NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు
    తదుపరి వార్తా కథనం
    Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు
    అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు

    Amaravati: అమరావతిలో తుది దశకు చేరిన జంగిల్ క్లియరెన్స్ పనులు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Oct 15, 2024
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజధాని అమరావతిలో జంగిల్‌ క్లియరెన్స్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి.

    ఆగస్టులో ప్రారంభమైన ఈ పనులు 24 వేల ఎకరాల్లో సుమారు రూ.36 కోట్ల వ్యయంతో చేపట్టారు.

    ప్రస్తుతం ఈ పనుల పురోగతి 96 శాతం వరకు చేరుకుంది. భారీ వర్షాల కారణంగా కొద్దిరోజుల పాటు ఆటంకం ఏర్పడినా, కంప చెట్ల తొలగింపు ప్రక్రియ మళ్లీ వేగంగా కొనసాగుతోంది.

    గుత్తేదారు సంస్థ ఎన్‌సీసీ ఈ పనులను 99 గ్రిడ్స్‌గా విభజించి, సుమారు 400 యంత్రాలను ఉపయోగించి నిర్వహిస్తున్నారు.

    Details

    హైదరాబాద్ నుంచి ఎనిమిది యంత్రాలు

    తొలగించిన ముళ్ల చెట్లు త్వరలో ఎండిపోయాక కత్తిరించేందుకు ప్రత్యేకంగా హైదరాబాద్‌ నుంచి ఎనిమిది యంత్రాలను తీసుకురానున్నారు.

    తరువాత ఈ చెట్ల ముక్కలను సిమెంట్‌ పరిశ్రమలు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

    వైసీసీ హయాంలో అడవిగా కనిపించిన ఈ రాజధాని నేడు రహదారులు, భవనాలతో చక్కగా రూపుదిద్దుకుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమరావతి
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    #NewsBytesExplainer: పెద్దధన్వాడలో 9 నెలలుగా కొనసాగుతున్న ఉద్రిక్తత వెనక అసలు కారణం ఏంటి ?అక్కడేం జరుగుతోంది? గద్వాల
    MLA Gopinath: బీఆర్ఎస్ జూబ్లీహిల్స్‌ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌ తీవ్ర అస్వస్థత.. AIG ఆసుపత్రిలో చికిత్స తెలంగాణ
    Kannappa: మా అమ్మే నాకు 'కన్నప్ప'.. ప్రత్యేక వీడియో షేర్‌ చేసిన నటుడు మోహన్ బాబు  మోహన్‌ బాబు
    Dulquer Salman : దుల్కర్ సల్మాన్, సంయుక్త మలయాళం సినిమా ఇప్పుడు తెలుగులో.. దుల్కర్ సల్మాన్

    అమరావతి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే మైలవరం
    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: ఖరీఫ్ సీజన్‌ ధాన్యం కొనుగోళ్లపై ఏపీ ప్రభుత్వం గైడ్ లైన్స్ భారతదేశం
    Manta Parvathamma: టీడీపీ ఎంపీ ఇంట పెను విషాదం.. మాజీ ఎంపీ కన్నుమూత ప్రకాశం జిల్లా
    Pawan Kalyan: కారుణ్య నియామకాలకు ఆమోదం.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్
    Kanaka Durga Temple: కనక దుర్గమ్మ గుడిలో నాసిరకం సరుకులు..! ప్రభుత్వం సీరియస్  విజయవాడ కనకదుర్గ గుడి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025