NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
    తదుపరి వార్తా కథనం
    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా
    కౌ హగ్ డే రోజే కాదు ఎప్పుడైనా ఆవులను కౌగిలించుకోవచ్చు

    కౌ హగ్ డే ప్రకటన వెనక్కి తీసుకున్న యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Feb 10, 2023
    08:06 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఫిబ్రవరి 14ని సంప్రదాయబద్ధంగా ప్రేమికుల దినోత్సవంగా జరుపుకునే తేదీని కౌ హగ్ డేగా ప్రకటించడంతో సోషల్ మీడియాలో దుమారం రేగింది.

    ఈ నిర్ణయం వందలాది మీమ్‌లు, జోక్‌లకు కూడా దారితీసింది. ఇప్పుడు జంతు సంక్షేమ బోర్డు ఫిబ్రవరి 14ని కౌ హగ్ డేగా గుర్తించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.

    శివసేన (UBT) శుక్రవారం 'కౌ హగ్ డే' చొరవను అపహాస్యం చేసింది.

    బెంగాల్‌కు చెందిన రాజ్యసభ సభ్యుడు, TMC యొక్క సంతను సేన్, ప్రధాన సమస్యల నుండి దృష్టిని మరల్చడానికి ఇటువంటివి ప్రోత్సాహిస్తున్నారని ఇది నకిలీ-హిందూత్వం, నకిలీ దేశభక్తి అని అన్నారు.

    ప్రభుత్వం

    ముఖ్యమైన సమస్యల నుండి దారి మళ్లించడానికి ఇటువంటి ప్రకటనలు

    ఇదిలా ఉండగా, సీపీఐ(ఎం) ఎలమరం కరీం ఇటువంటి నిర్ణయాలు హాస్యాస్పదమైనవని, దేశానికి అవమానకరమని అన్నారు.

    "నేను రైతు సమాజానికి చెందినవాడిని. ఒక్కరోజు కాదు, ప్రతిరోజూ నా ఆవును కౌగిలించుకుంటాను, ఇది నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంటి ముఖ్యమైన సమస్యల నుండి దారి మళ్లించడానికి మాత్రమేనని కాంగ్రెస్‌కు చెందిన రజనీ పాటిల్ అన్నారు.

    శివసేన (యుబిటి) నాయకుడు సంజయ్ రౌత్ కూడా ఇదే భావాన్ని గురువారం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారతదేశం
    ప్రభుత్వం
    ప్రకటన

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    భారతదేశం

    ఫిబ్రవరి 6న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    హీరో Xoom vs హోండా Dio ఏది కొనుక్కోవడం మంచిది స్కూటర్
    మారుతీ సుజుకి Fronx v/s కియా Sonet ఏది కొనడం మంచిది కార్
    విపత్తులు, వాతావరణ మార్పులను ట్రాక్ చేసే నాసా-ఇస్రో NISAR మిషన్ ఇస్రో

    ప్రభుత్వం

    'మేక్ ఇన్ ఇండియా" ఆశయాలు 2023 బడ్జెట్ తీరుస్తుందా? భారతదేశం
    BS3 పెట్రోల్, BS4 డీజిల్ కార్లు నిషేదించిన ఢిల్లీ ప్రభుత్వం భారతదేశం
    బడ్జెట్ 2023లో రూ.16 లక్షల కోట్లకు చేరుకోనున్నప్రభుత్వ రుణాలు బడ్జెట్
    బడ్జెట్ ప్రకటన తరువాత మిశ్రమంగా స్పందించిన దేశీయ స్టాక్ మార్కెట్ స్టాక్ మార్కెట్

    ప్రకటన

    వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్‌కు 2022 ఆర్ధిక సంవత్సరంలో BharatPe 1.7కోట్లు చెల్లించింది వ్యాపారం
    త్వరలో గూగుల్ ను మించిపోనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ChatGPT ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్
    అదరగొట్టే లుక్ తో మార్కెట్ లోకి ఎంట్రీ ఇచ్చిన మారుతి సుజుకి Alto k10 ఎక్స్‌ట్రా ఎడిషన్ కార్
    యూనిలీవర్ కొత్త సీఈఓగా హీన్ షూమేకర్‌ నియామకం వ్యాపారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025