NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు
    భారతదేశం

    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    May 30, 2023 | 04:40 pm 1 నిమి చదవండి
    చలామణిలో ఎక్కువగా రూ.500 నోట్లు.. ధ్రువీకరించిన ఆర్బీఐ రిపోర్టు

    రూ.2వేల నోట్లతో పోలిస్తే రూ.500 డినామినేషన్ కు చెందిన నకిలీ నోట్లే ఎక్కువగా చలామణిలో ఉన్నట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. చలామణిలో ఉన్న కరెన్నీ నోట్ల విలువ 2022-23 లో 7.8శాతం పెరిగిందని ఆర్బీబీ మంగళవారం ఓ నివేదికను విడుదల చేసింది. నోట్ల సంఖ్య కూడా 4.4శాతం పెరిగినట్లు ధ్రువీకరించింది. ప్రస్తుత చలామణిలో ఉన్న కరెన్నీ నోట్ల విలువలో రూ.500, రూ.2000 నోట్ల విలువే 87.9శాతమని ఆర్బీఐ తెలిపింది. 2021-21 లో ఇది 87.1శాతం మాత్రంగానే ఉన్నట్లు పేర్కొంది. ఇటీవల కేంద్రం 2వేల నోట్లను ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. వాటిని మార్చుకోవడానికి కేంద్రం సెప్టెంబర్ 30వరకు గడువునిచ్చింది.

    14.4శాతం నకిలీ నోట్లను గుర్తించిన ఆర్బీఐ

    2022-23 సీజన్ లో రూ.500 డినామినేషన్ కుచెందిన 14.4శాతం నకిలీ నోట్లను ఆర్బీఐ గుర్తించింది. గతేడాది రూ.500 కు చెందిన 91,110 నోట్లను గుర్తించినట్లు ఆ రిపోర్టులో పేర్కొన్నారు. అదే ఏడాది రూ.2000 నోట్లలో కేవలం 9806 పీసులు మాత్రమే నకిలీవి వెళ్లినట్లు ఆర్బీఐ స్పష్టం చేసింది. 2023 మార్చి 31 నాటికి రూ.500 నోట్లే చలామణిలో ఎక్కువగా ఉన్నాయి. నోట్ల ముద్రణ కోసం 2022- 23లో కేంద్రం రూ.4,682.80 కోట్లు ఖర్చు చేసింది. గతేడాది ఈ విలువ రూ.4,984.80 కోట్లుగా ఉంది. ప్రస్తుతం రూ.2, రూ.5, రూ.10, రూ.20, రూ.100, రూ.200, రూ.500, రూ.2,000 విలువ చేసే నోట్లు చలామణిలో ఉన్నాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    ప్రభుత్వం
    ప్రధాన మంత్రి

    ప్రభుత్వం

    గోదావరి జలాలు కావేరికి.. మొగ్గు చూపుతున్న కేంద్రం తెలంగాణ
    వడగళ్ల వాన పడినా గింజ రాలదు.. పంట స్థిరంగా ఉంటుంది తెలంగాణ
    ఆంధ్రప్రదేశ్‌కు రూ.10వేల కోట్ల ప్రత్యేక గ్రాంట్‌ను విడుదల చేసిన కేంద్రం ఆంధ్రప్రదేశ్
    ప్రతిపక్షాలు వర్సెస్ బీజేపీ: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభంపై రాజకీయ రగడ బీజేపీ

    ప్రధాన మంత్రి

    కొత్త పార్లమెంట్ భవనం నిర్మాణం వెనుక ఉన్న బిమల్ పటేల్ గురించి తెలుసా?  దిల్లీ
    గువాహటి-న్యూ జల్‌పైగురి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    కొత్త పార్లమెంట్ భవనం శిలాఫలకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    మీర్జాపూర్ తివాచీలు, నాగ్‌పూర్ టేకు; కొత్త పార్లమెంటు భవనం ప్రత్యేకతలు ఇవే దిల్లీ
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023