NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?
    తదుపరి వార్తా కథనం
    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?
    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?

    ఇంటర్‌లో ఆన్‌లైన్ ప్రవేశాలు; ఎప్పటి నుంచో తెలుసా?

    వ్రాసిన వారు Stalin
    May 10, 2023
    05:37 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఇంటర్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా అడ్మిషన్లను చేపట్టనున్నట్లు విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, తెలంగాణ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ పేర్కొన్నారు.

    ఆన్‌లైన్ ప్రవేశాలను 2024-25 విద్యా సంవత్సరం నుంచి పూర్తిస్థాయిలో అమలు చేసే యోచనలో ఉన్నట్లు వెల్లడించారు.

    ఇంటర్ అడ్మిషన్లలో అవకతవకలను అరికట్టేందుకు ఆన్ లైన్ ప్రక్రియను ప్రభుత్వం ప్రవేశపెట్టబోతోంది.

    విద్యాశాఖ

    జూన్ 1వ తేదీ నుంచి ఇంటర్ క్లాసులు

    2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షలు జూన్ 1వ తేదీ నుంచి మొదలు కానున్నాయి. తరగతుల ప్రారంభంపై తర్వలోనే అవసరమైన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేయనుంది.

    అలాగే ప్రవేటు కాలేజీల విషయంలో కూడా ఇంటర్ బోర్డు ప్రత్యేక దృష్టి సారించినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా అగ్నిమాపక ఎన్ఓసీల విషయంలో ఇంటర్ బోర్డు కఠినంగా వ్యవహరించనుంది.

    కొన్ని ప్రైవేటు కాలేజీలకు ఇచ్చే అనుబంధ గుర్తింపును ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తి చేయనున్నట్లు అధికారులు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇప్పటికే చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    విద్యా శాఖ మంత్రి
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    తెలంగాణ

    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    తెలంగాణ హైకోర్టు ఆదేశాలను కొట్టేసిన సుప్రీంకోర్టు; అవినాష్ రెడ్డి అరెస్టుకు లైన్ క్లియర్  సుప్రీంకోర్టు
    'రాయలసీమ జిల్లాలను తెలంగాణలో కలపాలి'; 'రాయల తెలంగాణ' నినాదాన్ని లేవనెత్తిన జేసీ  కర్నూలు
    ఈ నెల 30నుంచే తెలంగాణ కొత్త సచివాలయంలో విధులు  సచివాలయం

    విద్యా శాఖ మంత్రి

    ఈ బడ్జెట్ విద్యారంగం అంచనాలను అందుకోగలదా బడ్జెట్ 2023
    10వ తరగతి పరీక్షలపై విద్యాశాఖ స్పెషల్ ఫోకస్; పరీక్ష హాలులో సీసీ కెమెరాలు ఏర్పాటు విద్యార్థులు
    ఆంధ్రప్రదేశ్: నిరుద్యోగులకు శుభవార్త; డీఎస్సీ నోటీఫికేషన్‌పై క్లారిటీ ఇచ్చిన మంత్రి బొత్స ఆంధ్రప్రదేశ్
    ప్రాథమిక విద్యావిధానంలో కీలక మార్పులకు సీబీఎస్ఈ శ్రీకారం భారతదేశం

    తాజా వార్తలు

    కేరళ: మలప్పురంలో పర్యాటకుల పడవ బోల్తా; 22మంది మృతి  కేరళ
     హై స్పీడ్‌తో హైదరాబాద్-విశాఖపట్నం రహదారి నిర్మాణం; 56 కి.మీ తగ్గనున్న దూరం హైదరాబాద్
    మహిళా సాధికారతకు దర్పణం పట్టేలా 2024 గణతంత్ర దినోత్సవ పరేడ్‌  గణతంత్ర దినోత్సవం
    రాజస్థాన్‌: మిగ్-21 యుద్ధ విమానం కూలి నలుగురు మృతి రాజస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025