే ఆ డోర్ తెరిచినట్లు ప్రత్యక్ష సాక్షులు చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. ఓ వార్తా కథనాన్ని కాంగ్రెస్ నేత రణదీప్ సూర్జేవాలా ట్విట్టర్‌లో షేర్ చేసి బీజేపీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్చించారు.

    2022 డిసెంబర్ 10న చెన్నై నుంచి తిరుచిరాపల్లికి వెళ్తున్న ఇండిగో విమానంలో ఓ వ్యక్తి ఎమర్జెన్సీ డోర్ తెరిచారు. ఈ ఘటనపై ఇప్పటికే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విచారణకు ఆదేశించింది.

    తేజస్వి సూర్య

    ప్రయాణీకుల భద్రతపై ఎయిర్ లైన్స్ రాజీ పడిందా?: సూర్జేవాలా

    డీజీసీఏ విచారణకు ఆదేశించిన కొన్ని గంటల్లోనే ఎమర్జెన్సీ డోర్‌ను తెరిచింది ఎంపీ తేజస్వి సూర్య కాంగ్రెస్ ఆరోపించింది. తాజాగా రణదీప్ సింగ్ సూర్జేవాలా కూడా ఎంపీ తేజస్వి సూర్య అని పేర్కొంటూ.. ట్విట్టర్‌లో వార్తా కథనాన్ని షేర్ చేశారు.

    ఈ సందర్భంగా బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు రణదీప్ సింగ్ సూర్జేవాలా. బీజేపీ వీఐపీ బ్రాట్స్ అంటూ వ్యగ్యాస్త్రాలు సంధించారు. ఎయిర్‌లైన్‌కు ఫిర్యాదు చేయడానికి ఎంత ధైర్యం? బీజేపీ ప్రముఖులకు ఇది ఆనవాయితీగా మారిందా? ప్రయాణీకుల భద్రతపై ఎయిర్ లైన్స్ రాజీ పడిందా? ఓహ్! బీజేపీకి చెందిన వీఐపీల గురించి ప్రశ్నలు అడగలేరంటూ వ్యగ్యంగా ప్రశ్నించారు రణదీప్ సింగ్ సూర్జేవాలా.

    ఈ ఆరోపణలపై ఎంపీ తేజస్వి సూర్య నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    విమానం
    కాంగ్రెస్
    ట్విట్టర్

    తాజా

    Mangalagiri AIIMS: మంగళగిరి ఎయిమ్స్‌లో గుండె శస్త్రచికిత్స విభాగం ప్రారంభం  మంగళగిరి
    CM Chandrababu: ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 100 శాతం రిజర్వేషన్లు.. సీఎం చంద్రబాబు స్పష్టీకరణ ఆంధ్రప్రదేశ్
    Andhra News: ఎంసెట్‌,డిగ్రీ,ఇంజినీరింగ్‌ కోర్సులలో 15% కోటా సీట్లు పూర్తిగా ఏపీ విద్యార్థులకే ఆంధ్రప్రదేశ్
    Operation Sindoor: పలు దేశాల సైనిక రాయబారులకు భారత్‌ స్పెషల్‌ బ్రీఫింగ్‌..! ఆపరేషన్‌ సిందూర్‌

    బీజేపీ

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? నరేంద్ర మోదీ
    కర్ణాటక: అసెంబ్లీ ఎన్నికల వేళ.. రథయాత్రకు సిద్ధమవుతున్న బీజేపీ కర్ణాటక
    2024 ఎన్నికల వరకు బీజేపీ అధ్యక్షుడిగా నడ్డా పదవీకాలం పొడగింపు జేపీ నడ్డా

    విమానం

    NOTAMలో సమస్య వలన అమెరికా అంతటా ఆగిపోయిన కొన్ని వేల విమానాలు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా/ యూఎస్ఏ
    నేపాల్‌ విమాన ప్రమాదం: ఐదుగురు భారతీయులు సహా 15మంది విదేశీ ప్రయాణికులు దుర్మరణం నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: చనిపోవడానికి ముందు ఫేస్‌బుక్ లైవ్, ఆ నలుగురూ స్నేహితులే! నేపాల్
    నేపాల్ విమాన ప్రమాదం: కీలకమైన రెండు బ్లాక్ బాక్స్‌లు స్వాధీనం నేపాల్

    కాంగ్రెస్

    అస్వస్థతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ దిల్లీ

    ట్విట్టర్

    "ట్విట్టర్ CEOగా అవకాశం ఉందా?" అని అడుగుతున్న యూట్యూబర్ డోనాల్డ్ సన్ టెక్నాలజీ
    టెస్లా స్టాక్ అమ్మకాలు నిలిపివేయడంపై ఇన్వెస్టర్లకు ఎలోన్ మస్క్ సృష్టం ఎలాన్ మస్క్
    వెబ్ నుండి సైన్ ఇన్ కావడంలో సమస్యను ఎదుర్కొన్న ట్విట్టర్ యూజర్లు ఎలాన్ మస్క్
    ట్విట్టర్ లో Gesture నావిగేషన్ ఫీచర్ గురించి ట్వీట్ చేసిన ఎలోన్ మస్క్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025