NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
    తదుపరి వార్తా కథనం
    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా
    అదానీ వ్యవహారంపై మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా

    అదానీ వ్యవహారంపై మౌనం వీడిన అమిత్ షా

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 14, 2023
    01:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అదానీ గ్రూప్‌పై హిండెన్‌బర్గ్ ఇచ్చిన నివేదిక దేశ రాజకీయాల్లో ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ధర్యాప్తు చేయాలని ప్రతిపక్షాలు ఇప్పటికే తమ గళాన్ని మారు మ్రోగించాయి. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా మౌనం వీడారు.

    అదానీ వ్యవహారంలో బీజేపీ దాచడానికి, భయపడటానికి ఏం లేదని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని, తానేమీ మాట్లాడలేనని వెల్లడించారు.

    అదానీ ఎదుగుదలకు ప్రధాని సాయం చేస్తున్నారంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలను అమిషా కొట్టిపారేశాడు. సుప్రీంకోర్టు ఈ అంశాన్ని విచారిస్తున్నప్పుడు ఓ మంత్రి తాను స్పందించడం మంచిది కాదన్నారు.

    అమిత్ షా

    కాంగ్రెస్ హాయంలోనే కుంభకోణాలు జరిగాయి: అమిత్ షా

    గతంలో పెగాసస్ వ్యవహారం సమయంలోనూ కాంగ్రెస్ ఇలాంటి అరోపణలు చేసిందని అమిత్ షా గుర్తు చేశారు. ఒకవేళ ప్రతిపక్షాలు దగ్గర అధారాలుంటే నేరుగా కోర్టుకు వెళ్లానని, కోర్టులు తమ నియంత్రణలో ఉండవని, ఈ విషయం వారికి తెలియదా అని ప్రశ్నించాడు.

    కాంగ్రెస్ పార్టీకి గందరగోళం సృష్టించడమే తెలుసని, కాంగ్రెస్ హాయంలోనూ ఎన్నో కుంభకోణాలు జరిగాయని అమిత్ షా మండిపడ్డారు.

    అదానీ అంశంపై విపక్ష నేతలు పదే పదే అంతరాయం కలిగించడంతో రాజ్యసభ, లోక్‌సభ రెండూ మార్చి 13కి వాయిదా పడ్డాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అమిత్ షా
    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    తాజా

    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్
    Motivational: భయంతో ఉన్న మనస్సు విఫలమవుతుంది… భయాన్ని అధిగమించేందుకు ప్రేరణ కలిగించే 5 పాయింట్స్ ఇవే..  జీవనశైలి
    Ghaati : ఘాటి రిలీజ్ డేట్ ఫిక్స్‌.. జూలై 11న గ్రాండ్ రిలీజ్‌! టాలీవుడ్

    అమిత్ షా

    త్రిపురలో అసెంబ్లీ పోరు: 'రథయాత్ర'తో ప్రజల్లోకి బీజేపీ త్రిపుర
    తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి? ఆ నలుగురిలో వరించేదెవరిని? బీజేపీ

    భారతీయ జనతా పార్టీ/బీజేపీ

    'బీజేపీ నాకు గురువులాంటింది'.. కమలం పార్టీపై రాహుల్ వ్యంగ్యాస్త్రాలు భారత జాతీయ కాంగ్రెస్/కాంగ్రెస్ పార్టీ
    టార్గెట్ 2024: కేంద్ర మంత్రివర్గం, బీజేపీలో భారీ మార్పులకు మోదీ స్కెచ్ నరేంద్ర మోదీ
    'బిహార్‌లో ఆటవిక రాజ్యం నడుస్తోంది'.. నితీశ్‌పై నడ్డా విమర్శనాస్త్రాలు బిహార్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025