NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Shri Ram Navami: రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు 
    తదుపరి వార్తా కథనం
    Shri Ram Navami: రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు 
    దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు

    Shri Ram Navami: రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి శ్రీరామనవమి.. దేశ ప్రజలకు ప్రధాని శ్రీరామనవమి శుభాకాంక్షలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 17, 2024
    10:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీరామనవమి సందర్భంగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో రామనవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

    ప్రధాని నరేంద్ర మోదీ కూడా రామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

    "ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నా కుటుంబ సభ్యులకు శ్రీరాముని జయంతి సందర్భంగా శ్రీరామనవమి శుభాకాంక్షలు! ఈ శుభ సందర్భంలో, నా హృదయం భావోద్వేగంతో, కృతజ్ఞతతో నిండిపోయింది. శ్రీరాముని కృప వల్లే నేను ఈ ఏడాది లక్షలాది మందితో కలిసి అయోధ్యలో ప్రాణప్రతిష్ఠను వీక్షించాను. ఆ క్షణాలు ఇప్పటికీ నా మదిలో శక్తిని నింపుతున్నాయి. అయోధ్య దివ్య మందిరంలో మన రామ్‌లల్లా కొలువుదీరిన తర్వాత జరుగుతున్న తొలి రామనవమి ఇది.

    Details

    రామభక్తులు, సాధువులు-మహాత్ములను స్మరించుకోవాలి: మోదీ 

    ఐదు శతాబ్దాల నిరీక్షణ తర్వాత అక్కడ ఈ ఉత్సవాన్ని నిర్వహించుకునే భాగ్యం లభించింది. ఇది దేశ ప్రజల ఎన్నో సంవత్సరాల కఠిన తపస్సు, త్యాగాల ఫలితం'' అని మోదీ ఎక్స్‌లో తన ఆనందాన్ని పంచుకున్నారు.

    భారతీయ ప్రజల హృదయాల్లో శ్రీరాముడు ఉన్నాడని ప్రధాని మోదీ అన్నారు. రామాలయ నిర్మాణం కోసం తమ జీవితాన్నంతా అంకితం చేసిన అసంఖ్యాకమైన రామభక్తులు, సాధువులు-మహాత్ములను ఈ సందర్భంగా స్మరించుకోవల్సిన అవసరం ఉంది. మర్యాద పురుషోత్తముడి జీవితం, ఆశయాలు అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణానికి బలమైన ఆధారం అవుతాయని నా పూర్తి నమ్మకం. ఆయన ఆశీస్సులు స్వయంసమృద్ధ భారత్‌ సంకల్పానికి కొత్త శక్తిని అందిస్తాయని విశ్వసిస్తున్నాను. శ్రీరాముని పాదాలకు ప్రణామాలు'' అని మోదీ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    శ్రీరామ నవమి

    తాజా

    Smriti Mandhana: ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్‌.. రెండో స్థానానికి స్మృతి మంధాన స్మృతి మంధాన
    BR Gavai: సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ భూషణ్‌ రామకృష్ణ గవాయ్‌ ప్రమాణస్వీకారం  సుప్రీంకోర్టు
    India-China: అరుణాచల్‌ ప్రదేశ్‌లోని కొన్నిప్రాంతాలకు పేర్లు పెట్టిన చైనా.. తీవ్రంగా మండిపడిన భారత విదేశాంగ శాఖ.. రణ్‌ధీర్‌ జైస్వాల్‌
    Anita Anand: కెనడా విదేశాంగ మంత్రిగా భారత సంతతికి చెందిన అనితా ఆనంద్.. ఎవరీమె? అనితా ఆనంద్

    నరేంద్ర మోదీ

    PM Modi: సందేశ్‌ఖాలీలో మహిళలకు జరిగిన అన్యాయంపై ఆగ్రహంతో ఉంది: ప్రధాని మోదీ  మమతా బెనర్జీ
    25 మంది ప్రైవేట్ రంగ నిపుణులకు కేంద్రం కీలక పదవులు కేంద్ర ప్రభుత్వం
    West Bengal: ప్రధాని మోదీతో మమతా బెనర్జీ భేటీ.. బెంగాల్‌లో ఆసక్తికర పరిమాణం  మమతా బెనర్జీ
    PM Modi: ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రి మండలి చివరి సమావేశం  లోక్‌సభ

    శ్రీరామ నవమి

    శ్రీరామ నవమి వేడుకల్లో అపశృతి; చలువ పందిళ్లు పూర్తిగా దగ్ధం పశ్చిమ గోదావరి జిల్లా
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి మధ్యప్రదేశ్
    ఇద్దరు పిల్లలు ఉన్న వారికే ఓటు హక్కు; ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు టి. రాజాసింగ్
    శ్రీరామనవమి శోభాయాత్రలో మళ్లీ ఘర్షణలు; బీజేపీ ఎమ్మెల్యేకు గాయాలు పశ్చిమ బెంగాల్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025