NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం
    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం

    మధ్యప్రదేశ్: ఏడు దశాబ్దాల తర్వాత తొలిసారి భారత గడ్డపై చిరుత పిల్లల జననం

    వ్రాసిన వారు Stalin
    Mar 29, 2023
    05:11 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లోని కునో నేషనల్ పార్క్‌లో నమీబియా చిరుతపులి 4 పిల్లలకు జన్మనిచ్చింది. కిడ్నీ వ్యాధితో ఒక చిరుత మరణించిన మూడు రోజుల తర్వాత మరో చిరుత 4 బుల్లి చిరుతలకు జన్మనిచ్చినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ పేర్కొన్నారు. ఈ మేరకు అతను చిరుత పిల్లల చిత్రాలను ట్విట్టర్‌లో షేర్ చేశారు.

    గత ఏడాది సెప్టెంబరులో ఆఫ్రికా దేశం నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను కేంద్రం తీసుకొచ్చి షియోపూర్ జిల్లాలోని కేఎన్‌పీలో వదిలారు.

    భారతదేశంలోని చివరి చిరుత 1947లో ఛత్తీస్‌గఢ్‌లోని కొరియా జిల్లాలో మరణించింది. 1952లో దేశంలో అత్యంత పురాతనమైన జంతువు అంతరించిపోయినట్లు కేంద్రం ప్రకటించింది.

    చిరుత

    క్వారంటైన్‌లో 12 చిరుతలు

    చిరుతలు అంతరించిపోయినట్లు ప్రకటించిన ఏడు దశాబ్దాల తర్వాత.. 'ప్రాజెక్టు చిరుత'లో భాగంగా గత ఏడాది సెప్టెంబరులో నమీబియా నుంచి ఎనిమిది చిరుతలను తీసుకొచ్చారు.

    గత నెలలో దక్షిణాఫ్రికా నుంచి కునో నేషనల్ పార్క్‌కు 12 చిరుతలను తీసుకొచ్చారు. ప్రస్తుతం వాటిని క్వారంటైన్ ఎన్‌క్లోజర్‌లో ఉంచారు. అవి ఆరోగ్యంగా, చురుకుగా ఉన్నాయని ఒక అధికారి తెలిపారు.

    ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వేగంగా పరుగెత్తే జంతువుల సంఖ్యను వేగంగా పెంచడమే లక్ష్యంగా భారత్ పని చేస్తోంది.

    మొదటి బ్యాచ్‌లో వచ్చిన చిరుతలు చాలా చురుగ్గా ఉన్నాయని, సాధారణ పద్ధతిలో వేట సాగిస్తున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ (పిసిసిఎఫ్-వైల్డ్ లైఫ్) జేఎస్ చౌహాన్ ఒక ప్రకటనలో తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    చిరుత పిల్లలను ట్విట్టర్‌లో షేర్ చేసిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

    Congratulations 🇮🇳

    A momentous event in our wildlife conservation history during Amrit Kaal!

    I am delighted to share that four cubs have been born to one of the cheetahs translocated to India on 17th September 2022, under the visionary leadership of PM Shri @narendramodi ji. pic.twitter.com/a1YXqi7kTt

    — Bhupender Yadav (@byadavbjp) March 29, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    భూపేంద్ర యాదవ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    తాజా

    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు
    US Visas: వీసా గడువు కాలం మించితే భారీ జరిమానాలు.. శాశ్వత నిషేధం కూడా విధిస్తామన్న అమెరికా అమెరికా

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? అసెంబ్లీ ఎన్నికలు
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    భూపేంద్ర యాదవ్

    'తెలంగాణ తీరుతో మా హక్కులను కోల్పోతున్నాం'.. కేంద్రానికి జగన్ ఫిర్యాదు వై.ఎస్.జగన్

    తాజా వార్తలు

    శాశ్వతంగా అనర్హుడిగా ప్రకటించినా తగ్గేది లేదు, జైల్లో పెట్టినా భయపడను: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    దోషులుగా తేలిన క్షణం నుంచే ఎంపీలు, ఎమ్మెల్యేలు చట్టసభలకు అనర్హులైపోతారా? సుప్రీంకోర్టు
    తెలంగాణ: కరీంనగర్‌లో నిజాం కాలం నాటి వెండి నాణేలు లభ్యం కరీంనగర్
    ఉక్రెయిన్‌పై యుద్ధం కోసం మరో 4లక్షల మంది సైనికులను రష్యా నియామకం! ఉక్రెయిన్-రష్యా యుద్ధం

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    ప్రపంచంలోనే బీజేపీ అత్యంత ముఖ్యమైన పార్టీ: వాల్ స్ట్రీట్ జర్నల్ బీజేపీ
    కేంద్రం ఆరోపణలపై స్పందించడానికి అనుమతి ఇవ్వండి; స్పీకర్‌కు రాహుల్ గాంధీ లేఖ రాహుల్ గాంధీ
    ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు సుప్రీంకోర్టు
    కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ ఆఫీస్‌కు బెదిరింపు కాల్స్; రూ.10 కోట్లు డిమాండ్ నితిన్ గడ్కరీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025