NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ  
    తదుపరి వార్తా కథనం
    Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ  
    సమన్లు జారీ చేసిన ఈడీ

    Neville Singham : అమెరికన్ మిలియనీర్ నెవిల్లే సింఘమ్‌కు షాక్.. సమన్లు జారీ చేసిన ఈడీ  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Nov 16, 2023
    02:00 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    న్యూస్‌క్లిక్ టెర్రేర్ కేసుకు సంబంధించి అమెరికా (యుఎస్)కి చెందిన అపర కుబేరుడు నెవిల్లే రాయ్ సింఘమ్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు ​​పంపించింది.

    ప్రస్తుతం చైనాలోని షాంఘైయిలో ఉన్న నెవిల్లే రాయ్ సింఘమ్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ద్వారా సమన్లు ​​పంపించినట్లు వెల్లడించింది.

    ఈ క్రమంలోనే భారతదేశం, సహా ఇతర దేశాల్లో చైనాకు అనుకూలంగా ప్రచారం చేయడంపై తొలిసారిగా సింఘమ్ ప్రమేయం ఉన్నట్లు న్యూయార్క్ టైమ్స్ కథనంలో ప్రస్తావించారు.

    DETAILS

    న్యూస్‌క్లిక్ చైనా దేశానికి చేస్తున్న ప్రచారాన్ని గుర్తించిన దిల్లీ స్పెషల్ పోలీస్ 

    న్యూస్‌క్లిక్ చైనా దేశానికి చేస్తున్న ప్రచారాన్ని గుర్తించామని దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ పేర్కొంది. ఈ కేసులో సింఘమ్‌ను నిందితుడిగా గుర్తించింది.

    న్యూస్‌క్లిక్ ఎడిటర్-ఇన్-చీఫ్ ప్రబీర్ పుర్కాయస్థ, హెచ్‌ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిలను చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం కింద అక్టోబర్ 3న అరెస్ట్ అయ్యారు.

    అదనంగా, గత నెలలో జరిగిన దాడుల్లో జర్నలిస్టులు, కార్యకర్తలతో సహా దాదాపు 100 మంది వ్యక్తులు ఈడీ నిఘాలో ఉన్నారు.

    న్యూస్‌క్లిక్ కేసులో నిందితుడిగా ఉన్న సింఘమ్ , చైనా ప్రభుత్వ ప్రచార విభాగానికి అనుసంధానించబడిన ఫండింగ్ నెట్‌వర్క్‌ను నిర్వహిస్తున్నట్లు గతంలో పెద్ద ఎత్తువ ఆరోపణలు వెల్లువెత్తాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌/ఈడీ

    డేటా చోరీ కేసు: మనీలాండరింగ్ కోణాన్ని పరిశీలించడానికి రంగంలోకి దిగిన ఈడీ హైదరాబాద్
    హైదరాబాద్‌లో ఈడీ సోదాల కలకలం; ఆ కంపెనీలే టార్గెట్‌గా దాడులు హైదరాబాద్
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ సుప్రీంకోర్టు
    విదేశీ నిధుల్లో అవకతవకలు; బీబీసీపై కేసు నమోదు చేసిన ఈడీ  బీబీసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025