NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
    తదుపరి వార్తా కథనం
    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి
    మార్చి 2023 నాటికి పాన్ - ఆధార్ లింక్ చేయడం తప్పనిసరి

    వచ్చే సంవత్సరం మార్చిలోపు పాన్-ఆధార్ లింక్ తప్పనిసరి

    వ్రాసిన వారు Nishkala Sathivada
    Dec 30, 2022
    08:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పాన్ కార్డు ఉన్నవారు తమ నంబర్‌ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవాలని ఆదాయపు పన్ను శాఖ తుది హెచ్చరిక జారీ చేసింది. మార్చి 31, 2023లోపు పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయకుంటే, పాన్ పనిచేయదు. PANకి లింక్ చేయబడిన ఆర్థిక లావాదేవీలు, ఆదాయపు పన్ను పెండింగ్ రిటర్న్స్ ప్రాసెసింగ్ నుండి నిలిపివేయబడతాయి.

    సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడానికి చివరి తేదీని 31 మార్చి 2022 నుండి 31 మార్చి 2023 వరకు పొడిగించింది. లింకింగ్ ప్రక్రియను ప్రారంభించడానికి ప్రజలు రూ. 1000 రుసుము చెల్లించాలి.

    లింకింగ్ అనేది చట్టపరమైన అవసరాల కోసం ఒక ప్రక్రియ అయితే, ఈ ప్రక్రియ ప్రభుత్వానికి, పన్ను చెల్లింపుదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తుంది.

    ఆధార్

    ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేతలను గుర్తించచ్చు

    ఆధార్‌తో పాన్‌ను లింక్ చేయడం వల్ల పన్ను ఎగవేతలను గుర్తించడానికి పన్ను చెల్లింపుదారుల లావాదేవీలను ట్రాక్ చేయడానికి IT విభాగాలకు సహాయపడుతుంది.

    పాన్‌ను ఆధార్‌తో లింక్ చేయడం ద్వారా బహుళ పాన్ కార్డ్‌లు ఉన్న వ్యక్తులను గుర్తించడంలో కూడా సహాయపడుతుంది. భారతదేశంలోని నివాసితులకు ఒక ఆధార్‌ మాత్రమే ఉండాలి, వారి పేరు మీద ఒక పాన్ కార్డ్‌ మీద జరిగిన లావాదేవీలను ట్రాక్ చేసే అవకాశం ఉంటుంది.

    పాన్, ఆధార్ ఆదాయపు పన్ను రిటర్న్ ప్రక్రియ,ధృవీకరణను కూడా సులభతరం చేస్తాయి. బయోమెట్రిక్ ధృవీకరణతో సహా ఒక వ్యక్తికి సంబంధించిన మొత్తం సమాచారం ఆధార్ లో ఉండటం వలన, లింక్ చేయడం వలన రిటర్న్ ఫైలింగ్ సులభంగా చేయచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వ్యాపారం
    భారతదేశం
    టెక్నాలజీ

    తాజా

    KKR vs RCB : బెంగళూరులో మ్యాచ్ రద్దు.. కేకేఆర్ ఫ్లే ఆఫ్ ఆశలు గల్లంతు బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్
    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ

    వ్యాపారం

    PF చందాదారులకు శుభవార్త, నెలవారీ పెన్షన్ పెంపుపై జాతీయ కమిటీ నోటీసు భారతదేశం
    మార్కెట్ లో లాభాలని తెచ్చిపెట్టే క్రిప్టో కరెన్సీలేంటో తెలుసుకుందామా? టెక్నాలజీ
    3,720 కోట్లతో జియో చేతికి చిక్కనున్న రిలయన్స్ ఇన్‌ఫ్రాటెల్‌ టెక్నాలజీ
    రూ.12 లక్షల కోట్లు ఆవిరి, వరుస నష్టాలతో మార్కెట్ అతలాకుతలం టెక్నాలజీ

    భారతదేశం

    రామానుజన్ నంబర్ 1729 కి ఉన్న విశేషం తెలుసుకోవాల్సిందే సినిమా
    మంచి ఉద్యోగం వదులుకోని.. సన్యాసిగా మారుతున్న యువ శాస్త్రవేత్త భారతదేశం
    భారత్ జూడో యాత్రను ఆపడానికి కేంద్రం సాకులు చెబుతోంది: రాహుల్ రాజస్థాన్
    లద్దాఖ్‌‌లో భారత సైనికుల పెట్రోలింగ్ హక్కులను పునరుద్ధరణకు ఒప్పుకోని చైనా భారతదేశం

    టెక్నాలజీ

    ప్రపంచ టెక్నాలజీ స్పాట్ గా ఇండియా.. గూగూల్ సీఈవో ప్రశంసలు టెక్నాలజీ
    EOS R6 Mark IIను లాంచ్ చేయబోతున్న Canon సంస్థ ఆటో మొబైల్
    'ఉద్యోగంలో ప్రభావం చూపలేకపోతున్నా' జార్జ్ హట్జ్ టెక్నాలజీ
    2022 లో 5 టాప్ AI సాధనాలు గురించి తెలుసుకుందాం టెక్నాలజీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025