NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

    వ్రాసిన వారు Naveen Stalin
    Mar 02, 2023
    06:07 pm
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

    వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు. గత కొంతకాలంగా వైసీపీలో అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న కృష్ణ ప్రసాద్‌ తాజగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. గురువారం గడప గడపకు కార్యక్రమంలో వసంత పాల్గొన్నారు. అమరావతిని జగన్ నాశనం చేస్తుంటే మౌనంగా ఎలా ఉంటున్నారని స్థానిక టీడీపీ నేత జువ్వా రాంబాబును ప్రశ్నించారు. ఈ సందర్భంగా వసంత స్పదించారు.

    2/2

    జగన్ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వేళ వసంత వ్యాఖ్యలు కలకలం

    వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని వసంత కృష్ణ ప్రసాద్‌ చెప్పారు. అది రాజధాని కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ ప్రయోజనాలతో సరిపెట్టుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని వివరించారు. మరి మరికొద్ది రోజుల్లో జగన్ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వేళ ఈ వ్యాఖ్య రావడం చాలా మందిని కలకలం రేపుతోంది. గతంలో వసంత వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పుడు జగన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారే యోచనను విరమించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మళ్లీ అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు సరైన రాజధానిగా కొనసాగించాలని ఆయన తన వ్యక్తిగత ఆసక్తిని వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అమరావతి
    రాజధాని
    వైజాగ్

    అమరావతి

    అమరావతిపై విచారణను జులై 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్‌‌లో చల్లచల్లగా; రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు  ఆంధ్రప్రదేశ్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఊరట; చంద్రబాబు పాలనలో నిర్ణయాలపై విచారణకు లైన్ క్లియర్  ఆంధ్రప్రదేశ్
    హైకోర్టులో అమరావతి రైతులకు చుక్కెదురు.. అర్-5 జోన్ పై మధ్యంతర ఉత్తర్వుల పిటిషన్ తిరస్కరణ హైకోర్టు

    రాజధాని

    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఓవర్‌టేక్ చేసేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ర్యాష్ డ్రైవింగే అంటున్న ఢిల్లీ హైకోర్టు హైకోర్టు

    వైజాగ్

    వైజాగ్‌: 'ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ 2023'ను ప్రారంభించిన జగన్: దిగ్గజ కంపెనీలు హాజరు ఆంధ్రప్రదేశ్
    Andhra pradesh: రిలయన్స్ పెట్టుబడులతో 50వేల మందికి ఉద్యోగావకాశాలు: ముఖేష్ అంబానీ ముకేష్ అంబానీ
    ఆంధ్రప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్: రెండోరోజు రూ.1.15 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్
    వైజాగ్ స్టీల్ ప్లాంట్‌‌ను వేలంలో దక్కించుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం బిడ్డింగ్ విశాఖపట్టణం
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023