NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు
    తదుపరి వార్తా కథనం
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు

    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2023
    04:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 డినామినేషన్ కు చెందిన నకిలీ నోట్లే ఎక్కువగా చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది.

    చలామణిలో ఉన్న కరెన్నీ నోట్ల విలువ 2022-23 లో 7.8శాతం పెరిగిందని ఆర్బీబీ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది.

    నోట్ల సంఖ్య కూడా 4.4శాతం పెరిగినట్లు ధ్రువీకరించింది. ప్రస్తుత చలామణిలో ఉన్న కరెన్నీ నోట్ల విలువలో రూ.500, రూ.2000 నోట్ల విలువే 87.9శాతమని ఆర్బీఐ తెలిపింది. 2021-21 లో ఇది 87.1శాతం మాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది.

    ఇటీవల కేంద్రం 2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వాటిని మార్చుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 30వరకు గడువునిచ్చింది.

    Details

    14.4శాతం నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ

    2022-23 సీజన్ లో రూ.500 డినామినేషన్ కుచెందిన 14.4శాతం నకిలీ నోట్లను ఆర్బీఐ గుర్తించింది. గతేడాది రూ.500 కు చెందిన 91,110 నోట్లను గుర్తించినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు.

    అదే ఏడాది రూ.2000 నోట్లలో కేవలం 9806 పీసులు మాత్రమే నకిలీవి వెళ్లినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.500 నోట్లే చలామణిలో ఎక్కువగా ఉన్నాయి.

    నోట్ల ముద్రణ కోసం 2022- 23లో కేంద్రం రూ.4,682.80 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది ఈ విలువ రూ.4,984.80 కోట్లుగా ఉంది.

    ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రభుత్వం
    ప్రధాన మంత్రి

    తాజా

    Stock Market: లాభాల్లో ట్రేడవుతున్న దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ@24,600 స్టాక్ మార్కెట్
    Flood Situation: ఈశాన్యంలో ప్రకృతి ప్రళయం.. వరదల బీభత్సంతో 43 మంది మృతి వరదలు
    Cash Row: జస్టిస్‌ యశ్వంత్‌ వర్మపై అభిశంసనకు కేంద్రం రంగం సిద్ధం  కేంద్ర ప్రభుత్వం
    Andhra Pradesh: ఏపీలో నేషనల్ హైవే ఆరు లైన్లుగా.. కేంద్రం ముందుకు ప్రతిపాదనలు శ్రీకాకుళం

    ప్రభుత్వం

    మూడు రాజధానులపై మార్చి 28కి సుప్రీంకోర్టులో విచారణ; జగన్ వైజాగ్ షిఫ్టింగ్ వాయిదా పడ్డట్టేనా? ఆంధ్రప్రదేశ్
    దిల్లీ ప్రభుత్వంలో కొత్త మంత్రులు; సౌరభ్ భరద్వాజ్, అతిషికి అవకాశం దిల్లీ
    పెండింగ్ బిల్లులు‌ వ్యవహారంపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన తెలంగాణ ప్రభుత్వం తమిళసై సౌందరరాజన్
    కొన్ని రోడ్లపై వేగంగా వెళ్లాలంటున్న కేంద్ర ప్రభుత్వం రవాణా శాఖ

    ప్రధాన మంత్రి

    సుప్రీంకోర్టు వర్సెస్ ప్రభుత్వం; పాకిస్థాన్‌లో ఆడియో క్లిప్ ప్రకంపనలు  పాకిస్థాన్
    కేరళ తొలి వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కేరళ: భారత తొలి 'వాటర్ మెట్రో'ను ప్రారంభించిన మోదీ; టికెట్ ధర ఎంతంటే!  కేరళ
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025