NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా 
    తదుపరి వార్తా కథనం
    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా 
    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా

    Independence Day: స్వాతంత్య్ర వేడుకల్లో హైలెట్‌గా నిలిచిన మోదీ రాజస్థానీ మల్టీ కలర్ తలపాగా 

    వ్రాసిన వారు Stalin
    Aug 15, 2023
    09:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశం 77వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుగుపుకుంటోంది.

    గత పదేళ్లు ప్రధాని మోదీ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ధరిస్తున్న తలపాగా హైలెట్‌గా నిలుస్తుంది.

    ఈ సారి కూడా నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేసే ముందు ప్రధాని మోదీ మల్టీ కలర్ తలపాగా అందరినీ ఆకట్టుకుంది.

    ప్రధాని మోదీ రాజస్థాన్‌కు చెందిన ప్రత్యేక బంధిని డిజైన్‌ తలపాగాను ధరించారు. ఈ తలపాగాలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ, వంటి అనేక రంగులు ఉన్నాయి.

    అలాగే తలపాగాకు సరిపోయేలా ఆఫ్-వైట్ కుర్తా, తెలుపు ప్యాంటు, పాకెట్ స్క్వేర్‌తో కూడిన జాకెట్‌ను ధరించారు.

    మోదీ

    2014 నుంచి సంప్రదాయంగా వస్తున్న తలపాగా 

    ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ప్రధాని మోదీ రంగురంగుల తలపాగాలను 2014 నుంచి ధరించడం సంప్రదాయంగా వస్తోంది.

    2022లో మోదీ జాతీయ జెండా రంగులకు సరిపోయే తలపాగాను ధరించారు. కుంకుమ, ఆకుపచ్చ రంగులతో కూడిన తెల్లటి తలపాగాను మోదీ ధరించారు.

    2021లో తలపాగా కుంకుమ రంగులో ఉండే తలపాగాతో జాతీయ జెండాను ఆవిష్కరించారు.

    2020లో కుంకుమపువ్వు మరియు క్రీమ్-రంగు తలపాగాతో ఆకట్టుకున్నారు. 2024లో ఎన్నికలకు వెళ్లే ముందు ఈరోజు మోదీ చేసిన ప్రసంగం చాలా కీలకంగా మారనుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    రాజస్థానీ తలపాగా ధరించి మాట్లాడుతున్న ప్రధాని మోదీ

    India's track record shows that when we dedicate ourselves towards one vision, we achieve our goals before time

    We achieved 200 crore #COVID vaccination due to tireless efforts of our #Anganwadi and #ASHA workers : PM @narendramodi#IndependenceDay #NewIndia #RedFort pic.twitter.com/SP1IUegJHD

    — PIB India (@PIB_India) August 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    స్వాతంత్య్ర దినోత్సవం
    నరేంద్ర మోదీ
    రాజస్థాన్
    తాజా వార్తలు

    తాజా

    Motivation: తలవంచిన రోజు ఉంటే.. తలెత్తే రోజు కూడా తప్పకుండా వస్తుంది! జీవనశైలి
    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్

    స్వాతంత్య్ర దినోత్సవం

    Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం  తాజా వార్తలు
    'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ ఐడియా
    Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే  భారతదేశం
    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు ప్రధాన మంత్రి

    నరేంద్ర మోదీ

    Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే! ఫ్రాన్స్
    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక  భారతదేశం

    రాజస్థాన్

    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ భారతదేశం
    ప్రధాని మోదీ రాజస్థాన్‌ పర్యటనలో రాజకీయ కోణం? ‌అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యమా? ప్రధాన మంత్రి
    ప్రపంచంలోని 50 అత్యంత కాలుష్య నగరాల్లో 39 భారతదేశంలోనే ఉన్నాయి భారతదేశం
    అఫ్గానిస్థాన్‌లో భూకంపం వస్తే ఉత్తర భారతంలో భారీ ప్రకంపనలు రావడానికి కారణాలు తెలుసా? భూకంపం

    తాజా వార్తలు

    ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి  ఇటలీ
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు రోజా సెల్వమణి
    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా  అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025