తదుపరి వార్తా కథనం

'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం
వ్రాసిన వారు
Stalin
Apr 29, 2023
03:58 pm
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహిస్తున్న 'మన్ కీ బాత్' ఆదివారం(ఏప్రిల్ 30) 100వ ఎపిసోడ్కు చేరుకుంటుంది.
ఈ నేపథ్యంలో 'మన్ కీ బాత్' మరో మైలురాయికి చేరుకోబోతున్న నేపథ్యంలో ప్రఖ్యాత సైకత కళాకారుడు సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్లో ఇసుకతో 100 రేడియోలతో ప్రధాని నరేంద్ర మోదీ శిల్పాన్ని రూపొందించారు.
పట్నాయక్ సుమారు ఏడు టన్నుల ఇసుకను ఉపయోగించి 8 అడుగుల ఎత్తైన సైకత శిల్పాన్ని తయారు చేశారు.
అక్టోబరు 3, 2014న 'మన్ కీ బాత్' తొలి ఎపిసోడ్ ప్రారంభమైంది. ఏప్రిల్ 30న 100వ ఎపిసోడ్లను పూర్తి చేసుకోనుంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సుదర్శన్ పట్నాయక్ రూపొందించిన సైకత శిల్పం
Celebrating the 100th episode of Hon’ble PM @narendramodi ji ‘s #MannKiBaat programme, My SandArt at Puri beach in Odisha. pic.twitter.com/dH55lDvRn2
— Sudarsan Pattnaik (@sudarsansand) April 29, 2023