NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ
    తదుపరి వార్తా కథనం
    Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ
    వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ

    Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 25, 2024
    03:08 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరద బాధితులకు గుడ్ న్యూస్ చెప్పింది. విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ రోజు వరద బాధితుల ఖాతాల్లో సోమ్మును జమ చేశారు.

    ఈ వరద బాధితులకు పరిహారం పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

    సుమారు 4 లక్షల మందికి రూ. 602 కోట్లు బాధితుల అకౌంట్లలో డిపాజిట్ చేశామని ఆయన ప్రకటించారు.

    ఇటీవల సంభవించిన ఈ విపత్తు అతిపెద్దదని, గతంలో ఇలాంటి విపత్తును తాను చూడలేదని సీఎం చంద్రబాబు తెలిపారు.

    బుడమేరులో ఎన్నడూ లేనంత భారీ వరదలు, అలాగే కృష్ణా నదిలో కూడా భారీ వరదలు ఉధృతంగా వచ్చాయని అన్నారు.

    Details

    రూ. 400 కోట్ల విరాళాలు

    ఇది ప్రకృతి ప్రకోపమే కాకుండా గత ప్రభుత్వ నిర్లక్ష్యం, బుడమేరును కబ్జా చేయడం వంటి చర్యల వల్ల ఈ విపత్తు తీవ్రతను పెంచాయని పేర్కొన్నారు.

    1.15 కోట్ల ఫుడ్ ప్యాకెట్లు, 5 వేల క్వింటాళ్ల కూరగాయలు, 75 వేల ఇళ్ల శుభ్రత, 2.50 లక్షల కరెంట్ కనెక్షన్ల పునరుద్ధరణ వంటి కార్యక్రమాలను చేపట్టామని వివరించారు. వరద బాధితుల కోసం రూ. 400 కోట్ల మేర విరాళాలు వచ్చినట్టు చంద్రబాబు తెలిపారు.

    సుమారు రూ. 6700 కోట్ల నష్టం వాటిల్లగా, ప్రభుత్వం రూ. 602 కోట్ల మేర సాయమందిస్తోందని తెలిపారు.

    16 జిల్లాల్లో వరద ప్రభావం ఉందని, అందరికీ సమానంగా సాయం అందించామని చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    ఆంధ్రప్రదేశ్

    AP Rains: ఏపీకి భారీ నష్టం..6,880 కోట్లు ఇవ్వండి.. అధికారిక లెక్కలివిగో...! కేంద్ర ప్రభుత్వం
    APSRTC: ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. త్వరలోనే ఆర్టీసీ ఎలక్ట్రిక్‌ బస్సులు.. భారతదేశం
    AP Rains: ఉలిక్కిపడిన ఉత్తరాంధ్ర..పొంగిన వాగులు… నిలిచిన రాకపోకలు! భారీ వర్షాలు
    Andhrapradesh: ఉత్తరాంధ్రలో బీభత్సం సృష్టిస్తున్న వర్షాలు.. జలాశయాలకు పోటెత్తుతున్న వరద ప్రవాహం భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Supreme Court: ఓటుకు నోటు కేసులో ఆళ్ల పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు  సుప్రీంకోర్టు
    Atchutapuram : అచ్యుతాపురం మృతుల కుటుంబాలకు రూ. కోటి పరిహారం.. కేంద్ర రూ.2లక్షలు అనకాపల్లి
    Andhra Pradesh : ఏపీలో పెట్టుబడులకు గోద్రెజ్ ఆసక్తి.. ఏకంగా 2,800 కోట్లు..! ఆంధ్రప్రదేశ్
    Chandrababu Naidu: పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు భారీ ప్లాన్  ఆంధ్రప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025