NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం 
    తదుపరి వార్తా కథనం
    Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం 
    కర్ణాటక బోర్డులు,కార్పొరేషన్ల నియామక పరీక్షల సమయంలో అన్ని రకాల హెడ్ కవర్ల నిషేధం.. మంగళసూత్రానికే అనుమతి

    Karnataka: కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు.. నియామక పరీక్షలలో అన్ని రకాల హెడ్ కవర్లపై నిషేధం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Nov 14, 2023
    01:30 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కర్ణాటక ఎగ్జామినేషన్ అథారిటీ రాష్ట్రంలోని వివిధ బోర్డులు, కార్పొరేషన్ల రాబోయే రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్లను ప్రభుత్వం నిషేదించింది.

    అంతేకాకుండా పరీక్ష హాల్ లోపల ఫోన్లు,బ్లూటూత్ ఇయర్‌ఫోన్‌లు వంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లకు అనుమతి లేదు .

    అయితే, రైట్‌వింగ్ సంస్థల నిరసనల నేపథ్యంలో మంగళసూత్రాలు (వివాహిత హిందూ మహిళలు ధరించే పూసల నెక్లెస్‌లు)కాలి మెట్టెలను పరీక్షా సంఘం అనుమతించింది.

    పరీక్షా అధికారం నిషేధిత వస్తువుల జాబితాలో హిజాబ్‌ను స్పష్టంగా పేర్కొననప్పటికీ, రిక్రూట్‌మెంట్ పరీక్షల సమయంలో హెడ్ కవర్‌లకు వ్యతిరేకంగా ఉన్న నిబంధనలు వల్ల అవి కూడా నిషేదించబడతాయి.

    రాష్ట్రవ్యాప్తంగా నవంబర్ 18, 19 తేదీల్లో వివిధ బోర్డులు, కార్పొరేషన్లు నిర్వహించనున్న నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    కర్ణాటక ప్రభుత్వం కీలక ఆదేశాలు 

    Karnataka Examination Authority bans any kind of head cover during upcoming recruitment exams of various boards and corporations in the state. The authority also bans any kind of electronic gadgets like phones and Bluetooth earphones inside the examination hall.

    — ANI (@ANI) November 14, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కర్ణాటక

    తాజా

    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్
    united nations: గాజాలో రాబోయే 48 గంటల్లో 14,000 మంది పిల్లలు చనిపోయే అవకాశం: హెచ్చరించిన ఐక్యరాజ్యసమితి  ఐక్యరాజ్య సమితి
    Jyoti Malhotra: విచారణలో సంచలన నిజాలు.. 'ఐఎస్‌ఐ' ఎరగా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా? జ్యోతి మల్హోత్రా
    #NewsBytesExplainer: భారత్-టర్కీ సంబంధాల చరిత్ర నుంచి విభేదాల దాకా.. విశ్లేషణ భారతదేశం

    కర్ణాటక

    Karnataka: డిప్యూటీ స్పీకర్‌ను అగౌరవపర్చిన 10మంది బీజేపీ ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు కాంగ్రెస్
    లోక్‌స‌భ ఎన్నిక‌లపై దేవెగౌడ కీలక వ్యాఖ్యలు.. ఒంట‌రిగా బరిలోకి దిగుతామని స్పష్టం ప్రధాన మంత్రి
    Karnataka: మితిమీరిన వేగంతో వచ్చి.. బైక్, విద్యార్థులపైకి దూసుకెళ్లిన కారు  రోడ్డు ప్రమాదం
    కర్ణాటక: బురఖా ధరించలేదని బస్సు ఎక్కనివ్వని ఆర్టీసీ డ్రైవర్ తాజా వార్తలు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025