NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ
    పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

    PM Modi: పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు న్యాయం చేస్తాం : నరేంద్ర మోదీ

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 27, 2025
    12:15 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ 'మనసులో మాట' పేరుతో ప్రతి నెలా చివరి ఆదివారం నిర్వహించే 'మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో 121వ ఎపిసోడ్‌లో పహల్గాం ఉగ్రదాడిని (Pahalgam attack) తీవ్రంగా ఖండించారు.

    ఈ దాడి తనను అత్యంత బాధించింది, ప్రతి భారతీయుడూ ఈ దారుణాన్ని మర్చిపోలేకపోతున్నారని అన్నారు.

    జమ్మూకశ్మీర్‌ అద్భుతమైన పురోగతిని సాధిస్తుండగా, దానిని చూసి ఊరుకునే ఉగ్రవాదులు ఈ ప్రాంతాన్ని దెబ్బతీసేందుకు ఈ తరహా దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.

    పర్యాటకంగా అభివృద్ధి చెందుతున్న పహల్గాంలో ఉగ్రవాదులు అమాయకులపై దాడి చేసి, తమ అసమ్మతిని వ్యక్తం చేశారని పేర్కొన్నారు.

    ఈ దాడి బాధితులకు న్యాయం జరిగేలా ప్రభుత్వ చర్యలు తీసుకుంటామని ప్రధాని హామీ ఇచ్చారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్‌.. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ పాడ్‌కాస్ట్‌ నేడే విడుదల!  ఇండియా
    PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌ ముఖాముఖిలో ప్రధాని మోదీ భారతదేశం
    PM Modi: దేశ ప్రజల సహకారంతో కుంభమేళా విజయవంతమైంది భారతదేశం
    Narendra Modi:'1.4 బిలియన్ల భారతీయులు మిమ్మల్ని చూసి గర్వపడుతున్నారు' : సునీతా విలియమ్స్‌కు మోదీ లేఖ సునీతా విలియమ్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025