NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: భార్య ఫై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త 
    తదుపరి వార్తా కథనం
    Delhi: భార్య ఫై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త 
    Delhi: భార్య ఫై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త

    Delhi: భార్య ఫై కిరోసిన్ పోసి సజీవ దహనం చేసిన భర్త 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 06, 2024
    09:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని రోహిణి ప్రాంతంలో భర్త కిరోసిన్ పోసి నిప్పంటించడంతో ఓ మహిళ కాలిన గాయాలతో మృతి చెందినట్లు పోలీసులు మంగళవారం తెలిపారు.

    "కొంతమంది చిక్కుకున్నట్లు అనుమానిస్తున్న ఇంట్లో మంటలు చెలరేగినట్లు బేగంపూర్ పోలీస్ స్టేషన్‌లో పోలీసు కంట్రోల్ రూమ్ కి(పిసిఆర్) కాల్ వచ్చింది. వెంటనే ఒక బృందాన్ని సంఘటనా స్థలానికి పంపించి విషయం తెలుసుకున్నారు. "అని సీనియర్ అధికారి చెప్పారు.

    పోలీసులు ఇంటికి చేరుకుని చూడగా మెయిన్ గేటు లోపలి నుంచి తాళం వేసి ఉండటాన్ని గుర్తించారు.

    అగ్నిమాపక సిబ్బంది కూడా సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేశారని అధికారి తెలిపారు.

    Details 

     వేరే ఆసుపత్రి నుండి మరొక కాల్ 

    "ఇంటిని పరిశీలించినప్పుడు, తీవ్రంగా కాలిన మహిళ అపస్మారక స్థితిలో కనిపించింది. ఆమెను ఆసుపత్రికి తరలించారు, అక్కడ వైద్యులు ఆమె చనిపోయినట్లు ప్రకటించారు" అని అధికారి తెలిపారు.

    ఇంతలో, గాయపడిన వ్యక్తి , అతని ఇద్దరు పిల్లల గురించి వేరే ఆసుపత్రి నుండి మరొక కాల్ వచ్చింది.

    కాలిన గాయాలతో మరణించిన మహిళకు ఆ వ్యక్తి భర్త అని తరువాత పోలీసులు గుర్తించారు.

    ఏదో విషయమై త‌న త‌ల్లిదండ్రులు వాదులాడుకున్నారని అనంతరం త‌న తండ్రి త‌ల్లిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడ‌ని గాయ‌ప‌డ్డ బాలిక‌ల్లో ఒక‌రు పోలీసుల‌కి స‌మాచారం అందించారు.

    పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్
    Jammu Kashmir: పూంచ్‌లో పాకిస్తాన్  లైవ్‌ షెల్‌..ధ్వంసం చేసిన భారత ఆర్మీ  జమ్ముకశ్మీర్
    India-US: భారత్‌,అమెరికా మొదటి దశ వాణిజ్య ఒప్పందంపై త్వరితగతిన అడుగులు  పీయూష్ గోయెల్‌
    Ajith: పని చేసుకుంటూ రేసింగ్‌లో పాల్గొన్నా.. చిన్ననాటి కష్టాలు గుర్తు చేసుకున్న అజిత్ అజిత్ కుమార్

    దిల్లీ

    Delhi: అసహజ శృంగారానికి డిమాండ్‌.. స్నేహితుడి దారుణహత్య హత్య
    Hotel Cheating: ఢిల్లీలో ఏపీ మహిళా మోసం..హోటల్‌లో Rs. 6 లక్షల బిల్లు..బ్యాంకు ఖాతాలో 41 రూపాయలు భారతదేశం
    Delhi: సోషల్ మీడియాలో పరిచయం.. మత్తుమందు ఇచ్చి అత్యాచారం  అత్యాచారం
    Arvind Kejriwal: నన్ను బీజేపీలో చేరమని బలవంతం చేస్తున్నారు: కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025