NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    NewsBytes Telugu
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
    భారతదేశం

    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
    వ్రాసిన వారు Naveen Stalin
    Feb 21, 2023, 06:49 pm 1 నిమి చదవండి
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
    పట్టాభిని పోలీసులు హింసించారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

    గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే వీరిని మంగళవారం సాయంత్రం ఏపీ పోలీసులు గన్నవరం కోర్టుకు తరలించారు. కోర్టుకు వచ్చినప్పుడు, పట్టాభి మీడియాకు తన వాచిపోయిన ఫోర్‌హ్యాండ్‌ను చూపిస్తూ పోలీసులు కస్టడీలో హింసించారని ఆరోపించారు. తన భర్త, టీడీపీ సీనియర్ నేత పట్టాభి రామ్ గత 24 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చందన ఆందోళనకు దిగిని కొద్దిసేపటికే అరెస్టు చేసిన వారికి జడ్జి ఎదుట హాజరు పర్చడం గమనార్హం.

    కళ్లకు గంతలు కట్టి కొట్టారు: గొట్టిముక్కల

    పోలీసులు తమ నాయకుడు పట్టాభి రామ్‌ను దారుణంగా కొట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి పట్టాభిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కి మార్చి, ముగ్గురు వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి కొట్టారని టీఎన్‌టీయూసీ ఏపీ చీఫ్ గొట్టిముక్కల రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు. పట్టాభిని పోలీసులు దారుణంగా హింసించారని ఆయన భార్య చందన కూడా ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం భాదాకరణమని టీడీపీ నాయకులు చెబుతున్నారు. అయితే పట్టాభిని హింసించినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    ఆంధ్రప్రదేశ్
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    గన్నవరం

    ఆంధ్రప్రదేశ్

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా నందమూరి తారక రామారావు
    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్

    గన్నవరం

    గన్నవరం ఘర్షణ: రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ నేత పట్టాభి తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు వల్లభనేని వంశీ

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023