ఎన్‌సీఈఆర్‌టీ: వార్తలు

NCERT: 370 ప్రస్తావన,ఆజాద్ పాకిస్థాన్ అనే పదం తొలగింపు .. 12వ తరగతి పుస్తకంలో ఎన్‌సీఈఆర్‌టీ మార్పులు 

NCERT తన తాజా సిలబస్‌లో అనేక మార్పులు చేసింది. NCERT 12వ తరగతి పొలిటికల్ సైన్స్ పుస్తకాలలో చాలా విషయాలు తొలగించగా మరికొన్ని జోడించారు.

NCERT: ఇక నుంచి పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానంలో 'భారత్'.. ఎన్‌సీఈఆర్‌టీ సిఫార్సు 

అన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో 'ఇండియా' స్థానాన్ని 'భారత్' పేరుతో భర్తీ చేయాలనే ప్రతిపాదనను నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT) కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించింది.