NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్
    తదుపరి వార్తా కథనం
    మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్
    మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్

    మధ్యప్రదేశ్‌లో బాలికపై గ్యాంగ్‌రేప్.. నిందితుల ఇళ్లపైకి దూసుకెళ్లిన బుల్డోజర్

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jul 29, 2023
    06:01 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    మధ్యప్రదేశ్‌లో 12 ఏళ్ల బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ కలకలం సృష్టించింది. దీనిపై మధ్యప్రదేశ్ ప్రభుత్వం సిరీయస్ అయింది. నిందితుల ఇళ్లపై బుల్డోజర్ ను ప్రయోగించి, వాటిని కూల్చివేయించింది.

    స్థానిక యంత్రాంగమే ఈ చర్యలకు పాల్పడినట్లు పోలీసులు ధ్రువీకరించారు. నిందితులు రవీంద్ర కుమార్, అతుల్ భదోలియా సత్నాజిల్లాలోని ప్రముఖ ఆలయ ట్రస్టులో పనిచేస్తున్నారు.

    నిందితులు గురువారం ఓ బాలికను ఆత్యాచారం చేయడంతో పాటు శరీరమంతా పంటిగాట్లు చేసి రాక్షసంగా ప్రవర్తించారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ప్రస్తుతం ప్రాణప్రాయ స్థితిలో ఆస్పత్రిలో కొట్టుమిట్టాడుతోంది.

    Details

    నిందితులను విధుల నుంచి తప్పించిన ఆలయ ట్రస్టు

    మైహర్ మున్సిపల్ కౌన్సిల్ చీఫ్ మున్సిపల్ అధికారి ఈ ఘటనపై శుక్రవారం నిందితుల కుటుంబాలకు నోటీసులు జారీ చేసి, నిందితుల ఇళ్లు, స్థలాల పత్రాలను పరిశీలించారు.

    భదోలియా ఉంటున్న ఇంటిని ప్రభుత్వ భూమిలో నిర్మించి, అనుమతి లేకుండా కట్టారని అధికారులు గుర్తించారు. దీంతో ఆ ఇళ్లను బుల్డోజర్ తో కూల్చేశారు.

    ఈ నిందితుల తీరుతో ఆలయ ప్రతిష్ఠకు భంగం కలిగినందున వారిని విధుల నుంచి తప్పిస్తున్నట్లు ఆలయ ట్రస్టు పేర్కొంది.

    వైద్య నివేదిక వచ్చిన తర్వాతే అన్ని వివరాలు పూర్తి స్థాయిలో తెలుస్తాయని ఎస్పీ అశుతోశ్ గుప్తా పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మధ్యప్రదేశ్
    ఇండియా

    తాజా

    Hit3 : ఆ రోజు నుంచే హిట్-3 ఓటీటీ స్ట్రీమింగ్.. నెట్ ఫ్లిక్స్
    Boycott Turkey: 'బాయ్‌కాట్‌ టర్కీ' ఎఫెక్ట్‌.. భారీగా పెరిగిన క్యాన్సలేషన్లు.. వెల్లడించిన ట్రావెల్‌ సంస్థలు! బాయ్‌కాట్‌ టర్కీ
    Sophia Qureshi: ఆర్మీ కల్నల్ సోఫియా ఖురేషిపై వివాస్పద వ్యాఖ్యలు.. బిజెపి మంత్రిపై మధ్యప్రదేశ్ కోర్టు ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఆదేశం మధ్యప్రదేశ్
    Bhargavastra: స్వదేశీ కౌంటర్‌ డ్రోన్ సిస్టమ్‌ 'భార్గవస్త్ర' విజయవంతంగా ప్రయోగం .. దీని పవర్ ఏ స్థాయిలో ఉంటుందంటే..! భార్గవస్త్ర

    మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్‌: భార్య, ఇద్దరు పిల్లలను గొడ్డలితో నరికి, ఇంట్లోనే పూడ్చిపెట్టాడు భారతదేశం
    ఐఏఎఫ్: మధ్యప్రదేశ్‌లో కుప్పుకూలిన రెండు యుద్ధ విమానాలు , ఒక పైలెట్ మిస్సింగ్ విమానం
    మూఢ నమ్మకానికి పరాకాష్ట: ఇనుప రాడ్‌తో 51‌సార్లు వాతలు, మూడు నెలల చిన్నారి మృతి భారతదేశం
    ఉజ్జయినిలో ఎయిర్ టెల్, హరిద్వార్‌లో జియో 5G సేవలు ప్రారంభించాయి టెలికాం సంస్థ

    ఇండియా

    INDIA alliance: 'జీతేగా భారత్'- ప్రతిపక్షాల 'ఇండియా' కుటమికి ట్యాగ్‌లైన్ ఇదే  ఇండియన్ నేషనల్ డెవలప్‌మెంటల్ ఇన్‌క్లూజివ్ అలయన్స్
    Netflix: వినియోగదారులకు భారీ షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్.. ఇకపై పాస్ వర్డ్ షేరింగ్‌కు నో ఛాన్స్ నెట్ ఫ్లిక్స్
    వెస్టిండీస్‌పై విరాట్ సెంచరీ: విదేశాల్లో తిరుగులేని రికార్డు; ఇప్పటివరకు ఎన్ని సెంచరీలు చేసాడంటే?  విరాట్ కోహ్లీ
    మణిపూర్‌ పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడాలని ప్రతిపక్షాలు డిమాండ్: ఈ నెల 24న నిరసన మణిపూర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025