NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు
    తదుపరి వార్తా కథనం
    పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు
    రోడ్లను దిగ్భంధించిన పోలీసులు

    పోలీసుల ఆంక్షల మధ్య రుషికొండకు బయల్దేరిన పవన్.. రోడ్లను దిగ్భంధించిన పోలీసులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Aug 11, 2023
    05:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ మూడో విడత వారాహి యాత్ర ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మళ్లీ వేడెక్కిస్తున్నాయి.

    విశాఖ నగరంలోని రుషికొండను పరిశీలించేందుకు పవన్ కల్యాణ్ బయల్దేరారు. ఈ మేరకు పోలీసులు ఆయనకు నోటీసులు ఇచ్చారు. జోడుగుళ్లపాలెం గుండా వెళ్లేందుకు ఎవరికీ అనుమతి లేదని పేర్కొన్నారు.

    ర్యాడిసన్ బ్లూ హోటల్ నుంచి పవన్ వాహనానికి మాత్రమే అనుమతుందన్నారు. అయితే రుషికొండకు ఎదురుగా ఉన్న రోడ్డులోనే జనసేనాని ప్రయాణించాలని, కొండపైకి మాత్రం వెళ్లకూడదని షరతు విధించారు.

    కావాలంటే గీతం వర్శిటీ వద్ద పాత్రికేయులతో మాట్లాడుకోవచ్చని మినహాయింపు ఇచ్చారు. వారాహి యాత్రలో భాగంగా గురువారం పవన్ రెచ్చగొట్టే రీతిలో మాట్లాడారన్నారు.

    విద్వేషాలు తెచ్చే మాటలు మాట్లాడకుండా ఉండాలని, పోలీసుల నిబంధనలు పాటించాలని సూచించారు.

    embed

    రుషికొండకు బయల్దేరిన పవన్ కల్యాణ్

    రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..? రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఋషికొండ కి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. ఋషికొండ... pic.twitter.com/6aKMlackVX— JanaSena Party (@JanaSenaParty) August 11, 2023

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రుషికొండ మార్గలను దిగ్బంధనం చేసిన పోలీసులు 

    రుషికొండ నిషిద్ధ ప్రాంతమా..?

    రుషికొండ ప్రాంతంలో జరుగుతున్న నిర్మాణాలు పరిశీలించేందుకు జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు అన్న సమాచారం అందుకున్న పోలీసులు ఋషికొండ కి వెళ్లే అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. సామాన్య ప్రజలను సైతం కనీసం వెళ్ళనివ్వలేదు. ఋషికొండ… pic.twitter.com/6aKMlackVX

    — JanaSena Party (@JanaSenaParty) August 11, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పవన్ కళ్యాణ్
    జనసేన
    విశాఖపట్టణం

    తాజా

    Salman khan: సల్మాన్ ఖాన్ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిన వ్యక్తి.. అరెస్టు సల్మాన్ ఖాన్
    Kawasaki Versys-X 300: భారత్‌లో 2025 కవాసాకి వెర్సిస్-ఎక్స్ 300 లాంచ్.. అడ్వెంచర్ బైక్ ! ఆటో మొబైల్
    Bomb Threat: పంజాబ్‌, హర్యానా హైకోర్టుకు బాంబు బెదిరింపు పంజాబ్
    Prashant Varma: కొత్త బిజినెస్‌లోకి ఎంట‌ర్ అయిన ద‌ర్శ‌కుడు ప్రశాంత్ వర్మ.. హనుమాన్ జ‌యంతి కానుక‌గా లిమిటెడ్ ఎడిషన్ హను-మాన్

    పవన్ కళ్యాణ్

    తొలిప్రేమ రీ రిలీజ్: థియేటర్లో పెద్ద గొడవ; స్క్రీన్ చించేసిన ఆకతాయిలు  సినిమా
    స్పై సినిమా హీరోయిన్‌కు పవన్ కళ్యాణ్ మూవీలో అవకాశం?  స్పై
    ఇన్‌స్టాగ్రామ్ లోకి జనసేనాని ఎంట్రీ.. ప్రకటించిన మెగా బ్రదర్ నాగబాబు జనసేన
    ఉస్తాద్ భగత్ సింగ్ కథతో హిందీ చిత్రం, డిటైల్స్ సినిమా

    జనసేన

    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ రాజీనామా; టీడీపీలోకా? జనసేనలోకా? బీజేపీ
    జనసేన ఆవిర్భావం: వారాహి వాహనంపై మచిలీపట్నానికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    దిల్లీ పర్యటనలో జనసేన అధినేత; హస్తిన పర్యటనలో పవన్ ఏం చేయబోతున్నారు? పవన్ కళ్యాణ్

    విశాఖపట్టణం

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    మనసును కదిలించే సంఘటన: భార్య మృతదేహాన్ని భూజాలపై మోసుకుంటూ కాలిననడకన ఒడిశాకు.. ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ: బీబీనగర్‌లో పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‌ప్రెస్ తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025