NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు /  MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా 
    తదుపరి వార్తా కథనం
     MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా 
    MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా

     MP Magunta: వైసీపీకి ఒంగోలు ఎంపీ మాగుంట రాజీనామా 

    వ్రాసిన వారు Stalin
    Feb 28, 2024
    10:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    Magunta Sreenivasulu reddy: ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి రాజీనామా చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

    తాజాగా ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులురెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. బుధవారం ఒంగోలులో మీడియా సమావేశం నిర్వహించి.. ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

    తాను 33ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నానని, ప్రకాశం జిల్లాలో మాగుంట అంటే పేరు కాదని, అదోక బ్రాండ్ అన్నారు.

    తాను తన రాజకీయ ప్రస్థానంలో దాదాపు 11సార్లు చట్టసభలకు పోటీ చేసినట్లు పేర్కొన్నారు.

    కొన్ని అనివార్య కారణాల వల్ల తాను వైసీపీని వీడుతున్నట్లు మాగుంట శ్రీనివాసులురెడ్డి చెప్పారు.

    ఒంగోలు ఎంపీగా తన కుమారుడు రాఘవరెడ్డిని నిలపనున్నట్లు శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేసారు.

    మాగుంటతో కలిపి మొత్తం ఆరుగురు ఎంపీలు వైసీపీని వీడారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మీడియాతో మాట్లాడుతున్న ఎంపీ మాగుంట

    ఎంతో బాధతో పార్టీ నుంచి రాజీనామా చేస్తున్నా : Magunta Sreenivasulu Reddy#MaguntaSreenivasuluReddy #YSRCP #Ongole #AndhraPradeshElections2024 #NTVTelugu pic.twitter.com/wfahowb3RW

    — NTV Telugu (@NtvTeluguLive) February 28, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒంగోలు
    ఎంపీ
    ఆంధ్రప్రదేశ్
    తాజా వార్తలు

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ఒంగోలు

    ఏపీలో గిరిజన వ్యక్తిపై అమానుషం.. మద్యం మత్తులో నోట్లో మూత్రం ఆంధ్రప్రదేశ్

    ఎంపీ

    ఉమేష్ పాల్ కిడ్నాప్ కేసు; అతిక్ అహ్మద్‌కు జీవిత ఖైదు విధించిన ప్రయాగ్‌రాజ్ కోర్టు ఉత్తర్‌ప్రదేశ్
    ఎన్సీపీ నేత మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణ లోక్‌సభ
    మహ్మద్ ఫైజల్ లోక్‌సభ సభ్యత్వం పునరుద్ధరణతో రాహుల్ గాంధీకి లైన్ క్లియర్ అయినట్టేనా? రాహుల్ గాంధీ
    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    Kesineni Nani : ఎంపీ కేశినేని నాని మరో సంచలన ప్రకటన  తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    AP: సంక్రాంతికి కోడిపందేలు, పేకాట ఆడితే వదిలిపెట్టేది లేదు: ఏపీ పోలీసులు సంక్రాంతి
    Mens festival: 'పొంగళ్లు' సంక్రాంతి స్పెషల్.. మగాళ్ల పండగ.. ఆడాళ్లకు నో ఎంట్రీ  సంక్రాంతి
    Chandrababu Naidu: టీడీపీ-జనసేన నాయకులపై వైసీపీ ప్రభుత్వం 7,000 కేసులు పెట్టింది: చంద్రబాబు చంద్రబాబు నాయుడు

    తాజా వార్తలు

    Lok Sabha Election: ఏప్రిల్ 19న లోక్‌సభ పోలింగ్.. మే 22న ఫలితాలు.. ఎన్నికల సంఘం క్లారిటీ ఎన్నికల సంఘం
    Houthi : హౌతీ తిరుగుబాటుదారుల 18 స్థానాలపై విరుచుకుపడ్డ అమెరికా, బ్రిటన్  అమెరికా
    West Bengal: మమతా బెనర్జీని 'ఆంటీ' అని పిలవండి: సువేందు అధికారి  పశ్చిమ బెంగాల్
    PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025