NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ
    తదుపరి వార్తా కథనం
    Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ
    భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

    Naval Ships:భారత నేవీకి మరో మూడు అధునాతన యుద్ధనౌకలు.. జాతికి అంకిత చేయనున్న మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jan 14, 2025
    11:03 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రేపు భారతదేశం కోసం అత్యాధునిక యుద్ధ నౌకలు, జలాంతర్గామి, ఐఎన్‌ఎస్‌ సూరత్‌, ఐఎన్‌ఎస్‌ నీలగిరి, ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్‌లను జాతికి అంకితం చేయనున్నారు.

    ముంబైలోని నేవల్‌ డాక్‌యార్డ్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం ద్వారా భారత నేవీ బలం మరింత పెరిగేఅవకాశం ఉంది.

    ఆయుధతయారీలో ప్రపంచంలో అగ్రగామిగా నిలవాలని, భారత్ సాధించిన ఈ ముందడుగు చాలా ముఖ్యమని అధికారులు చెప్పారు.

    ఐఎన్‌ఎస్‌ సూరత్

    పీ15బీ గైడెడ్‌ మిసైల్‌ డిస్ట్రాయర్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేస్తున్న నాలుగో యుద్ధనౌక. ప్రపంచంలోనే అత్యాధునిక, భారీ డిస్ట్రాయర్‌ యుద్ధనౌకల్లో ఇది ఒకటి.

    ఈ యుద్ధనౌకలో స్వదేశీ భాగస్వామ్యం 75శాతం ఉంటుంది. ఇందులో అధునాతన ఆయుధ, సెన్సర్‌ వ్యవస్థలు, నెట్‌వర్క్‌ సెంట్రిక్‌ సామర్థ్యం ఉంటాయి.

    Details

     ఐఎన్‌ఎస్‌ నీలగిరి 

    పీ17ఏ స్టెల్త్‌ ఫ్రిగేట్‌ ప్రాజెక్టు కింద అభివృద్ధి చేసిన మొదటి యుద్ధనౌక. శత్రువును మాయచేసే స్టెల్త్‌ టెక్నాలజీతో రూపొందించారు.

    ఐఎన్‌ఎస్‌ వాఘ్‌షీర్

    పీ75 ప్రాజెక్టు కింద తయారు చేసిన ఆరో, చివరి జలాంతర్గామి. ఇది ఫ్రాన్స్‌తో కలిసి అభివృద్ధి చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    ఇండియా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    నరేంద్ర మోదీ

    Pan Card 2.0: పాన్ 2.0 ప్రారంభం.. QR కోడ్‌తో కొత్త ఫీచర్లు! పాన్ కార్డు
    Pm modi: ప్రధాని మోదీకి బెదిరింపు కాల్.. 34 ఏళ్ల మహిళ అరెస్ట్ భారతదేశం
    PM Modi: వైరల్‌గా మారిన ప్రధాని మోదీ భద్రతలో మహిళా కమాండో ఫొటో.. అసలు విషయం ఏంటంటే..? భారతదేశం
    PM Modi: "డిజిటల్ అరెస్టులు, డీప్ ఫేక్‌లపై దృష్టి పెట్టండి".. డీజీపీలు, ఐజీపీల సదస్సులో ప్రధాని మోదీ భారతదేశం

    ఇండియా

    Bhatti Vikramarka: ఇవాళ క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం.. రైతు భరోసాపై కీలక చర్చలు తెలంగాణ
    Kerala: గంజాయి కేసులో కేరళ ఎమ్మెల్యే కొడుకు అరెస్టు.. సీపీఎం నేత ప్రతిభ వివరణ  కేరళ
    Andhra Pradesh: సైబర్ నేరాల వల్ల ఏపీకి భారీ నష్టం.. రూ.1,229 కోట్లు దోచుకున్న నేరగాళ్లు ఆంధ్రప్రదేశ్
    UP: పోర్న్ వీడియోలు చూస్తున్న ఉపాధ్యాయుడిని పట్టుకున్న విద్యార్థిపై దాడి ఉత్తర్‌ప్రదేశ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025