NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ 
    తదుపరి వార్తా కథనం
    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ 
    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు : పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ

    జై శ్రీరామ్ పేరుతో ప్రజలను చంపుతున్నారు: పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 17, 2023
    04:34 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశంలోని పరిస్థితులపై జమ్ముకశ్మీర్ మాజీ సీఎం, పీడీపీ ఛీప్ మెహబూబా ముఫ్తీ వివాదాస్పద వ్యాఖ్యలను చేశారు.

    ప్రజలు తుపాకాలు చేత పట్టుకొని ఒకరినొకరు కాల్చుకుంటున్నారని, ఇలాంటి ఘటనలు భారత్ లో ఇంతవరకూ చూడలేదని ఆమె చెప్పారు.

    తరుచూ ఇలాంటి ఘటనలు పాకిస్థాన్, సిరియాలో చూస్తామని, దురదృష్టవశాత్తు ప్రస్తుతం ఇండియాలో చూడాల్సి వస్తోందని ఆమె పేర్కొన్నారు.

    అక్కడ అల్లాహు అక్బర్ అంటూ ప్రజలను చంపేస్తున్నారని, ఇక్కడ జై శ్రీరామ్ అంటూ చంపుతున్నారని, ఈ రెండిటికి తేడా ఏముందని ఆమె ప్రశ్నించారు.

    Details

    ప్రజలు తుపాకులతో కాల్చుకొనే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చారు

    ప్రజలు తుపాకులతో కాల్చుకొనే స్థాయికి దేశాన్ని తీసుకొచ్చారంటూ ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో మెహబూబా ముఫ్తి మండిపడ్డారు.

    బీజేపీ మళ్లీ గాడ్సేలను సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆమె విమర్శించారు. ప్రతిపక్ష నేతలను లక్ష్యం చేసుకొని బీజేపీ కేంద్ర ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు.

    విపక్షాల కూటమిపై ఆమె స్పందిస్తూ గాడ్స్ ఇండియా, గాంధీ, నెహ్రూ, పటేల్ కలలుగన్న ఇండియా మధ్య పోరాటమని ఆమె పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్
    బీజేపీ
    నరేంద్ర మోదీ

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    జమ్ముకశ్మీర్

    ఇద్దరు మహిళల ఊపిరి నిలబెట్టిన రెస్క్యూ టీం ప్రపంచం
    జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట ఎన్నికల సంఘం
    జమ్మూ కాశ్మీర్‌లోని కత్రాలో తెల్లవారుజామున భూకంపం భూకంపం
    జమ్ముకశ్మీర్ నుంచి దశలవారీగా సైన్యాన్ని ఉపసంహరించుకునే ఆలోచనలో కేంద్రం ఉగ్రవాదులు

    బీజేపీ

    రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్‌ ఎత్తివేత..? గోషామహల్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్
    Opposition 26 vs NDA 38: పోటాపోటీగా అధికార, ప్రతిపక్షాల సమావేశాలు ప్రతిపక్షాలు
    2024లో హాజీపూర్ స్థానం నుంచే పోటీ చేస్తా; చిరాగ్ పాశ్వాన్ సంచలన ప్రకటన చిరాగ్ పాశ్వాన్

    నరేంద్ర మోదీ

    మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు
    No confidence motion: లోక్‌సభలో మోదీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టిన కాంగ్రెస్, బీఆర్ఎస్  కాంగ్రెస్
    అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టకు తేదీ ఖరారు; ప్రధాని మోదీకి ఆహ్వానం  అయోధ్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025