NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ 
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ

    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Jun 18, 2023
    01:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2025 నాటికి క్షయవ్యాధి (టీబీ)ని నిర్మూలించాలని భారతదేశం లక్ష్యంగా పెట్టుకుందని ప్రధాని మోదీ అన్నారు. 'మన్ కీ బాత్'లో భాగంగా ఆదివారం మోదీ మాట్లాడారు.

    టీబీకి వ్యతిరేకంగా నిర్వహించే ఈ ఉద్యమానికి 'ని-క్షయ్ మిత్రా' బాధ్యతలు చేపట్టినట్లు మోదీ చెప్పారు.

    గ్రామీణ ప్రాంతాల్లో వేలాది మంది టిబి రోగులను దత్తత తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. యువత కూడా దీనికి సహకరిస్తున్నారన్నారు.

    ఛత్రపతి శివాజీ మహారాజ్‌ని స్మరించుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.

    ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యసాహసాలతో పాటు, అతని పాలన నుంచి నేర్చుకోవలసినది చాలా ఉందన్నారు. అతను నిర్మించిన కోటలు, అనేక శతాబ్దాల తర్వాత కూడా ఇప్పటికీ సముద్రం మధ్యలో సగర్వంగా నిలబడి ఉన్నాయన్నారు.

    మోదీ

    ఈ ఏడాది యోగా డే థీమ్‌ను ప్రకటించిన మోదీ

    ఉత్తరప్రదేశ్‌లోని హాపూర్ జిల్లాలో అంతరించిపోయిన నదిని ప్రజలు పునరుద్ధరించడంపై ప్రధాని మోదీ ప్రశంసించారు. ఆ నదిని అమృత్ సరోవర్‌గా అభివృద్ధి చేస్తున్నట్లు మోదీ అన్నారు.

    ఈ సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తాన్ని కూడా మోదీ ప్రకటించారు. 'వసుధైవ కుటుంబానికి యోగా' థీమ్‌తో ఈ ఏడాది యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని తెలిపారు.

    ఈ సారి 9వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో మొదటిసారిగా తాను యోగా సెషన్‌కు నాయకత్వం వహిస్తున్నట్లు మోదీ చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జూన్ 21న ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    మన్ కీ బాత్
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    యోగ

    తాజా

    Motivation: అవమానాలు తాత్కాలికం.. మీ విలువే శాశ్వతం! జీవితం
    MI vs DC: ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన ముంబై.. ఇంటిబాట పట్టిన ఢిల్లీ ముంబయి ఇండియన్స్
    Operation Sindoor: పాకిస్థాన్ అధికారిని అవాంఛనీయ వ్యక్తిగా ప్రకటించిన భారత్.. 24 గంటల్లో దేశం విడిచి వెళ్లాలని ఆదేశం పాకిస్థాన్
    Mohan Lal: మోహన్‌లాల్ పుట్టినరోజున 'వృషభ' ఫస్ట్ లుక్ విడుదల.. భీకర యోధుడి అవతారంలో లాలెట్టన్ మాలీవుడ్

    మన్ కీ బాత్

    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం ప్రధాన మంత్రి
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ

    నరేంద్ర మోదీ

    భారత్-ఆస్ట్రేలియా బంధాన్ని క్రికెట్, మాస్టర్‌చెఫ్ ఏకం చేశాయి: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    నరేంద్ర మోదీని 'ది బాస్' అని పిలిచిన ఆస్ట్రేలియా ప్రధాని ఆస్ట్రేలియా
    మే 28న కొత్త పార్లమెంట్ భవనం ఎదుట రెజ్లర్ల మహిళా మహాపంచాయతీ దిల్లీ
    ఆస్ట్రేలియాలో ఆలయాలపై దాడుల అంశాన్ని లేవనెత్తిన ప్రధాని మోదీ; కఠినమైన చర్యలకు అల్బనీస్ హామీ  ప్రధాన మంత్రి

    ప్రధాన మంత్రి

    జీ7 సదస్సు కోసం నేడు జపాన్‌కు మోదీ; ప్రధాని ఎజెండాలోని అంశాలు ఇవే  నరేంద్ర మోదీ
    జపాన్‌: హిరోషిమాలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ  జపాన్
    ప్రధాని మోదీకి ఫిజీ, పపువా న్యూ గినియా దేశాల అత్యున్నత పురస్కారాలు ప్రదానం  నరేంద్ర మోదీ
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    యోగ

    యోగసనాలతో ముడతలు దూరం చలికాలం
    నరాల బలహీనత వల్ల కాళ్ళలో వణుకు పుడుతుందా? ఈ యోగాసనాలు ప్రయత్నించండి వ్యాయామం
    ఐబీఎస్ తో ఇబ్బందిపడేవారు ఈ యోగాసనాలతో ఉపశమనం పొందండి లైఫ్-స్టైల్
    వెరికోస్ వెయిన్స్ లేదా ఉబ్బు నరాలు తగ్గిపోవాలంటే చేయాల్సిన యోగాసనాలు వ్యాయామం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025