NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
    తదుపరి వార్తా కథనం
    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు
    పట్టాభిని పోలీసులు హింసించారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

    పట్టాభిని పోలీసులు చిత్రహింసలు పెట్టారా? జడ్జి ఎదుట టీడీపీ నేతలు హాజరు

    వ్రాసిన వారు Stalin
    Feb 21, 2023
    06:49 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి అనంతరం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ- టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ నేపథ్యంలో పట్టాభితో పాటు మరో 11మంది టీడీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.

    అయితే వీరిని మంగళవారం సాయంత్రం ఏపీ పోలీసులు గన్నవరం కోర్టుకు తరలించారు. కోర్టుకు వచ్చినప్పుడు, పట్టాభి మీడియాకు తన వాచిపోయిన ఫోర్‌హ్యాండ్‌ను చూపిస్తూ పోలీసులు కస్టడీలో హింసించారని ఆరోపించారు.

    తన భర్త, టీడీపీ సీనియర్ నేత పట్టాభి రామ్ గత 24 గంటల నుంచి కనిపించడం లేదని ఆయన భార్య చందన ఆందోళనకు దిగిని కొద్దిసేపటికే అరెస్టు చేసిన వారికి జడ్జి ఎదుట హాజరు పర్చడం గమనార్హం.

    టీడీపీ

    కళ్లకు గంతలు కట్టి కొట్టారు: గొట్టిముక్కల

    పోలీసులు తమ నాయకుడు పట్టాభి రామ్‌ను దారుణంగా కొట్టారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం రాత్రి పట్టాభిని ఒక స్టేషన్ నుంచి మరో స్టేషన్‌కి మార్చి, ముగ్గురు వ్యక్తులు కళ్లకు గంతలు కట్టి కొట్టారని టీఎన్‌టీయూసీ ఏపీ చీఫ్ గొట్టిముక్కల రఘు రామకృష్ణంరాజు ఆరోపించారు.

    పట్టాభిని పోలీసులు దారుణంగా హింసించారని ఆయన భార్య చందన కూడా ఆరోపించారు.

    ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతల పరిస్థితిపై అందరూ ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం భాదాకరణమని టీడీపీ నాయకులు చెబుతున్నారు.

    అయితే పట్టాభిని హింసించినట్లు టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలపై పోలీసులు స్పందించాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గన్నవరం
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    గన్నవరం

    టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ మధ్య ఘర్షణ: గన్నవరంలో హైటెన్షన్, పోలీసుల ఆంక్షలు వల్లభనేని వంశీ
    '24గంటలుగా నా భర్త కనిపించడం లేదు'; టీడీపీ నేత పట్టాభి భార్య నిరసన తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    నిజామాబాద్‌పై చంద్రబాబు ఫోకస్: మరో భారీ బహిరంగ సభకు ప్లాన్ చంద్రబాబు నాయుడు
    తెలుగునాట రాజకీయ నవోదయం: సీఎంగా ఎన్టీఆర్ ప్రమాణ స్వీకారం చేసి నేటికి 40ఏళ్లు భారతదేశం
    రేపు హైదరాబాద్‌లో టీడీపీ భారీ ర్యాలీ, చంద్రబాబు, బాలకృష్ణ హాజరు చంద్రబాబు నాయుడు
    కుప్పంలో లోకేశ్ 'యువగళం' పాద‌యాత్ర ప్రారంభం చంద్రబాబు నాయుడు

    ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా? భారత రాష్ట్ర సమితి/ బీఆర్ఎస్
    చంద్రబాబు సభల ఎఫెక్ట్: రోడ్ షోలు, ర్యాలీలపై ఏపీ సర్కారు నిషేధం వై.ఎస్.జగన్
    కొత్త నిబంధనల ఎఫెక్ట్: కుప్పంలో చంద్రబాబుకు షాకిచ్చిన పోలీసులు చంద్రబాబు నాయుడు
    కందుకూరు, గుంటూరు ఘటనలు కుట్రలో భాగమే: చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025