NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Murder in Hyderabad: మర్డర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు
    తదుపరి వార్తా కథనం
    Murder in Hyderabad: మర్డర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు

    Murder in Hyderabad: మర్డర్ చేసి ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు

    వ్రాసిన వారు Stalin
    Apr 08, 2024
    12:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    హైదరాబాద్​ లో దారుణం చోటుచేసుకుంది. పాత కక్షల కారణంగా ఓ యువకుడు హత్యకు గురయ్యాడు.

    హత్య చేసిన యువకులు వీడియో తీసి సామాజిక మాధ్యమం ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు.

    హైదరాబాద్లోని బాచుపల్లి వద్ద జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.

    బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతినగర్ లో అర్థరాత్రి సిద్ధు అనే వ్యక్తిని కత్తితో విచక్షణారహితంగా పొడిచి ఆపై తలపై రాయిని మోదీ హత్య చేశారు

    రక్తంతో ఉన్న కత్తిని పట్టుకుని చూపిస్తూ హత్య చేశామని చెబుతూ వీడియో తీసి దాన్ని ఇన్ స్టా గ్రామ్​ లో పోస్ట్ చేశారు.

    కాగా,సిద్ధు ప్రగతినగర్ లోని బతుకమ్మకుంట వద్ద ఓ బిల్డింగ్లో తన తల్లి మామతోకలసి ఉంటున్నాడు.

    Murder video

    తరుణ్​ హత్యలో నిందితుడిగా సిద్దు

    గతేడాది దసరా పండుగ రోజు బోరబండలో జరిగిన తరుణ్ హత్య కేసులో సిద్దు ఏ3 నిందితుడిగా ఉన్నాడు.

    రెండు నెలల క్రితమే జైలు నుంచి సిద్ధు విడుదలయ్యాడు.

    ఆదివారం రాత్రి 3.30 సమయంలో సిద్దు ఇంటికి ముగ్గురు వ్యక్తులు వెళ్లి తలుపు కొట్టారు.

    బయటకు వచ్చిన సిద్దుని ముగ్గురూ కలసి పొడిచి తలపై రాయితో మోదారు.

    దీంతో సిద్దు మృతి చెందాడు. సిద్దుని మర్డర్ చేశామని ఇన్ స్టా గ్రామ్ లో వీడియో పెట్టారు.

    ఈ వీడియో క్షణాల్లో వైరల్ అయ్యి ప్రజల్ని భయాందోళనకు గురయ్యేలా చేసింది.

    పోలీసులంటే భయం లేకుండా నేరాలు చేసి ఈ విధంగా వీడియోలు తీస్తుంటే వీరికి చట్టాల పట్ల, వ్యవస్థల పట్ల భయం లేదని అర్థమవుతోందంటున్నారు స్థానికులు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు

    దారుణం.. హత్య చేసి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చేసిన యువకులు

    హైదరాబాద్ - బాచుపల్లి పీఏస్ పరిధిలో సిద్దు అనే యువకుడిని ఇద్దరు యువకులు వెంటాడి 12 సార్లు కత్తులతో పొడిచి, తలపై బండరాళ్లతో మోదీ దారుణంగా చంపారు.

    అనంతరం బైక్‌పై వెళుతూ.. రక్తంతో ఉన్న కత్తులు, చేతులను చూయిస్తూ ఇన్… pic.twitter.com/TQrJgiFsvq

    — Telugu Scribe (@TeluguScribe) April 8, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    హైదరాబాద్
    హత్య

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    హైదరాబాద్

    KTR: హైదరాబాద్‌లో 'Formula E' రేసు రద్దుపై కేటీఆర్ ఫైర్  తెలంగాణ
    Airport Metro Rail: చాంద్రాయణగుట్టలో విమానాశ్రయ మెట్రో ఇంటర్-ఛేంజ్ స్టేషన్‌ మెట్రో రైలు
    KTR: అభిమాని ఇంట ఆతిథ్యాన్ని స్వీకరించిన కేటీఆర్‌  కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    Car Accident: మద్యం మత్తులో కారుతో బీభత్సం సృష్టించిన ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు  అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి

    హత్య

    కన్న కూతురు గొంతు కోసి, పెట్రోల్ పోసి నిప్పంటించిన తండ్రి రాజస్థాన్
    Student Stabbed To Death: పుణేలో దారుణం.. 21 ఏళ్ళ 'గే' ని కత్తితో పొడిచి చంపిన  యువకుడు మహారాష్ట్ర
    UttarPradesh : యూపీలో ఘోరం.. 6నెలల్లో 9మంది మహిళల వరుస హత్య ఉత్తర్‌ప్రదేశ్
    ప్రియురాలిని గొంతు కోసి హత్య.. మృతదేహాన్ని ఏం చేశాడంటే?  చెన్నై
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025