NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
    భారతదేశం

    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    February 14, 2023 | 01:19 pm 0 నిమి చదవండి
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
    అదానీ వ్యవహారంపై మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

    అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు. అదానీ వ్యవహారంలో బీజేపీ దాచడానికి, భయపడటానికి ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తానేమీ మాట్లాడలేనని వెల్లడించారు. అదానీ ఎదుగుదలకు ప్రధాని సాయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను అమిషా కొట్టిపారేశాడు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారిస్తున్నప్పుడు ఓ మంత్రి తాను స్పందించడం మంచిది కాదన్నారు.

    కాంగ్రెస్ హాయంలోనే కుంభకోణాలు జరిగాయి: అమిత్ షా

    గతంలో పెగాసస్ వ్యవహారం సమయంలోనూ కాంగ్రెస్ ఇలాంటి అరోపణలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఒకవేళ ప్రతిపక్షాలు దగ్గర అధారాలుంటే నేరుగా కోర్టుకు వెళ్లానని, కోర్టులు తమ నియంత్రణలో ఉండవని, ఈ విషయం వారికి తెలియదా అని ప్రశ్నించాడు. కాంగ్రెస్ పార్టీకి గందరగోళం సృష్టించడమే తెలుసని, కాంగ్రెస్ హాయంలోనూ ఎన్నో కుంభకోణాలు జరిగాయని అమిత్ షా మండిపడ్డారు. అదానీ అంశంపై విపక్ష నేతలు పదే పదే అంతరాయం కలిగించడంతో రాజ్యసభ, లోక్‌సభ రెండూ మార్చి 13కి వాయిదా పడ్డాయి.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అమిత్ షా
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    అమిత్ షా

    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ
    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    మరింత ధృడంగా కేంద్ర బలగాలు; భోజనంలో 30శాతం మిల్లెట్లను ఇవ్వాలని హోంశాఖ నిర్ణయం హోంశాఖ మంత్రి
    కొత్త పార్లమెంట్ భవనంలో చారిత్రక 'రాజదండం' ఏర్పాటు; స్వాతంత్య్రానికి దానికి ఉన్నసంబంధాన్ని తెలుసుకోండి  పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024 ఎలక్షన్స్: పలు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ జేపీ నడ్డా
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023