NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
    తదుపరి వార్తా కథనం
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే
    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

    అమరావతి రాజధానికే మద్దతు ఇచ్చిన మైలవరం వైసీపీ ఎమ్మెల్యే

    వ్రాసిన వారు Stalin
    Mar 02, 2023
    06:07 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైసీపీ మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికే తన మద్దతని తేల్చి చెప్పారు.

    గత కొంతకాలంగా వైసీపీలో అసమ్మతి రాగాన్ని వినిపిస్తున్న కృష్ణ ప్రసాద్‌ తాజగా చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

    గురువారం గడప గడపకు కార్యక్రమంలో వసంత పాల్గొన్నారు. అమరావతిని జగన్ నాశనం చేస్తుంటే మౌనంగా ఎలా ఉంటున్నారని స్థానిక టీడీపీ నేత జువ్వా రాంబాబును ప్రశ్నించారు. ఈ సందర్భంగా వసంత స్పదించారు.

    జగన్

    జగన్ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వేళ వసంత వ్యాఖ్యలు కలకలం

    వ్యక్తిగతంగా తన మద్దతు అమరావతికేనని వసంత కృష్ణ ప్రసాద్‌ చెప్పారు. అది రాజధాని కావాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. కానీ ప్రభుత్వ ప్రయోజనాలతో సరిపెట్టుకోవడం తప్ప తనకు వేరే మార్గం లేదని వివరించారు.

    మరి మరికొద్ది రోజుల్లో జగన్ వైజాగ్‌కి షిఫ్ట్ అవ్వాలని ప్లాన్ చేస్తున్న వేళ ఈ వ్యాఖ్య రావడం చాలా మందిని కలకలం రేపుతోంది.

    గతంలో వసంత వైసీపీని వీడి టీడీపీలో చేరే అవకాశం ఉందని వార్తలు వచ్చినప్పుడు జగన్ స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు సమాచారం. దీంతో ఎమ్మెల్యే పార్టీ మారే యోచనను విరమించుకున్నట్లు సమాచారం. అయితే ఇప్పుడు మళ్లీ అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కు సరైన రాజధానిగా కొనసాగించాలని ఆయన తన వ్యక్తిగత ఆసక్తిని వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజధాని

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    రాజధాని

    ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానిగా విశాఖపట్నం, సీఎం జగన్ ప్రకటన ఆంధ్రప్రదేశ్
    ఉగాదికి ముహూర్తం: కొత్త రాజధాని వైజాగ్‌కు ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ షిఫ్ట్! వై.ఎస్.జగన్
    ఢిల్లీని క్రమశిక్షణ లేని నగరమంటున్న ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025