NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ
    దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ

    PM Modi: దేశం మొత్తం మణిపూర్ వెంటే ఉంది: స్వాతంత్య్ర వేడుకల్లో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Stalin
    Aug 15, 2023
    10:07 am

    ఈ వార్తాకథనం ఏంటి

    స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోదీ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అనంతరం జాతినుద్దేశించి మాట్లాడారు.

    ప్రస్తుతం ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ విమర్శిస్తున్న, దేశంలోనే హాట్ టాపిక్‌గా ఉన్న మణిపూర్ అంశంపై ప్రధాని మోదీ ప్రసంగించారు.

    దేశం మొత్తం మణిపూర్‌తో ఉందని ప్రధాని స్పష్టం చేశారు. మణిపూర్‌లో గతంలో హింసాత్మక పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అక్కడ పరిస్థితి మామూలుగా ఉందన్నారు.

    శాంతిభద్రతలను పునరుద్ధరించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.

    రాష్ట్రంలో మహిళలపై జరిగిన హింసాకాండ, అఘాయిత్యాలను మోదీ ఖండించారు. అనేక మంది ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేసారు.

    మన తల్లులు, సోదరీమణులు పరువు తీశారని ప్రధాని మోదీ అసహనం వ్యక్తం చేశారు.

    మోదీ

    శాంతి ద్వారానే మణిపూర్‌ సమస్యకు పరిష్కారం: మోదీ

    శాంతి ద్వారానే మణిపూర్‌లో పరిష్కార మార్గం దొరుకుతుందని ప్రధాని మోదీ స్పష్టం చేసారు.

    మణిపూర్‌లో పరిస్థితిపై ప్రధాని మోదీ మాట్లాడడం గత ఏడు రోజుల్లో ఇది రెండోసారి.

    గత వారం లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంపై జరిగిన చర్చలో ప్రధాని మోదీ మణిపూర్ అంశంపై మాట్లాడారు. మణిపూర్‌లో హింస, ముఖ్యంగా మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు క్షమించరానివని, బాధ్యులను శిక్షిస్తామని అన్నారు.

    లోక్‌సభలో కూడా మణిపూర్‌లో శాంతి నెలకొంటుందని హామీ ఇచ్చిన ప్రధాని మోదీ, రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు.

    మే 3న మణిపూర్‌లో జాతి ఘర్షణలు చెలరేగడంతో 160 మందికి పైగా మరణించారు. మరియు అనేక వందల మంది గాయపడ్డారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మణిపూర్ అంశంపై మాట్లాడిన ప్రధాని మోదీ

    In the past few weeks in the Northeast, especially in #Manipur, a period of violence ensued, many people lost their lives and the honor of mothers and daughters suffered a lot, but in the last few days, there are reports of peace. The nation is with Manipur: PM @narendramodi… pic.twitter.com/orqdWS0r4K

    — PIB India (@PIB_India) August 15, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    స్వాతంత్య్ర దినోత్సవం
    మణిపూర్
    తాజా వార్తలు

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

    Rafale Deal: ప్రధాని మోదీ ఫ్రాన్స్ పర్యటనలో రాఫెల్ డీల్ ఎందుకు జరగలేదంటే! ఫ్రాన్స్
    Monsoon Session: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు; నేడు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసిన కేంద్రం  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    రేపట్నుంచే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు.. మణిపూర్ హింసపై చర్చలకు కేంద్రం ఓకే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    మణిపూర్ ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. దోషులు తప్పించుకోలేరని హెచ్చరిక  భారతదేశం

    స్వాతంత్య్ర దినోత్సవం

    Independence Day 2023: పోస్టాఫీస్లుల్లో త్రివర్ణ ప్రతాకం; రూ.25లకే విక్రయిస్తున్న కేంద్రం  తాజా వార్తలు
    'వోడాఫోన్ ఐడియా' యూజర్స్ కోసం స్వాతంత్య్ర దినోత్సవ ఆఫర్‌ ఐడియా
    Independence Day Special: జాతీయ జెండా ఎగరవేసేవారు కచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఇవే  భారతదేశం
    Independence Day: 'డీపీలుగా జాతీయ జెండాలను పెట్టుకోండి'; దేశ ప్రజలకు మోదీ పిలుపు ప్రధాన మంత్రి

    మణిపూర్

    మణిపూర్‌ను వేధిస్తున్న పోలీసుల కొరత.. 6 వేల ఎఫ్ఐఆర్ లు నమోదైతే 657 మందే అదుపులోకి ప్రభుత్వం
    మహిళల ఊరేగింపుపై జాతీయ మహిళా కమిషన్ 3 సార్లు ఫిర్యాదు చేసినా స్పందించని అధికారులు మహిళ
    రణరంగంగా మారిన మణిపూర్.. వ్యక్తి తలనరికి వేలాడదీసిన వీడియో వైరల్ పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు
    Manipur video case: మణిపూర్ వీడియో కేసులో మరొకరు అరెస్టు అత్యాచారం

    తాజా వార్తలు

    ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి  ఇటలీ
    సైబర్ దాడులను నిరోధించేందుకు 'మాయ'ను తీసుకొస్తున్న రక్షణ మంత్రిత్వ శాఖ  రక్షణ శాఖ మంత్రి
    చిరంజీవి ఏపీకి చేసిందేమీ లేదు: మెగాస్టార్‌పై రోజా విమర్శలు రోజా సెల్వమణి
    మణిపూర్ హింసను రాజకీయం చేయడం సిగ్గుచేటు: అమిత్ షా  అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025