NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
    భారతదేశం

    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 30, 2022, 08:43 am 1 నిమి చదవండి
    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
    మార్చి 2023 నాటికి పాన్ - ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి

    పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీని 31 మార్చి 2022 నుండి 31 మార్చి 2023 వరకు పొడిగించింది. లింకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రజలు రూ. 1000 రుసుము చెల్లించాలి. లింకింగ్ అనేది చట్టపరమైన అవసరాల కోసం ఒక ప్రక్రియ అయితే, ఈ ప్రక్రియ ప్రభుత్వానికి, పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

    ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేతలను గుర్తించచ్చు

    ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేతలను గుర్తించడానికి పన్ను చెల్లింపుదారుల లావాదేవీలను ట్రాక్ చేయడానికి IT విభాగాలకు సహాయపడుతుంది. పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా బహుళ పాన్ కార్డ్‌లు ఉన్న వ్యక్తులను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. భారతదేశంలోని నివాసితులకు ఒక ఆధార్‌ మాత్రమే ఉండాలి, వారి పేరు మీద ఒక పాన్ కార్డ్‌ మీద జరిగిన లావాదేవీలను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది. పాన్, ఆధార్ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రక్రియ,ధృవీకరణను కూడా సులభతరం చేస్తాయి. బయోమెట్రిక్ ధృవీకరణతో సహా ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారం ఆధార్ లో ఉండటం వలన, లింక్ చేయడం వలన రిటర్న్ ఫైలింగ్ సులభంగా చేయచ్చు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    తాజా
    టెక్నాలజీ
    భారతదేశం
    వ్యాపారం

    తాజా

    ఆసియా కప్‌ పాక్‌లో.. ఇండియా మ్యాచ్‌ల మాత్రం విదేశాల్లో..! బీసీసీఐ
    రాహుల్ గాంధీపై అనర్హత వేటు తప్పదా? నిపుణులు ఏం అంటున్నారు? ఆందోళనకు సిద్ధమవుతున్న కాంగ్రెస్ రాహుల్ గాంధీ
    తమిళ హీరో అజిత్ తండ్రి సుబ్రమణియన్ కన్నుమూత సినిమా
    విండోస్ లో వాట్సాప్ కొత్త డెస్క్‌టాప్ యాప్‌ను గురించి తెలుసుకుందాం వాట్సాప్

    టెక్నాలజీ

    మార్చి 24న వచ్చే Free Fire MAX కోడ్స్ రీడీమ్ విధానం ఫ్రీ ఫైర్ మాక్స్
    మారుతీ సుజుకి ఏప్రిల్ నుంచి మోడల్ రేంజ్ ధరలను పెంచనుంది ఆటో మొబైల్
    భారత్ 6G విజన్: భారతదేశంలో త్వరలోనే 6G రానుంది భారతదేశం
    కొనసాగుతున్న తొలగింపులు: 19,000 మంది ఉద్యోగులను తొలగించిన Accenture ఉద్యోగుల తొలగింపు

    భారతదేశం

    గుజరాత్‌లోని సింహాన్ని తరిమికొట్టిన కుక్కల గుంపు వైరల్ అవుతున్న వీడియో గుజరాత్
    ఢిల్లీ పర్యటనలో ఉన్న ప్రపంచ బ్యాంక్ అధ్యక్ష నామినీ అజయ్ బంగా ప్రపంచం
    2050కల్లా ఇండియాలో నీటి సమస్యలు: హెచ్చరించిన యునైటెడ్ నేషన్స్ భారతదేశం
    2023 హోండా సిటీ కంటే 2023 హ్యుందాయ్ వెర్నా మెరుగైన ఎంపిక ఆటో మొబైల్

    వ్యాపారం

    విజయ్ మాల్యా పారిపోయే ముందు విదేశాల్లో రూ.330కోట్లతో ఆస్తులు కొన్నారు: సీబీఐ సీబీఐ
    ఎంపిక చేసిన మోడళ్లపై ధరలను పెంచనున్న హీరో మోటోకార్ప్ ఆటో మొబైల్
    మరో కొత్త నివేదికను విడుదల చేయనున్న హిండెన్‌బర్గ్ అదానీ గ్రూప్
    UBS క్రెడిట్ సూయిస్ విలీనం వేలాది ఉద్యోగాలను ప్రమాదంలో పడేసింది బ్యాంక్

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023