NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
    తదుపరి వార్తా కథనం
    Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య
    Man kills mother, 4 sisters at hotel after serving them alcohol on New Year's Eve Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

    Uttar Pradesh: న్యూఇయర్ వేళ ఘోర ఘటన.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి దారుణ హత్య

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 01, 2025
    11:35 am

    ఈ వార్తాకథనం ఏంటి

    కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని అందరూ సంతోషంగా గడుపుతున్న వేళ, ఉత్తర్‌ప్రదేశ్‌లో ఒక విషాద సంఘటన చోటు చేసుకుంది.

    ఓ వ్యక్తి తన కుటుంబాన్ని అత్యంత క్రూరంగా హత్య చేశాడు.ఈ దారుణం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర రాజధాని లఖ్‌నవూలోని నాకా ప్రాంతంలో ఉన్న ఒక హోటల్‌లో బుధవారం ఉదయం వెలుగుచూసింది.

    పోలీసులు తెలిపిన ప్రకారం,ప్రాథమిక ఆధారాల మేరకు నిందితుడు 24 ఏళ్ల అర్షద్‌గా గుర్తించారు.

    వివరాలు 

    పోలీసుల అదుపులో  నిందితుడి 

    అతడు ఒక హోటల్ గదిలో తన తల్లి, 19, 18, 16, 9ఏళ్ల వయసుల నలుగురు చెల్లెళ్లను కడతేర్చాడు.

    ఈ హత్య జరిగిన తర్వాత,నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు.

    ఆ కుటుంబం ఆగ్రా నుంచి వచ్చారని, వారు ఆ హోటల్‌కు ఎందుకు వెళ్లారనేది విచారణలో భాగంగా తెలుసుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు.

    కుటుంబంలో నెలకొన్న గొడవల వల్లే ఈ హత్యలు జరిగాయని ప్రాథమికంగా తెలియవచ్చింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ కొనసాగుతోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాట ఘటన కేసు.. ఆర్సీబీ మార్కెటింగ్‌ హెడ్‌ అరెస్టు  బెంగళూరు
    Tesla Shares: ట్రంప్‌తో మస్క్‌ కటీఫ్‌.. 14% పడిపోయిన టెస్లా షేర్లు.. రూ.13 లక్షల కోట్ల నష్టం టెస్లా
    Elon Musk: సెక్స్‌ కుంభకోణంలో నిందితుడితోజెఫ్రీ ఎప్‌స్టైన్‌తో ట్రంప్ కు సంబంధాలు.. బాంబు పేల్చిన మస్క్‌ ఎలాన్ మస్క్
    Prof S Mahendra Dev: ప్రధానికి ఆర్థిక సలహామండలి ఛైర్మన్‌గా సూర్యదేవర మహేంద్రదేవ్‌    కేంద్ర ప్రభుత్వం

    ఉత్తర్‌ప్రదేశ్

    Operation Bhediya: బహరాయిచ్‌ లో.. 5 ఏళ్ల బాలికపై  తోడేలు దాడి  భారతదేశం
    UttarPradesh : 2.5 లక్షల మంది ఉద్యోగుల జీతాలను ఆపేసిన ఉత్తర్‌ప్రదేశ్  ప్రభుత్వం.. కారణం ఏంటంటే..!! భారతదేశం
    Operation Bhediya: యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కీలక ఆదేశాలు.. తోడేళ్లు కనిపిస్తే కాల్చేయండి  భారతదేశం
    Kalindi Express: కాన్పూర్‌లో ట్రాక్‌ పై ఎల్‌పిజి సిలిండర్‌.. రైలు పట్టాలు తప్పించే ప్రయత్నం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025