Page Loader
Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడి.. పదిమంది జవాన్లు మృతి
ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల ఘాతుకం.. పదిమంది జవాన్లు మృతి

Chhattisgarh: ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టుల దాడి.. పదిమంది జవాన్లు మృతి

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 06, 2025
03:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఛత్తీస్‌ఘడ్‌లో మావోయిస్టులు మరోసారి దారుణానికి పాల్పడ్డారు. బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో భద్రతా బలగాల వాహనాన్ని టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో 10 మంది జవాన్లు సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం మరిన్ని భద్రతా బలగాలు ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. అయితే ఈ దాడికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.