NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా
    తదుపరి వార్తా కథనం
    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా
    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా

    కరీనంగర్ మామిడి ఉత్తర భారతం ఫిదా

    వ్రాసిన వారు Stalin
    May 08, 2023
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలో పండుతున్న మామిడి పండ్లకు దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంటుంది. ముఖ్యంగా కరీంనగర్‌లో పండించే మామిడికి ఉత్తర భారతంలో మంచి గిరాకీ ఉంటుంది.

    అంతేకాకుండా ఇక్కడి రైతులు తమ పండ్లను 'కరీంనగర్ బ్రాండ్' పేరుతో ఉత్తరాది రాష్ట్రాలైన హర్యానా, ఉత్తర్‌ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్‌తో పాటు నేపాల్ కూడా ఎగుమతి చేస్తుంటారు.

    తద్వారా లభాలాను పొందుతున్నారు. కరీంనగర్ జిల్లాలో 6,500ఎకరాల తోటల నుంచి పండ్లు దిగుబడి అవుతున్నాయి. ఈ పండ్లను కరీంనగర్‌లోని ఫ్రూట్ మార్కెట్ కేంద్రంగా వ్యాపారులు ఉత్తరాది రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

    కరీంగర్ నుంచి వచ్చే పండ్లు చాలా రుచికరంగా ఉండటంతో ఉత్తరాది వ్యాపారులు ఇక్కడి నుంచి దిగుమతి చేసుకోవడం కోసం ఆసక్తిని కనబరస్తున్నారు.

    మామిడి

    కరీంగర్ నేలలు మామిడి సాగుకు చాలా అనుకూలం

    కరీంనగర్ నుంచి వచ్చే పండ్లు రుచికరంగా ఉండటానికి పలు కారణాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలోని రామడుగు, మానకొండూర్, కొత్తపల్లి, చిగురుమామిడి, కరీంనగర్ రూరల్‌తో పాటు మరికొన్ని మండలాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి.

    అయితే ఈ మండలాల్లోని నేలల స్వభావం కారణంగా ఈ ప్రాంతంలో పండే పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. అంతేకాకుండా ఈ నేలలు మామిడి సాగుకు చాలా అనుకూలంగా ఉంటాయని ఉద్యానవన అధికారులు చెబుతున్నారు.

    కరీంనగర్ జిల్లాలో పండే బంగినపల్లి, తోతాపురి, హిమాయత్, అల్ఫాన్సో వంటి రకాలకు మంచి ఉత్తరాదిన గిరాకీ చాలా బాగా ఉంటుంది. అందుకే ఇక్కడి నుంచి వేళ్లే పండ్లకు ఉత్తరాది వ్యాపారులు కరీంనగర్ బ్రాండ్‌గా నామకరణం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కరీంనగర్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ
    The Paradise: 'ది ప్యారడైజ్‌'లో నానికి విలన్‌గా బాలీవుడ్‌ యాక్టర్! నాని
    Hyderabad: దేశంలో మొదటి ఏఐ బేస్డ్ డయాగ్నస్టిక్ టూల్.. నిలోఫర్ లో అందుబాటులోకి..  హైదరాబాద్

    కరీంనగర్

    కొండగట్టు క్షేత్రానికి మరో రూ.500కోట్లు ప్రకటించిన సీఎం కేసీఆర్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కె.సి.ఆర్)
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం తెలంగాణ లేటెస్ట్ న్యూస్
    జగిత్యాల: 12చేతి వేళ్లు, 12కాలి వేళ్లతో జన్మించిన శిశువు జగిత్యాల
    తెలంగాణలో మరో 5రోజుల పాటు వర్షాలు; ఉత్తర జిల్లాల్లో వడగళ్ల వాన తెలంగాణ

    తాజా వార్తలు

    ఉత్కంఠ పోరులో గుజరాత్ టైటాన్స్‌‌పై ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయం డిల్లీ క్యాప్‌టల్స్
    దిల్లీకి సీఎం కేసీఆర్; రేపు బీఆర్‌ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభోత్సవం భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    ఉత్తర్‌ప్రదేశ్: వీధి కుక్కల దాడిలో 12ఏళ్ల బాలుడు మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    హైదరాబాద్ జూపార్కు టికెట్ ధరల పెంపు హైదరాబాద్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ పశ్చిమ బెంగాల్
    భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే  ఉష్ణోగ్రతలు
    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  ముంబై
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా  సుప్రీంకోర్టు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025