English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / నగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
    తదుపరి వార్తా కథనం
    నగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు
    మహిళలకు తమ శరీరాలపైనే హక్కు లేకుండా పోతోంది : హైకోర్టు

    నగ్నత్వం,అశ్లీలం ఒకటి కాదు.. కేరళ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 06, 2023
    10:51 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కేరళలోని ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ రెహానా ఫాతిమాకు ఆ రాష్ట్ర హైకోర్టు ఉపశమనం కలిగించింది. కొడకు, కూతురుతో తన నగ్నదేహంపై పెయింటింగ్ వేయించుకున్నారు.

    ఈ కేసు నుంచి ఆమెకు విముక్తి కల్పిస్తూ ఉన్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఫాతిమా తన శరీరాన్ని బిడ్డలకు కాన్వాస్‌గా ఉపయోగించిందే తప్ప లైంగిక కోరికలను తీర్చుకునేందుకు కాదని హితవు పలికింది.

    కొన్నాళ్ల కిందట ఫాతిమా నెట్టింట ఓ వీడియో షేర్ చేయగా, అది కాస్త వివాదాలకు కేంద్ర బిందువైంది. సదరు వీడియోలో ఫాతిమా తన శరీరంపై భాగంపై ఎటువంటి కదలికలు లేకుండా మంచంపై పడుకున్నారు. ఈ క్రమంలో ఆమె బిడ్డలిద్దరూ ఒంటిపై పెయింటింగ్ గీశారు.

    Kerala High Court Grants Relief To Social Activist Rehana Fatima 

    మహిళలకు తమ శరీరాలపైనే హక్కు లేకుండా పోతోంది : హైకోర్టు

    ఈ వీడియో కాస్త వైరల్ కావడంతో ఫాతిమాపై పోక్సో చట్టం, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఐటీ కింద పలు కేసులు నమోదు చేశారు పోలీసులు.

    అయితే ఈ కేసును కొట్టేయాలంటూ తొలుత ట్రయల్ కోర్టును ఆశ్రయించిన ఫాతిమాకు అక్కడ అశాభంగం ఎదురైంది. చేసేది లేక హైకోర్టును ఆశ్రయించగా ఫాతిమాకు తీర్పు అనుకూలంగా వచ్చింది.

    ఈ కేసుపై స్పందించిన న్యాయమూర్తి నగ్నత్వం, అశ్లీలం ఒకటి కాదన్నారు.మహిళలకు తమ శరీరాలపైనే హక్కు లేకుండా పోతోందన్నారు.

    ఏ నిర్ణయం అయినా తీసుకునే స్వేచ్ఛ, హక్కు స్త్రీలకు ఉంటుందంటూ జడ్జి స్పష్టం చేశారు. రాజ్యాంగంలోని 21వ ఆర్టికల్ ద్వారా వారికి సంక్రమించిన హక్కు అని వివరించారు.

    మీరు పూర్తి చేశారు
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేరళ
    హైకోర్టు

    తాజా

    Gold loan: బంగారం తాకట్టు రుణాలపై కొత్త మార్గదర్శకాలు త్వరలోనే విడుదల: ఆర్‌బీఐ గవర్నర్‌  సంజయ్ మల్హోత్రా
    Etala Rajender: కాళేశ్వరం కమిషన్‌ విచారణలో ఈటల రాజేందర్‌: అన్ని విషయాలూ కేసీఆర్‌,హరీష్‌ దగ్గరే!  ఈటల రాజేందర్
    NEET PG 2025: నీట్-పీజీ 2025 వాయిదా - ఆగస్టు 3న పరీక్ష నిర్వహణకు సుప్రీంకోర్టు ఆమోదం  సుప్రీంకోర్టు
    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్

    కేరళ

    ఆపరేషన్ 'పీఎఫ్ఐ'.. కేరళ వ్యాప్తంగా ఎన్ఐఏ దాడులు భారతదేశం
    కేరళలో మరో సంపన్న ఆలయం.. గురువాయూర్ గుడి బ్యాంకు డిపాజిట్లు ఎన్ని రూ.వేల కోట్లో తెలుసా? భారతదేశం
    ఇక ఉపాధ్యాయులను 'సార్', 'మేడమ్' అని పిలవరు, కేరళ పాఠశాలల్లో కొత్త ఒరవడి భారతదేశం
    కాంగ్రెస్‌కు షాకిచ్చిన ఏకే ఆంటోనీ కొడుకు అనిల్, మోదీకి మద్దతుగా పార్టీకి రాజీనామా కాంగ్రెస్

    హైకోర్టు

    అసైన్డ్ భూముల్లో గ్రానైట్ తవ్వకాలపై హైకోర్టులో విచారణ.. మంత్రి రజనీకి నోటీసు ఆంధ్రప్రదేశ్
    సలహాదారుల నియామకాలపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్‌కు హైకోర్టులో చుక్కెదురు.. క్యాడర్ కేటాయింపు రద్దు తెలంగాణ
    సద్గురుకు కర్ణాటక హైకోర్టు షాక్, ఈశా యోగా కేంద్రం ప్రారంభోత్సవం నిలిపివేత కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025