NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్‌ టాక్సీ సేవలు
    తదుపరి వార్తా కథనం
    Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్‌ టాక్సీ సేవలు
    దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్‌ టాక్సీ సేవలు

    Delhi: దిల్లీలో మెట్రో ప్రయాణికులకు కొత్త బైక్‌ టాక్సీ సేవలు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Nov 12, 2024
    11:23 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ మెట్రో ప్రయాణికులకు అదిరిపోయే న్యూస్ అందింది. ఇకపై మెట్రో ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రయాణికులు బైక్ టాక్సీని కూడా బుక్ చేసుకొనే సదుపాయాన్ని కల్పించారు.

    ప్రస్తుతం 12 మెట్రో స్టేషన్లలో ఈ సౌకర్యం ప్రారంభమైంది. అలాగే రాబోయే కాలంలో మరిన్ని స్టేషన్లలో ఈ సదుపాయం అందుబాటులోకి రానుంది.

    దిల్లీ మెట్రో ప్రయాణికులు 'డీఎంఆర్‌సీ మొమెంటం' అప్లికేషన్ ద్వారా బైక్ టాక్సీలను సులభంగా బుక్ చేసుకోవచ్చు.

    మహిళా ప్రయాణికుల కోసం ప్రత్యేకంగా 'షీరైడ్స్' అనే బైక్ టాక్సీ సర్వీసు కూడా అందుబాటులోకి తేవడం గమనార్హం. ఈ సర్వీస్‌లో మహిళా డ్రైవర్‌ ఉంటుంది.

    Details

    12 మెట్రోస్టేషన్లలో సేవలు

    దీంతో మహిళా ప్రయాణికులకు మరింత సురక్షితమైన ప్రయాణం జరుగుతుంది.

    'షీరైడ్స్' సేవలో ప్రయాణానికి కనీస ధర రూ. 10.గా నిర్ణయించారు. రెండవ రకం సర్వీస్ 'రైడర్' సాధారణ ప్రయాణికుల కోసం అందుబాటులో ఉంటుంది.

    ఈవన్నీ ఎలక్ట్రిక్ బైక్‌లు కావడంతో కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ సౌకర్యాన్ని ఢిల్లీ మెట్రో డీఆర్‌ఎంసీ 'ఫస్ట్ అండ్ లాస్ట్ మైల్ కనెక్టివిటీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్'తో భాగస్వామ్యంగా ప్రవేశపెట్టింది.

    ప్రస్తుతం ఈ సేవ 12 మెట్రో స్టేషన్లలో అందుబాటులో ఉంది, మిగిలిన స్టేషన్లలో ఈ సౌకర్యం మూడు నెలల్లో అందుబాటులో రాబోతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    ఇండియా

    తాజా

    Vizianagaram: హైదరాబాద్ పేలుళ్లకు కుట్ర? భగ్నం చేసిన పోలీసులు.. ఇద్దరు అరెస్ట్! విజయనగరం
    Gulzar House : యజమాని నిర్లక్ష్యమే కారణమా..? గుల్జార్ హౌస్ ప్రమాదంలో కీలక విషయాలు వెలుగులోకి! హైదరాబాద్
    Jyoti Malhotra: ఉగ్రదాడికి ముందు పహల్గాంలో యూట్యూబర్‌ జ్యోతి మల్హోత్రా.. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి.. ఆపరేషన్‌ సిందూర్‌
    Nandi Awards: ఏపీలో మళ్లీ నంది అవార్డులు.. వైజాగ్‌ను ఫిల్మ్ హబ్‌గా అభివృద్ధి : కందుల దుర్గేష్ టాలీవుడ్

    దిల్లీ

    Atishi: దిల్లీ నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన అతిషి అతిషి మార్లెనా
    Delhi: నవంబర్‌లో ఢిల్లీలో కృత్రిమ వర్షాలు.. సరి-బేసి తిరిగి వస్తుంది: పర్యావరణ మంత్రి భారతదేశం
    Air Quality: పంట వ్యర్థాలను కాల్చడం విషయంలో.. ఎయిర్‌ క్వాలిటీ కమిషన్‌పై సుప్రీం ఆగ్రహం సుప్రీంకోర్టు
    Delhi Tragedy: నలుగురు దివ్యాంగ కుమార్తెలతో కలిసి తండ్రి ఆత్మహత్య ఇండియా

    ఇండియా

    Ajay Jadeja: జామ్‌నగర్ రాజకుటుంబానికి అజయ్ జడేజా వారసుడు.. అధికారిక ప్రకటన విడుదల క్రికెట్
    DMart Q2 Results: డీమార్ట్ త్రైమాసిక ఫలితాలు.. లాభాల్లో 8శాతం వృద్ధి  వ్యాపారం
    Baba Siddique: బాబా సిద్ధిఖీ హత్య.. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌పై అనుమానాలు! మహారాష్ట్ర
    Saibaba: దిల్లీ వర్సిటీ మాజీ ప్రొఫెసర్‌ సాయిబాబా కన్నుమూత దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025