NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట 
    తదుపరి వార్తా కథనం
    Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట 
    తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట

    Minister Srinivas Goud: తెలంగాణ హైకోర్టులో మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట 

    వ్రాసిన వారు Stalin
    Oct 10, 2023
    12:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ హైకోర్టులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే, మంత్రి వి.శ్రీనివాస్‌ గౌడ్‌కు ఊరట లభించింది.

    2018 అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను ధర్మాసనం కొట్టివేస్తూ తీర్పు చెప్పింది.

    ఎమ్మెల్యేగా శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ రాఘవేంద్రరాజు అనే వ్యక్తి 2019లో తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

    2018 అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్‌లో శ్రీనివాస్‌ గౌడ్‌ తప్పుడు వివరాలను సమర్పించారని రాఘవేంద్రరాజు తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

    ఈ పిటిషన్‌ను సుదీర్ఘంగా విచారించిన న్యాయస్థానం మంగళవారం తుది తీర్పును వెలవరించింది.

    హైకోర్టు తీర్పుతో శ్రీనివాస్‌ గౌడ్‌ సంతోషం వ్యక్తం చేశారు. కోర్టుతో తీర్పుతో ఊరట పొందిన శ్రీనివాస్ గౌడ్.. తాజాగా ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యారు. తన ప్రచారంలో స్పీడు పెంచారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    పిటిషన్‌ను కొట్టేసిన న్యాయస్థానం

    Minister Srinivas Goud | మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌కు హైకోర్టులో ఊరత.. ఎన్నిక చెల్లదంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసిన న్యాయస్థానం https://t.co/nhI8V0FAoM

    — Namasthe Telangana (@ntdailyonline) October 10, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వి.శ్రీనివాస్ గౌడ్
    తెలంగాణ
    హైకోర్టు
    తాజా వార్తలు

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    వి.శ్రీనివాస్ గౌడ్

    దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నీరా కేఫ్‌ ప్రారంభం; దీని విశేషాలు ఇవిగో హైదరాబాద్

    తెలంగాణ

    TS DSC (TRT) Notification 2023: నేటి నుంచే టీచర్ పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రారంభం ఉపాధ్యాయులు
    కృష్ణా ట్రిబ్యునల్‌లో ఏపీ సర్కారుకు షాక్.. నీరు వాడకుండా తెలంగాణను అడ్డుకోలేమని స్పష్టం భారతదేశం
    తెలంగాణ: గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు టీఎస్పీఎస్సీ
    తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు వందే భారత్ రైళ్ళు, వాటి వివరాలు, టికెట్ ధరల ఇవే..   రైల్వే శాఖ మంత్రి

    హైకోర్టు

    మణిపూర్‌లో ఇంటర్నెట్ నిషేధానికి వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించిన సుప్రీంకోర్టు  మణిపూర్
    రిటైర్మెంట్ రోజు హైకోర్టు న్యాయమూర్తి రికార్డు.. 65 తీర్పులిచ్చిన జస్టిస్ ముక్తా గుప్తా దిల్లీ
    ఆదిపురుష్‌ యూనిట్ పై అలహాబాద్‌ హైకోర్టు ఫైర్.. ప్రేక్షకుల సహనాన్ని కూడా పరీక్షిస్తారా అని నిలదీత ఆదిపురుష్
    ట్విట్టర్ పిటిషన్ కొట్టేసిన కర్ణాటక హైకోర్టు.. రూ.50 లక్షల ఫైన్ విధిస్తూ ఉత్తర్వులు జారీ కర్ణాటక

    తాజా వార్తలు

    LAHDC Election: లద్ధాఖ్‌లో కొనసాగుతున్నపోలింగ్.. జమ్ముకశ్మీర్ విడిపోయన తర్వాత ఇవే తొలి ఎన్నికలు  లద్దాఖ్
    అమెరికా పార్లమెంట్ స్పీకర్‌ తొలగింపు.. 234ఏళ్ల యూఎస్ కాంగ్రెస్ చరిత్రలో ఇదే తొలిసారి  అమెరికా
    Vande Bharat: వందేభారత్‌ స్లీపర్‌ కోచ్‌ల రిచ్ లుక్ అదిరిపోయిందిగా..  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    సముద్రపు ఉచ్చులో చైనా అణు జలాంతర్గామి.. 55మంది మృతి  చైనా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025